Home » Facebook
సినిమాల్లో చూసే కథలు అప్పుడప్పుడూ నిజజీవితంలో కూడా కనిపిస్తూ ఉంటాయి. ఇది కూడా అన్నదమ్ముల అనుబంధం సినిమా కథ వంటిదే. అసలు విషయం ఏంటంటే.. హైదరాబాద్కు చెందిన మౌలాలిలోని నవోదయనగర్లో నివాసముండే సుసన్నా, అబ్బాస్ దంపతులకు దీపక్(22), దినేశ్జీనా ల
ట్రెండ్ మారిపోయింది. ఇప్పుడు అంతా సోషల్ మీడియాపై ఆధారపడి రాజకీయాలు నడుస్తున్నాయి. పార్టీలు కూడా అనుకూల వ్యక్తులను ప్రోత్సహిస్తూ ప్రచారాలను పెంచుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీల కార్యకర్తలు, నాయకులు శృతి మించి ప్రత్యర్ధి పార్టీలపైన తీవ్ర
ఫేస్ బుక్.. పరిచయం అక్కర్లేదు. రోజుకో ఎన్నో పోస్టులు.. వీడియోలు.. న్యూస్ ఫీడ్ నిండిపోతోంది. ఫేస్ బుక్ అకౌంట్ లాగిన్ అయితే చాలు.. అనవసరమైన పోస్టులే ఎక్కువగా దర్శనమిస్తాయి.
సార్వత్రిక ఎన్నికల సమయంలో కాంగ్రెస్ కు ఊహించని షాక్ తగిలింది.తప్పులు వార్తలు ప్రచారం చేస్తున్నారంటూ కాంగ్రెస్ పార్టీకి చెందిన 687 పేజీలను,అకౌంట్లను ఫేస్ బుక్ తొలగించింది.కాంగ్రెస్ ఐటీ విభాగంతో అసోసియేట్ అయిన వ్యక్తులకు సంబంధించిన అకౌంట�
ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ పొరపాటున కొన్ని పోస్ట్లను తొలగించింది. అయితే ఫేస్బుక్ తొలగించింది ఎవరి పోస్ట్లనో తెలుసా? ఫేస్బుక్ సీఈఓ మార్క్ జుకర్ బర్గ్వి. అవును ఇది నిజమే. ఫేస్బుక్ సీఈవో మార్క్ జుకర్ బర్గ్కు సంబంధించ�
పుల్వామా ఘటన తర్వాత కశ్మీర్లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడగా… పాకిస్తాన్, భారత్ దేశాల మధ్య వివాదాలకు కారణం అవుతున్న కశ్మీర్ను ప్రత్యేక దేశంగా పేర్కొంటూ ఫేస్బుక్ చేసిన తప్పును నెటిజన్లు ఏకిపారేశారు. ఇరాన్ నెట్వర్క్లకు లక్ష్యంగా మార
సోషల్ మీడియాలో మరో ఛాలెంజ్ దూసుకొచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా జనాలను వెర్రెత్తించిన కికీ ఛాలెంజ్ ఎవరూ మరిచిపోరు. తరువాత ఎన్నో ఛాలెంజ్లు వచ్చాయి. ఇప్పుడు వచ్చిన కొత్త ఛాలెంజ్ అందర్నీ ఎట్రాక్ట్ చేస్తోంది. ఆ ఛాలెంజ్ పేరే ‘మైక్రోవేవ్’. ఈ చాలె�
పొలిటికల్ ప్రచారానికి అడ్డుకట్ట వేస్తూ సోషల్ మీడియా సంచలన నిర్ణయం తీసుకుంది. తెలుగు రాజకీయాల్లోనే కాదు. ప్రపంచ రాజకీయాల్లోనూ సోషల్ మీడియా ప్రభావం ఎక్కువగా ఉంటుంది. మాములుగా అయితే ఎన్నికలకు రెండు రోజుల ముందు అంటే ఒకవేళ ఎల్లుండు ఎన్నికలు
ప్రముఖ సోషల్ మీడియా ఫొటో, వీడియో షేరింగ్ యాప్ ఇన్ స్టాగ్రామ్ కామర్స్ బిజినెస్ లో అడుగుపెడుతోంది. ఈ కామర్స్ షాపింగ్ సైట్లకు పోటీగా ఫేస్ బుక్ అనుబంధ సంస్థ ఇన్ స్టాగ్రామ్ షాపింగ్ ఫీచర్ ను ప్రవేశపెట్టింది.
హైదరాబాద్ ప్రజలు నిద్రపోవడం లేదు. గతంలో రాత్రి 9గంటలకల్లా తినేసి.. గుర్రుపెట్టి నిద్రపోయే వారు. ఉదయం 6 గంటలకు లేచేవారు. కేబుల్ వ్యవస్థ ఎప్పుడైతే వచ్చిందో కొంత మార్పు వచ్చింది. రాత్రి కొద్దిగా లేట్గా పడుకునే వారు. ఇప్పుడు సీన్ మారింది. అర�