Home » fani
200కిలోమీటర్ల వేగంతో గాలులు వీచి అలజడులు సృష్టించిన ఫణి తుఫాన్ వల్ల ఘోరంగా నష్టవాటిల్లింది. విద్యుత్ సరఫరా స్తంభించడంతో ఆ ప్రాంతమంతా అంధకారం నెలకొంది. మే3న జరిగిన ఫొని తుఫాన్కు ముందు, ఆ తర్వాత ఆ నగరాల్లో ఉన్న విద్యుత్ వెలుగుల గురించి నాసా
ఒడిషాలోని పూరీ దగ్గర తీరం దాటింది ఫొని తుఫాన్. తీరం దాటే సమయంలో 200 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు బీభత్సం చేశాయి. సముద్రంంలో అలలు భీకరంగా ఎగసిపడ్డాయి.ఈదురుగాలుల బీభత్సంతో ఒడిషా రాజధాని భువనేశ్వర్ ప్రాంతంలో చెట్లు నేలకొరిగాయి. పలు చోట్ల పోలీ�
ఉదయం 11 గంటల సమయంలో తుఫాన్ కన్ను పూర్తిగా తీరం దాటింది. కన్ను వైశాల్యం 20 కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉండటంతో..
ఫోని తుఫాన్ దూసుకువస్తున్న సందర్భంగా ఇవాళ (మే-2,2019) ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం జరిగింది.
ఫొని తుఫాన్ తీరం దాటే ప్రాంతంపై క్లారిటీగా ఉన్న అందరూ.. సమయంపై మాత్రం గందరగోళానికి గురవుతున్నారు. 2019, మే 3వ తేదీ ఒడిశా రాష్ట్రం పూరీ – చిలికా మధ్య తీరం దాటనుంది. ఇది అయితే అందరూ ఓకే అంటున్నారు. అయితే తీరం దాటే సమయం విషయంలో మాత్రం ఇన్ కాయిస్ – ఇ�
భువనేశ్వర్ : ‘ఫోని’ తుఫాన్ తీవ్ర రూపం దాల్చింది. ఈ ప్రభావం ఒడిశా రాష్ట్రంపై తీవ్రంగా పడనుందని వాతావరణ శాఖ హెచ్చరికలతో ప్రభుత్వం అప్రమత్తమైంది. కాగా ఒడిశా రాష్ట్రంలో పూరీ జగన్నాథ్ దేవాలయానికి భక్తులు భారీగా తరలి వస్తుంటారు. ఈ దేవాలయం బం�
ఫోని తుఫాన్ దూసుకొస్తోంది. ఒడిశా రాష్ట్రంలో తీరం దాటనుంది.
తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మే 03వ తేదీ గురువారం ఈదురుగాలులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ కేంద్రం అధికారులు వెల్లడించారు. ఫొని తుఫాన్ ప్రభావం రాష్ట్రంపై ఉండదన్నారు. ఏప్రిల్ 30వ తేదీ మంగళవారం ఉ�
ఫొని తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ సవరించాలని ఎలక్షన్ కమిసన్ ను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కోరారు.తుఫాను ప్రభావం అధికంగా ఉండే తూర్పు గోదావరి,విజయనగరం,శ్రీకాకులం జిల్లాల్లో కోడ్ సడలించాలని,సహాయక చర్యలు తీసుకునేందుకు వీలుగా అనుమ�
ఒడిశా వైపు ఫోని తుఫాన్ దూసుకొస్తోంది. ఎలాంటి విధ్వంసం సృష్టిస్తుందోనని ప్రజలు భయపడుతున్నారు. ఫోని తుఫాన్ ఒడిశా తీరాన్ని తాకనుందనే వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ఈ క్రమంలో ఒడిశా ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన ముందస్తు చర్యలు చేపట్ట�