Home » extension
Graduate vote registration : పట్టభద్రుల ఓటు నమోదు గడువు పెంచాలని ఎన్నికల కమిషన్కు తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాలను అమలు చేస్తామని, డిసెంబరు 1 నుంచి 31 వరకు ఓటు నమోదుకు అవకాశం కల్పిస్తామని ఈసీ.. కోర్టుకు తెలిపింది. ఈ మేరకు కొత్తగా మరో నోటిఫ�
Teachers’ Service Extension : జాతీయ, రాష్ట్రస్థాయి అవార్డులు వచ్చిన టీచర్ల సర్వీస్ పొడిగింపు ఉత్తర్వులను నిలిపివేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. ఉద్యోగ విరమణ తర్వాత ఏడాది సర్వీస్ పొడిగింపు ఉత్తర్వులు తాత్కాలికంగా నిలిపివేస్తున్�
Supreme Court Refuses Security To Ex-Judge 28ఏళ్ల బాబ్రీ మసీదు ధ్వంసం కేసులో తీర్పు వెలువరించిన మాజీ సీబీఐ స్పెషల్ కోర్టు జడ్జి సురేంద్ర కుమార్ యాదవ్ కి సెక్యూరిటీని పొడిగించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. 28ఏళ్ల నాటి బాబ్రీ కేసులో సెప్టెంబర్-30న లక్నోలోని ప్రత్యే
దేశంలో ఆదాయపు పన్ను రిటర్నుల గడువును ఆదాయపు పన్ను విభాగం పొడిగించింది. 2019-20 ఆర్థిక సంవత్సరానికిగాను ఐటీ రిటర్నులు దాఖలు చేయడానికి తుది గడువును (నవంబర్ 30, 2020)గా నిర్ణయించింది. ఈ మేరకు ఐటీ శాఖ ట్విటర్ ద్వారా వెల్లడించింది. దేశంలో ప్రస్తుతం నె
తెలంగాణ రాష్ట్రంలో లాక్ డౌన్ ను పొడిగించింది ప్రభుత్వం. మరో నెల రోజులు అంటే జూలై 31వ తేదీ వరకు లాక్డౌన్ను పొడిగిస్తూ ప్రభుత్వం బుధవారం(జూల్ 1,2020) ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా కంటైన్మెంట్ జోన్లలో మాత్రమ
తెలంగాణలో మే 7వ తేదీ వరకు లాక్ డౌన్ ను పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా కేసులు పెరుగుతుండటంతో లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించింది.
కరోనా వైరస్ పై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భిన్నంగా స్పందిస్తున్నారు. కరోనా వైరస్ పై లాక్ డౌన్ నుంచి మొదలుకుని సడలింపు వరకు..తీసుకుంటున్న చర్యలు ప్రాధాన్యత సంతరించుకుంటున్నాయి.
కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా అమెరికాలో చిక్కుకుపోయిన భారతీయుల వీసా పొడిగింపు అంశాన్ని పరిశీలిస్తామని అమెరికా హోం ల్యాండ్ సెక్యూరిటీ విభాగం తెలిపింది. ఈ మేరకు అమెరికా పౌరసత్వం, ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యుఎస్సిఐఎస్) తన వెబ్సై�
భారతదేశం ఎప్పటి వరకు లాక్ డౌన్ ఉండనున్న విషయంపై క్లారిటీ వచ్చేసింది. లాక్ డౌన్ పొడగింపు కొనసాగిస్తారా ? లేక ఎత్తివేస్తారా ? ఉత్కంఠగా ఎదురు చూసిన ప్రజలకు సమాధానం చెప్పారు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ. 2020, మే 03వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు ప్�
కరోనా వైరస్ ను కట్టడికి ప్రపంచంలో ఏ దేశం చేయని విధంగా, ముందుగానే మేల్కొన్న భారత్..21రోజుల దేశవ్యాప్త లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రపంచంలోనే అతిపెద్ద షట్ డౌన్ ఇది. దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు అన్ని ఫ్యాక్టరీలు మూతపడ్డాయి. విమాన సర్వ�