extension

    లాక్ డౌన్ 2.0 : మోడీ “జాన్ బీ జహాన్ బీ” మోడల్ పై WHO ఏమందో తెలుసా

    April 12, 2020 / 04:31 PM IST

    కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో దేశవ్యాప్త లాక్ డౌన్ పొడిగించేదిశగా భారత్ ముందుకెళ్తుంది. అయితే ఈ సమయంలో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్(WHO)మాట్లాడుతూ…రెండో విడత లాక్ డౌన్ లో వైరస్ ప్రాసారాన్ని మాత్రమే పరిణలోకి తీసుకోకూడదని,ప్రజల జీవ�

    తెలంగాణ కేబినెట్ కీలక భేటీ..లాక్ డౌన్ పొడిగింపు

    April 11, 2020 / 02:26 AM IST

    తెలంగాణను కరోనా కలవరపెడుతోంది. రోజూ కరోనా కేసులు ఇంకా బయటపడుతూనే ఉన్నాయి. అయితే మర్కజ్ లింకులతో ఒక్కసారిగా పెరిగిన కేసులు ఇప్పుడైతే కొంచెం తగ్గుముఖం పట్టాయి. మర్కజ్ సభల కనెక్షన్స్తో రాష్ట్రంలో రోజూ 40కిపైగా నమోదైన కేసులు గత రెండో రోజులుగా 20�

    లాక్ డౌన్ పొడిగింపు… తెలంగాణతోపాటు మరో 8 రాష్ట్రాలు సుముఖత 

    April 10, 2020 / 12:06 AM IST

    లాక్ డౌన్ మరికొంతకాలం పొడిగించడంతోనే కరోనా వైరస్ ను పూర్తి స్థాయిలో నియంత్రణ చేయగలమన్న తెలంగాణ సీఎం కేసీఆర్ అభిప్రాయానికి మద్దతు పెరుగుతోంది. మరో ఎనిమిది రాష్ట్రాలు లాక్ డౌన్ ను పొడిగించాలని తెలిపాయి.

    వారి వీసా మరో ఏడాది పొడిగింపు

    April 1, 2020 / 01:11 PM IST

    ప్రాణాంతక కరోనా వైరస్‌ ప్రబలుతున్న వేళ యునైటెడ్‌ కింగ్‌డం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.  కరోనా వైరస్  అరికట్టే చర్యల్లో భాగంగా.. UK లో సేవలు అందిస్తున్న విదేశీ డాక్టర్లు, నర్సుల వీసా కాల పరిమితిని ఒక ఏడాదిపాటు పొడిగిస్తున్నట్లు ప్రకటి

    ఓపెన్ స్కూల్ అడ్మిషన్స్ గడువు పొడిగింపు

    November 12, 2019 / 02:36 AM IST

    తెలంగాణ సార్వత్రి విద్యాపీఠం ప్రవేశాల గడువును (నవంబర్ 17, 2019) వరకు పొడిగించినట్లు హైదరాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటనర్సమ్మ, ఓపెన్ స్కూల్ సొసైటీ జిల్లా సమన్వయ అధికారి ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. అపరాద రుసుము చెల్లించి నవంబర్ 17 తేదీ వరకు ప�

    రైతులకు సీఎం జగన్ శుభవార్త

    November 6, 2019 / 01:36 PM IST

    ఏపీ సీఎం జగన్ రైతులకు శుభవార్త వినిపించారు. కౌలు రైతుల కోసం వైఎస్ఆర్ రైతు భరోసా గడువు పెంచారు. డిసెంబర్‌ 15 వరకు గడువు ఇచ్చారు. అలాగే ప్రత్యేక స్పందన

    అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ పీజీ పరీక్షల ఫీజు గడువు పొడిగింపు

    November 2, 2019 / 02:09 AM IST

    డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ పీజీ, ఎంబీఏ, బీఎల్ఐఎస్ సీ, ఎంఎల్ఐఎస్ సీ, పీజీ డిప్లొమా, పలు సర్టిఫికెట్ వార్షిక పరీక్ష ఫీజు గడువును పొడిగించారు. (నవంబర్ 5, 2019) వరకు పరీక్ష ఫీజు గడువును పొడిగించినట్లు శుక్రవారం (నవంబర్ 1, 2019) అధికారులు �

    ఇంటర్మీడియట్ పరీక్ష ఫీజు గడువు పొడిగింపు

    October 26, 2019 / 11:20 AM IST

    ఇంటర్మీడియట్ ఫస్ట్‌ ఇయర్‌, సెకండ్‌ ఇయర్‌ పరీక్ష ఫీజు గడువును తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు పొడిగించింది.

    మెట్రో స్టేషన్లకు అమర జవాన్ల పేర్లు

    March 9, 2019 / 11:58 AM IST

    పుల్వామా ఉగ్ర దాడిలో అమరులైన వీర జవాన్లను గుర్తుంచుకొనే విధంగా పలు కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఢిల్లీ మెట్రో రెడ్ లైన్లో ఉన్న 2 స్టేషన్ల పేర్లు మార్చడానికి అధికారులు నిర్ణయం తీసుకున్నారు. పుల్వామలో జరిగిన ఉగ్రదాడిలో మరణించిన ఇద్దరు అమరవీ�

    ఫిబ్రవరి 24 వరకూ నుమాయిష్

    February 16, 2019 / 06:28 AM IST

    హైదరాబాద్ : నుమాయిష్‌ను ఫ్రిబవరి 24 వరకూ పొడిగిస్తున్నట్లు సొసైటీ కార్యదర్శి రంగారెడ్డి తెలిపారు.  జనవరి 30న భారీ అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ప్రమాదం తర్వాత రెండు రోజుల బంద్ అనంతరం తిరిగి ప్రారంభమైన ఎగ్జిబిషన్ ఫిబ్రవరి 15తో ముగియాల్

10TV Telugu News