family members

    పెళ్లి మరణాలకు కారణమైంది.. కుటుంబంలో నలుగురు కరోనాతో చనిపోయారు

    May 11, 2021 / 08:40 PM IST

    కరోనా వైరస్ కేసులు ప్రతీరోజూ పెరిగిపోతూ ఉండగా.. వ్యాప్తికి కారణం వేడుకలు కూడా అవుతున్నాయి. ఈ క్రమంలో ఓ కుటుంబంలో జరిగిన వివాహ వేడుక అదే కుటుంబంలో నలుగురు చనిపోవడానికి కారణం అయ్యింది. బీహార్‌లో లాక్‌డౌన్ అమలులో ఉండగా.. ముఖ్యమంత్రి నితీష్ కుమ�

    క్షీణించిన లాలూ ఆరోగ్యం..ప్రత్యేక విమానంలో రాంచీ బయల్దేరిన కుటుంబసభ్యులు

    January 22, 2021 / 06:27 PM IST

    Lalu Prasad’s health deteriorates, daughter Misa Bharti reaches RIMS Ranchi రాష్ట్రీయ జనతా దళ్‌(RJD)ఆర్జేడీ అధినేత, బీహార్‌ మాజీ సీఎం లాలూ ప్రసాద్‌ ఆరోగ్య పరిస్థితి విషమించింది. దాణా కుంభకోణం కేసులో రాంచీ జైలులో శిక్ష అనుభవిస్తున్న లాలూ ఆరోగ్యం గురువారం సాయంత్రం ఒక్కసారిగా క్షీణించింది

    బోయిన్ పల్లి కిడ్నాప్ : తెరపైకి కొత్త పేర్లు, ఎవరీ సిద్దార్థ్ ?

    January 16, 2021 / 07:40 AM IST

    Bowenpally kidnap : బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో తెరపైకి కొత్త పేర్లు వస్తున్నాయ్‌. కిడ్నాప్‌లో విజయవాడకు చెందిన సిద్దార్థ్‌ది కీలక పాత్ర పోషించినట్లు గుర్తించారు పోలీసులు. కిడ్నాప్‌ కోసం మొత్తం మనుషులను భార్గవరామ్‌కు సిద్ధార్థ్ సరఫరా చేశాడు. భార్గ

    ఆడపిల్లకు జన్మనిచ్చిన కోడలికి అత్తమామల పూల వర్షం

    December 27, 2020 / 11:22 AM IST

    Family Members Welcomed by Mother with Baby girl : ఆడపిల్ల పుట్టిందని కోడలిని అత్తామామలు వేధించడం చూశాం. కట్నం కోసం వేధించడం చూశాం.. ఆడ పిల్ల అంటేనే చిన్నచూపు చూసే సమాజం ఇది. ఇలాంటి సమాజంలో ఆడపిల్లగా పుట్టినప్పటి నుంచి అత్తారింటికి వెళ్లాక ఎన్నో ఇబ్బందులు పడుతున్న పరిస్థ�

    ఆసుపత్రిలో గొడవ పడి..ట్రక్‌తో వీరంగం, వైరల్ వీడియో

    December 20, 2020 / 01:10 PM IST

    Gurugram man rams truck inside hospital : ఎవరైనా తమకు సంబంధించిన వ్యక్తులకు న్యాయం జరగకపోతే..నిరసనలు, ఆందోళనలు చేస్తుంటారనే సంగతి వింటుంటాం. కానీ..ఓ వ్యక్తి ఆసుపత్రి వారితో గొడవపడి..ఓ ట్రక్కుతో వీరంగం సృష్టించాడు. వెనకకు..ముందుకు తిప్పుతూ..బీభత్సం చేశాడు. వాహనాలను ఢీ క�

    ధర్మారెడ్డి సూసైడ్ పై కుటుంబసభ్యులు సంచలన ఆరోపణలు..భూమి అమ్మాలంటూ మాజీ ఎమ్మెల్యే ఒత్తిడి

    November 9, 2020 / 09:00 PM IST

    Dharmareddy suicide : రాష్ట్రంలో సంచలనం సృష్టించిన కీసర తహసీల్దార్ కోటి రూపాయల లంచం కేసులో మరో నిందితుడు ధర్మారెడ్డి ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. నాగరాజు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ధర్మారెడ్డి ఆదివారం ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ధర్�

    తిరుపతిలో ప్రత్యక్షమైన యువతి జ్యోతి

    November 4, 2020 / 02:44 PM IST

    Kurnool Girl Jyothi Safe : కర్నూలు జిల్లాలోని అహోబిలంలో అదృశ్యమైన జ్యోతి కథ సుఖాంతమైంది. ఆళ్లగడ్డ రూరల్ పోలీసులు రెండు రోజుల్లో ఈ కేసును చేధించారు. యువతి జ్యోతి 2020, నవంబర్ 04వ తేదీ బుధవారం తిరుపతిలో ప్రత్యక్షమైంది. శివశంకర్ అనే వ్యక్తిని తిరుపతిలో పెళ్లి చేస�

    Disha Encounter : హైకోర్టును ఆశ్రయించిన దిశ నిందితుల కుటుంబసభ్యులు

    November 2, 2020 / 02:06 PM IST

    Disha Encounter Film : కాంట్రవర్శీ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ తీస్తున్న ‘దిశ ఎన్ కౌంటర్’ సినిమాను నిలిపేయాలని.. దిశ కేసు నిందితుల కుటుంబసభ్యులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసుపై.. సుప్రీంకోర్టు నియమించిన జ్యుడీషియల్ కమిషన్‌ను కలిశారు. దిశ ఎన్ కౌంటర్ సినిమా

    ysr bheema : బ్యాంకు ఖాతాల్లో ప్రీమియం, పథకం ప్రయోజనాలు

    October 21, 2020 / 08:41 AM IST

    andhra pradesh ys jagan announced ysr bheema : ఏపీలో మరో పథకం ప్రారంభం కానుంది. వైఎస్సార్‌ బీమా పథకాన్ని ఏపీ ప్రభుత్వం ప్రారంభించనుంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ మేరకు ప్రకటించారు. లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో ప్రీమియం మొత్తం జమ చేస్తామని, వారం రోజుల్లో ఖా

    విన్నపాలు వినవలె : ఏపీ సీఎం జగన్ ఢిల్లీ టూర్

    September 23, 2020 / 08:35 AM IST

    Jagan Meets Amit Shah : ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌.. చాలా రోజుల తర్వాత ఢిల్లీకి వెళ్లారు. 2020, సెప్టెంబర్ 22వ తేదీ మంగళవారం సాయంత్రం ఆయన కేంద్రహోంమంత్రి అమిత్‌షాతో భేటీ అయ్యారు. పలు కీలక విషయాలపై జగన్‌ అమిత్‌షాతో చర్చించారు. ఈ సందర్భంగా కరోనా నుంచి కోలుకున్�

10TV Telugu News