Home » FARM LAWS
Sharad Pawar Faults Centre నూతన వ్యవసాయ చట్టాలకు దేశరాజధాని సరిహద్దుల్లో రైతులు ఉద్రిక్తంగా ఆందోళన కొనసాగిస్తున్న నేపథ్యంలో కేంద్రంపై NCP అధినేత శరద్ పవార్ విమర్శలు గుప్పించారు. రాష్ట్రాలను సంప్రదించకుండా మూడు వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చారని.. అందువల్లే �
farmers protest: నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తోన్న ఉద్యమం 33వ రోజుకు చేరుకుంది. చట్టాలు రద్దు చేసేవరకు తాము వెనక్కి తగ్గేదే లేదని రైతులు ఇప్పటికే సృష్టం చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో రైతులతో మరోసారి చర్చలు జరిపేందుకు కేంద్�
tractor over a police barricade in Bajpur కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యసాయ చట్టాలకు వ్యతిరేకంగా పలు రాష్ట్రాల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ పంజాబ్, హర్యానా,యూపీ, ఉత్తరాఖండ్,మధ్యప్రదేశ్ సహా పలు రాష్ట్రాలకు చెందిన రైతులు న�
Let farm laws be implemented for two years నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తోన్న రైతులు..చర్చలకు ముందుకురావాలని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ విజ్ణప్తి చేశారు. నూతన చట్టాలకు లాభదాయకంగా లేవు అని రైతులు అనుకుంటే..ఆ చట్టాలకు ప్రభుత్వం సవరణలు చేస్త
Center has written to the farmers’ associations : రైతు సంఘాల నేతలు (farmer unions) చర్చలకు రావాలని మరోసారి కోరింది కేంద్రం. చర్చలకు ఆహ్వానిస్తూ..కేంద్ర వ్యవసాయ శాఖ సంయుక్త కార్యదర్శి వివేక్ అగర్వాల్ (Joint Secretary of Ministry of Agriculture, Vivek Agarwal) లేఖ రాశారు. రైతులకు ఆమోదయోగ్యమైన పరిష్కారం చూపేందుకు సిద్
Congress delegation meets President : రైతులు, కార్మికుల ఎదుట ఏ శక్తి నిలవదని, కేంద్రం తీసుకొచ్చిన చట్టాలను వెనక్కి తీసుకోవాల్సిందేనని కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలు, రైతులు చేస్తున్న ఆందోళనపై ఆయన రాష్ట్రపతి రామ్ �
High drama in Delhi Assembly 22 రోజులుగా దేశ రాజధాని సరిహద్దుల్లో అన్నదాతల ఆందోళనలకు కారణమైన నూతన వ్యవసాయ చట్టాల కాపీలను ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు చించివేయడంతో ఇవాళ(డిసెంబర్-17,2020)ఢిల్లీ అసెంబ్లీలో హైడ్రామా చోటుచేసుకుంది. ఒక్కరోజు సెషన్ అసెంబ్లీ సమావేశాలు �
నూతన వ్యవసాయ చట్టాల రద్దుకు డిమాండ్ చేస్తూ 20 రోజులుగా ఢిల్లీ సరిహద్దుల్లో అన్నదాతలు ఆందోళనలు చేస్తోన్న విషయం తెలిసిందే. అయితే,అన్నదాతల ఆందోళనల కారణంగా రోజుకు దాదాపు రూ. 3,500 కోట్ల నష్టం వాటిల్లుతోందని అసోచామ్ తెలిపింది.
Oppn misleading farmers గుజరాత్ సరిహద్దు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో పలు అభివృద్ధి ప్రాజెక్టులకు మంగళవారం(డిసెంబర్-15,2020) ప్రధానమంత్రి నరేంద్రమోడీ శంకుస్థాపన చేశారు. మోడీ శంకుస్థాపన చేసిన వాటిలో… కచ్ లో ప్రపంచంలోనే అతిపెద్ద హైబ్రిడ్ పునరుత్పాదక ఇంధన
BJP’s Farm Laws Campaign Amid Pushback నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తున్న ఆందోళనలు 16వ రోజుకి చేరుకున్నాయి. అయితే చట్టాలల్లో సవరణలకు బుధవారం కేంద్రం రాతపూర్వకంగా ప్రతిపాదనలు పంపగా… రైతలు వాటని తిరస్కరించారు. సవరణలు వద్దు చ�