exemption

    సీబీఐ కోర్టులో జగన్‌కు చుక్కెదురు: ప్రతి శుక్రవారం రావల్సిందే

    January 24, 2020 / 12:04 PM IST

    అక్రమాస్తుల కేసులో నమోదైన సీబీఐ, ఈడీ కేసుల్లో ఏపీ సీఎం జగన్‌కు మరోసారి చుక్కెదురైంది. ఈడీ కేసుల్లో వ్యక్తిగత హాజరు మినహాయింపున కోరుతూ జగన్ వేసిన పిటీషన్‌ను తిరస్కరించింది సీబీఐ కోర్టు. తనకు బదులు జగతి పబ్లికేషన్స్ నుంచి సహ నిందితుడు హాజరవ�

    సీఎం జగన్ కు సీబీఐ కోర్టు షాక్

    January 3, 2020 / 01:39 PM IST

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎం జగన్ కు సీబీఐ కోర్టు షాక్ ఇచ్చింది. ఆస్తుల కేసు వ్యవహారంలో జగన్ కు వ్యక్తిగత హాజరుకు మినహాయింపు ఇవ్వలేమని కోర్టు తేల్చి చెప్పింది.

    పౌరసత్వ సవరణ బిల్లు…ఈ ప్రాంతాలకు మినహాయింపు!

    December 4, 2019 / 11:31 AM IST

    ఇవాళ(నవంబర్-4,2019) కేంద్రమంత్రివర్గం ఆమోదించిన పౌరసత్వ సవరణ బిల్లు పరిధి నుంచి కొన్ని ప్రాంతాలకు మినహాయింపు లభించింది. మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్ లోని ఇన్నర్ లైన్ పర్మిట్ ఏరియాలకు ఈ బిల్లు వర్తించదు. భారత పౌరులు కొన్ని రాష్ట్రాల్లోన�

    కరవు సాయం : మహారాష్ట్రకు కేంద్రం మరో 2వేల కోట్లు విడుదల

    May 8, 2019 / 02:03 AM IST

     మహారాష్ట్ర ప్రభుత్వానికి మరో రూ.2,160కోట్ల కరువు సాయాన్ని కేంద్రప్రభుత్వం విడుదల చేసినట్లు మంగళవారం(మే-7,2019) మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తెలిపారు.ఇప్పటివరకు మొత్తంగా రూ.4248.59కోట్ల కరువు సాయాన్ని కేంద్రం విడుదల చేసినట్లు ఫడ్నవీస్ ట్విట్ట

    ఆ జిల్లాల్లో ఎలక్షన్ కోడ్ సవరించండి…సీఈసీకి ఏపీ సీఎం లేఖ

    May 1, 2019 / 01:15 PM IST

    ఫొని తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ సవరించాలని ఎలక్షన్ కమిసన్ ను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కోరారు.తుఫాను ప్రభావం అధికంగా ఉండే తూర్పు గోదావరి,విజయనగరం,శ్రీకాకులం జిల్లాల్లో కోడ్ సడలించాలని,సహాయక చర్యలు తీసుకునేందుకు వీలుగా అనుమ�

    ఇళ్ల కొనుగోలుదారులకు జీఎస్టీ మినహాయింపు!

    February 1, 2019 / 07:14 AM IST

    ఇళ్ల కొనుగోలుదారులకు జీఎస్టీ మినహాయింపుపై త్వరలో నిర్ణయం తీసుకోనున్నట్లు ఇవాళ(ఫిబ్రవరి-1) లోక్ సభలో  బడ్జెట్ ప్రవేశ పెట్టిన సందర్భంగా తాత్కాలిక మంత్రి పియూష్ గోయల్ ప్రకటించారు. మంత్రివర్గ ఉపసంఘం నివేదికను GST మండలి ముందు ప్రవేశపెట్టి నిర్�

    మధ్యతరగతికి మెగా రాయితీ : ఐటీ పరిమితి రూ. 5లక్షలకు పెంపు

    January 15, 2019 / 04:28 AM IST

    సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ అన్ని వర్గాలను ఆకట్టుకొనేందుకు మోడీ సర్కార్ వ్యూహాలు రచిస్తోంది. మధ్యతరగతి ప్రజలే టార్గెట్ గా మోడీ సర్కార్ పావులు కదుపుతోంది. ఉద్యోగస్థులను ఆకట్టుకొనేందుకు ఆదాయపన్ను మినహాయింపు పరిమితిని ప్రస్తుత�

10TV Telugu News