Home » farmers accounts
రైతు భరోసా పథకం కింద ఇప్పటి వరకు 44.82లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.3,487.82 కోట్ల నిధులు ప్రభుత్వం జమ చేసింది.
రైతు భరోసా పథకంలో భాగంగా రెండెకరాల లోపు సాగుభూములున్న 13.24లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.1,092 కోట్ల పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం జమ చేసింది.
కాంగ్రెస్ పార్టీ తన మ్యానిఫెస్టోలో రైతు భరోసా స్కీం కింద రైతులకు పంట పెట్టుబడి సాయం అందిస్తామని చెప్పింది. ఏటా రైతులకు ఎకరానికి రూ. 15వేలు పెట్టుబడి సాయం అందజేస్తామని హామీ ఇచ్చింది.
తెలంగాణ ప్రభుత్వం ప్రతీయేటా రెండు దఫాలుగా రైతులకు పెట్టుబడి సాయం కింద ఎకరానికి ఏడాదికి రూ. 10వేలు అందిస్తున్న విషయం విధితమే. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. రైతులు ఖరీఫ్ పంటలసాగులో నిమగ్నమయ్యారు. అయితే ఖరీఫ్ పెట్టుబడి �
చిన్న, సన్నకారు రైతులకు ఆర్థికంగా మద్దతునివ్వడానికి కేంద్ర ప్రభుత్వం 2019లో పీఎం కిసాన్ పథకాన్ని ప్రారంభించింది. ఆ తర్వాత భూస్వాములకు కూడా విస్తరించింది.
తెలంగాణలో రైతులకు రెండో దఫా రుణమాఫీ కానుంది. రేపటి నుంచి రూ.50 వేల లోపు రైతు రుణమాఫీ చేయనున్నట్లు మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు.
The union government : కేంద్ర ప్రభుత్వం రైతులకు తీపి కబురు అందించింది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద మరో విడత ఒక్కో రైతుల ఖాతాలో రూ.2000 చొప్పున జమ చేయనున్నట్లు తెలిపింది. అందుకవసరమయ్యే నిధులను ఈ నెల 25న ప్రధాని నరేంద్ర వీడియో కాన్ఫ
YSR free crop insurance scheme : వైయస్సార్ ఉచిత పంటల బీమా సొమ్ము నేరుగా రైతుల ఖాతాల్లోనే జమ అవుతుందని సీఎం జగన్ అన్నారు. డిసెంబర్ 15 కల్లా బీమా సొమ్ము అందిస్తున్నామని చెప్పారు. ఇచ్చిన మాట ప్రకారం బీమా సొమ్ము జమ చేస్తున్నామని పేర్కొన్నారు. రైతుల తరపున ప్రభుత్వమ
YSR Free Crop Insurance Scheme : ఏపీ ప్రభుత్వం ఇవాళ మరో పథకానికి శ్రీకారం చుట్టబోతోంది. రైతులకు దీమా కల్పించేందుకు…. వైఎస్ఆర్ ఉచిత పంటల బీమాను ప్రారంభించనుంది. సీఎం జగన్ తన క్యాంపు కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఆరుగాలం కష్టపడి పంట సాగు�
cm jagan: ఏపీ సీఎం జగన్ రైతులకు శుభవార్త వినిపించారు. అక్టోబర్ 27న రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా డబ్బులు జమ చేస్తామన్నారు. స్పందన కార్యక్రమంపై జగన్ సమీక్ష నిర్వహించారు. అలాగే వర్షాలతో మృతిచెందిన వారి కుటుంబాలకు రూ.5లక్షల పరిహారం ప్రకటించారు. ఇళ్లు కూ