FARM LAWS

    సుప్రీంకోర్టుకి రైతులు…కొత్త చట్టాలతో కార్పొరేట్లకు రైతులు బలి

    December 11, 2020 / 04:57 PM IST

    Bharatiya Kisan Union moves Supreme Court against farm laws నూతన వ్యవసాయ చట్టాలను సవాల్ చేస్తూ రైతులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కొత్త చ‌ట్టాల వ‌ల్ల రైతులు కార్పొరేట్ల‌కు బ‌ల‌వుతార‌ని,తక్షణమే ఈ విషయంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలని గురువారం(డిసెంబర్-11,2020)భారతీయ కిసాన్ య�

    మెట్టుదిగడం లేదు : చట్టాలను రద్దు చేయాల్సిందే – రైతులు

    December 11, 2020 / 07:18 AM IST

    laws must be repealed – farmers : అటు కేంద్రం ఇటు రైతు సంఘాలు మెట్టు దిగడం లేదు.. బెట్టు వీడడం లేదు. నూతన వ్యవసాయ చట్టాలపై రైతులకున్న అభ్యంతరాలపై చర్చలు జరిపేందుకు సిద్ధమేనని కేంద్రం ప్రకటించినా.. చట్టాలను రద్దు చేయాల్సిందేనని రైతు సంఘాలు డిమాండ్‌ చేస్తున్నా�

    ఢిల్లీలో రైతుల ఆందోళనలు : హర్యానా రైతు మృతి

    December 9, 2020 / 12:20 PM IST

    Haryana Farmers Died : దేశ రాజధానిలో కొన్ని రోజులుగా జరుగుతున్న ఆందోళనలో మరో రైతు మృతి చెందాడు. నిరసనల్లో నిర్విరామంగా పాల్గొంటున్న హర్యానా రైతు (32) hypothermia కారణంగా చనిపోయినట్లు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పలు రాష�

    విపక్షాలపై బీజేపీ ఎదురుదాడి…కాంగ్రెస్ 2019 మేనిఫెస్టోలో ఉంది అదేగా?

    December 7, 2020 / 07:38 PM IST

    Ravi Shankar Prasad అన్నదాతల నిరసనలకు కారణమైన నూతన వ్యవసాయ చట్టాలపై అధికార,విపక్షాల మధ్య మాటల యుద్ధం తీవ్రమైంది. కొత్త అగ్రి చట్టాలను తక్షణమే రద్దు చేయాలని రైతులతో సహా విపక్షాలు డిమాండ్ చేస్తుండగా…రైతుల ఆందోళనలకు మద్దతు తెలుపుతున్న విపక్షాలపై బీజే�

    అంబానీ, ఆదానీ చట్టాలను రద్దు చెయ్యాలి

    December 7, 2020 / 01:26 PM IST

    గత 11 రోజులుగా వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళన 12 వ రోజు.. సోమవారం విస్తృత రూపాన్ని సంతరించుకుంటోంది. ఈ క్రమంలో, డిసెంబర్ 8న మంగళవారం, రైతులు భారత్ బంద్‌కు పిలుపునిచ్చారు. దీనికి 18 ప్రతిపక్ష పార్టీల మద్దతు ఇప్పటికే లభించింద

    దిగజారుడు రాజకీయాలు…పంజాబ్ సీఎంపై ఢిల్లీ సీఎం ఫైర్

    December 2, 2020 / 06:19 PM IST

    Arvind Kejriwal Hits Out At Amarinder Singh పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ పై ఫైర్ అయ్యారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. ఢిల్లీలో ఆప్ ప్రభుత్వం నల్ల చట్టాలు(నూతన అగ్రి చట్టాలు)పాస్ చేసిందని పంజాబ్ సీఎం తనపై ఆరోపణలు చేశారని కేజ్రీవాల్ పేర్కొన్నారు. ప్రస్తుతం నెలకొన్న సు�

    ఏ కమిటీ వద్దు…కొత్త అగ్రి చట్టాలు రద్దు చేయాల్సిందే : కేంద్రం ప్రతిపాదన తిరస్కరించిన రైతులు

    December 1, 2020 / 07:13 PM IST

    don’t want any committee, farmers tell govt in meeting రైతు సంఘాల నేతలతో ఇవాళ కేంద్ర మంత్రులు పియూష్ గోయల్,నరేంద్ర సింగ్ తోమర్ జరిపిన చర్చలు కొలిక్కి రాలేదు. కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాల ఉపసంహరణ, విద్యుత్ సవరణ బిల్లు ఉపసంహరణ,పంటల మద్దతు ధర చట్టబద్దతకు డిమ�

    రైతుల ఆందోళనలు : అవార్డులు తిరిగిచ్చేస్తామని పంజాబ్ క్రీడాకారుల హెచ్చరిక

    December 1, 2020 / 05:20 PM IST

    Punjab sportspersons Threaten To Return Awards నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ,కనీస మద్దతు ధర విషయమై ఆరు రోజులుగా ఢిల్లీలో రైతులు ఆందోళనలు చేస్తోన్న విషయం తెలిసిందే. అయితే,రైతుల ఆందోళనలకు మద్దతు పలికిన పంజాబ్ కి చెందిన ప్రముఖ క్రీడాకారులు మరియు కోచ్ లు…నూతన వ్యవ�

    రైల్వే ట్రాక్‌ల దిగ్భందంపై పంజాబ్ రైతు సంఘాల కీలక నిర్ణయం

    November 22, 2020 / 01:28 AM IST

    Punjab Farmers : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సెప్టెంబర్ 24 నుంచి ఆందోళనలు చేపడుతున్న పంజాబ్ రైతు సంఘాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. తాము చేపడుతున్న రైల్వే ట్రాక్ ల దిగ్భందంపై వెనక్కి తగ్గాయి. ఈ ఆందోళన విరమించేందుకు అ

    కేంద్రంతో పంజాబ్ రైతుల భేటీ…అగ్రి చట్టాలను రద్దు చేయాలని డిమాండ్

    November 13, 2020 / 08:14 PM IST

    Punjab Farmers Against Farm Laws Meet Centre ఇటీవల కేంద్రం తీసుకొచ్చిన 3 వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రెండు నెలలుగా వివిధ రాష్ట్రాల రైతులతో సహా పంజాబ్ రైతులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తోన్న విషయం తెలిసిందే. కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను ‘రైతు వ్య�

10TV Telugu News