-
Home » farmers accounts
farmers accounts
రైతు భరోసా రెండో విడత నిధులు వచ్చేస్తున్నాయ్..! తేదీ ఫిక్స్.. ఎన్ని ఎకరాల వారికంటే?
April 10, 2026 / 08:28 AM ISTRythu Bharosa : యాసంగి సీజన్ కు సంబంధించి రైతు భరోసా నిధులను మూడు విడతల్లో జమ చేస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. గత నెలలో మొదటి విడతలో ఒక ఎకరం…
తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. రైతు ఖాతాల్లోకి నిధులు.. ఎప్పటి నుంచో క్లారిటీ ఇచ్చిన మంత్రి తుమ్మల
March 8, 2026 / 09:07 AM ISTTelangana Govt : తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. వ్యవసాయ యాంత్రీకరణ పథకంకు సంబంధించిన సబ్సిడీ నిధులను రైతుల ఖాతాల్లో జమ చేయాలని నిర్ణయించింది.
ఏపీలోని రైతులకు గుడ్న్యూస్.. 46లక్షల మంది రైతుల ఖాతాల్లోకి డబ్బులు.. స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలంటే?
November 17, 2025 / 06:04 PM ISTAnnadata sukhibhava : ఏపీలోని రైతులకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలోని రైతుల ఖాతాల్లో అన్నదాత సుఖీభవ డబ్బులు జమ చేసేందుకు
రైతు భరోసా డబ్బులు వచ్చేశాయ్.. అకౌంట్లు చెక్ చేసుకోండి..
February 13, 2025 / 08:13 AM ISTరైతు భరోసా పథకం కింద ఇప్పటి వరకు 44.82లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.3,487.82 కోట్ల నిధులు ప్రభుత్వం జమ చేసింది.
Rythu Bharosa: రైతు భరోసా డబ్బులు మీకు రాలేదా?.. ఇలా చేయండి
February 11, 2025 / 08:05 AM ISTరైతు భరోసా పథకంలో భాగంగా రెండెకరాల లోపు సాగుభూములున్న 13.24లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.1,092 కోట్ల పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం జమ చేసింది.
సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం.. రాష్ట్రంలో లక్షలాది మంది రైతు కుటుంబాలకు శుభవార్త
December 12, 2023 / 07:32 AM ISTకాంగ్రెస్ పార్టీ తన మ్యానిఫెస్టోలో రైతు భరోసా స్కీం కింద రైతులకు పంట పెట్టుబడి సాయం అందిస్తామని చెప్పింది. ఏటా రైతులకు ఎకరానికి రూ. 15వేలు పెట్టుబడి సాయం అందజేస్తామని హామీ ఇచ్చింది.
Minister Niranjan Reddy: 28నుంచి రైతుల ఖాతాల్లోకి రైతు బంధు నిధులు.. ఆ విధానం ఖచ్చితంగా పాటించాలి
June 26, 2022 / 04:40 PM ISTతెలంగాణ ప్రభుత్వం ప్రతీయేటా రెండు దఫాలుగా రైతులకు పెట్టుబడి సాయం కింద ఎకరానికి ఏడాదికి రూ. 10వేలు అందిస్తున్న విషయం విధితమే. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. రైతులు ఖరీఫ్ పంటలసాగులో నిమగ్నమయ్యారు.…
PM Kisan Funds : నేడు రైతుల ఖాతాల్లో పీఎం కిసాన్ నిధులు జమ.. 10 కోట్లకు పైగా రైతు కుటుంబాలకు లబ్ధి
January 1, 2022 / 09:50 AM ISTచిన్న, సన్నకారు రైతులకు ఆర్థికంగా మద్దతునివ్వడానికి కేంద్ర ప్రభుత్వం 2019లో పీఎం కిసాన్ పథకాన్ని ప్రారంభించింది. ఆ తర్వాత భూస్వాములకు కూడా విస్తరించింది.
Telangana : రేపటి నుంచి రూ.50 వేల లోపు రుణమాఫీ.. నేరుగా రైతుల ఖాతాల్లోకి డబ్బులు
August 15, 2021 / 08:26 PM ISTతెలంగాణలో రైతులకు రెండో దఫా రుణమాఫీ కానుంది. రేపటి నుంచి రూ.50 వేల లోపు రైతు రుణమాఫీ చేయనున్నట్లు మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు.
అన్నదాతలకు కేంద్రం గుడ్ న్యూస్.. రైతుల ఖాతాల్లో రూ.2వేలు జమ
December 23, 2020 / 04:12 PM ISTThe union government : కేంద్ర ప్రభుత్వం రైతులకు తీపి కబురు అందించింది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద మరో విడత ఒక్కో రైతుల ఖాతాలో రూ.2000 చొప్పున జమ చేయనున్నట్లు…