Home » family members
Television Actress Sravani Kondapalli : తెలుగు సీరియల్ నటి శ్రావణి..ఆత్మహత్యకు కారణం దేవ్ రాజ్ అంటూ మరోసారి చెప్పింది ఆమె తల్లి. దేవ్ రాజ్..వెధవ..రాకపోతే..బ్రహ్మాండంగా నా కూతురు సీరియళ్లు చేసకుంటూ ఉండేది..కొంపలోకి అడుగుపెట్టి..ప్రాణాలు తీశాడని చెప్పింది. 10tvతో ఆమె మాట్ల�
Telugu actress Sravani suicide case : బుల్లితెర నటి శ్రావణి ఆత్మహత్య కేసులో తాను లేనని, పంజాగుట్ట వద్ద దేవ్ రాజ్ ను కొట్టినట్లు ప్రూఫ్ చేస్తే ఎన్ కౌంటర్ చేయాలని అన్నాడు సాయి కృష్ణారెడ్డి. తనపై ఎన్నో ఆరోపణలు చేస్తున్నారని, పోలీసుల ఎదుట విచారణకు హాజరువుతున్నట్లు తె�
TV actor Sravani suicide case : టీవీ నటి శ్రావణి కేసు.. పోలీసులను సైతం తికమకపెడుతోంది. ఈ కేసులో నిందితుడు దేవరాజ్ అని అంతా భావించారు. బట్ కేసు ఇప్పుడు మరో మలుపు తిరిగింది. తాను అమాయకుడినని చెప్పుకున్న సాయికృష్ణ మెడకు ఉచ్చు బిగుసుకుంటోంది. దేవరాజ్ అందించిన సా�
Bombay High Court లోని ప్రతి న్యాయమూర్తికి కళ్ల అద్దాలు కొనుగోలు చేసేందుకు సంవత్సరానికి రూ. 50 వేలు చెల్లించాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు government resolution (GR) ను 2020, జులై 20వ తేదీ సోమవారం ఆమోదించింది. రాష్ట్రాల చట్టం, న్యాయ వ్యవస్థ GR ప్రకారం ఈ ని
ప్రాంతీయ పార్టీలంటే అధినేత మాటే శాసనం.. అధినేత చెప్పిందే ఫైనల్. ఆ మాటలను పెడచెవిన పెట్టే సాహసం పార్టీలో నేతలు చేయరు. కానీ... ఏపీలో మాత్రం ఆ అధినేత ఆదేశాలను
బయట గుట్టుగాసాగుతున్న అక్రమ సంబంధాన్ని ఇంటికి తెచ్చాడు. పరాయి స్త్రీతో భర్తను చూసిన ఇంటి ఇల్లాలు ఉగ్రరూపం దాల్చింది.ఇంటి పెద్ద చేస్తున్నతప్పిదాన్ని చూడలేని కుటుంబ సభ్యులు ఆ స్త్రీ పై దాడి చేసి హతమార్చారు. కడప జిల్లా సిధ్ధవచటం మండలం వెంకట�
పెళ్లి చేయమని అడిగిన కూతురిపై దాడి చేసి గాయపరిచిన తల్లి తండ్రుల ఉదంతం నల్గొండ జిల్లాలో వెలుగు చూసింది. నల్గొండ జిల్లా మునుగోడు మండలం ఎల్గల గూడెంకు చెందిన తీర్పారి కవిత(30) తనకు వివాహాం చేయమని తల్లి తండ్రులు లక్ష్మమ్మ, బుచ్చయ్య, అన్న గోవర్థనత్
ఏపీ రాజధానిలో రైతుల పోరాటం కొనసాగుతోంది. వారికి మద్దతుగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ అక్కడకు వెళ్లారు. రైతులకు అండగా నిలిచారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కూడా అమరావతి ప్రాంత రైతుల ఆందోళనకు మద్దతుగా నిలిచారు. కాకపోతే చంద్రబ�
దిశ నిందితుల మృతదేహాల కోసం వారి కుటుంబాలు ఎదురుచూస్తున్నాయి. తమ వారిని ఎప్పుడు తీసుకొస్తారా... ఎప్పుడు చివరిచూపు చూసుకుందామా అని పడిగాపులు
దిశ కుటుంబ సభ్యులు ఎన్ హెచ్ ఆర్ సీ ముందు హాజరయ్యారు. దిశ ఘటనపై పోలీసులు వ్యవహరించిన తీరుపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.