Home » fear
కరోనా కారణంగా మానవత్వం మంటగలిసిపోతోంది. సాటి మానవునిపై కనికరం చూపడం లేదు. ఏమాత్రం అనారోగ్యానికి గురైనా దగ్గరికి రావడం లేదు. ఎక్కడ కరోనా సోకుతుందోనని భయపడుతున్నారు. అనారోగ్యంగా ఉన్నవారికి సాయం చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. చివరకు కరోన�
భారత క్రికెట్ అభిమానులకు పరిచయం అక్కర్లేని పేరు. 1983లో భారత్కు తొలి వరల్డ్ కప్ అందించిన దిగ్గజ కెప్టెన్. భారత జట్టు నెంబర్ 1 ఆల్ రౌండర్గా, హరియానా హరికేన్ గా గుర్తింపు పొందిన క్రికెటర్. ఆయనే కపిల్ దేవ్. చాలామంది బౌలర్లకు తన బ్యాట్తో, అలాగే బ్�
కరోనా ప్రాణాలు తీయడమే కాదు..అందర్నీ కష్టాలపాలు చేస్తోంది. దిక్కుమాలిన వైరస్ అంటూ శాపనార్థాలు పెడుతున్నారు. సామాన్యుడి నుంచి మొదలుకుని ప్రముఖులు ఆర్థికంగా కుదేలవుతున్నారు. ప్రధానంగా ఐటీ కంపెనీలు తీవ్రంగా నష్టపోతున్నాయి. ఉద్యోగులకు వర్క్ �
వన్యప్రాణాలను హింసిస్తూ పోతే.. కరోనా వైరస్ లాంటి మరెన్నో మహమ్మారులు పుట్టుకొస్తాయని హెచ్చరిస్తున్నారు సైంటిస్టులు.. వన్య ప్రాణుల సంరక్షించాల్సిన అవసరం ఉందని, అలాగే పర్యావరణాన్ని కూడా రక్షించుకోవాలని సూచిస్తున్నారు. వన్యప్రాణులను రక్షిం�
కరోనా వైరస్ ప్రజలను భయ బ్రాంతులకు గురి చేస్తోంది. కొన్నిజాగ్రత్తలు తీసుకుంటే కరోనా బారిన పడకుండా బతికేయవచ్చని ప్రభుత్వం ఎంత చెపుతున్నా ప్రజలు మాత్రం భయం గుప్పిట్లో బతుకుతున్నారు. ఎందుకంటే ఎవరికి ఎక్కడ నుంచి వ్యాధి అంటుకుంటుందో తెలియని ప�
ప్రకాశం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కుక్కల భయం ఓ నిండు ప్రాణం తీసింది. కుక్కలు వెంబడించడంతో స్కూటర్ పైనుంచి దూకిన మహిళా పంచాయతీ కార్యదర్శి మృతి చెందారు. ఒంగోలు గ్రామీణ మండలం త్రోవగుంట దగ్గర ఈ ఘటన జరిగింది. ఒంగోలు గ్రామీణ మండలం త్రోవగుంట�
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా ఫీవర్ నెలకొంది. రోజు రోజుకు కేసుల సంఖ్య అధికమౌతుండడం ఆందోళన వ్యక్తమౌతోంది. మొదటలో ఈ సంఖ్య తక్కువగా ఉండేది. కానీ వైరస్ విస్తృతంగా వ్యాపిస్తుండడం, కాంటాక్ట్ కేసులు ఎక్కువ కావడంతో ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. తగిన �
భయం అనేది మనిషిని సగం చంపేస్తుంది.. పూర్తిగా చనిపోవడానికి కూడా ప్రేరేపిస్తుంది. ప్రపంచాన్ని కరోనా మహమ్మారి గజగజలాడిస్తోండగా.. ఓవైపు ప్రభుత్వాలు, డాక్టర్లు కరోనాను అదుపు చెయ్యడానికి నడుం బిగిస్తే.. మరోవైపు సోషల్ మీడియా ఫేకు వార్తలు.. కరోనాపై �
తెలంగాణను కరోనా భయం వీడడం లేదు. లాక్ డౌన్ ప్రకటించినా..కేసుల సంఖ్య ఏ మాత్రం తగ్గడం లేదు. రోజు రోజుకు పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. 2020, మార్చి 26వ తేదీ గురువారం మరో నలుగురికి కరోనా వైరస్ సోకింది. విదేశాల నుంచి వచ్చిన వారిలో కాకుండా..దేశంలోని ఇతర �
దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ(మార్చి-9,2020)కుప్పకూలాయి. ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ లలో కరోనా ప్రభావం ఉన్న సమయంలో కనీసం 10 సంవత్సరాలలో అతిపెద్ద సింగిల్-డే పతనంలో బెంచ్ మార్క్ సూచికలు