Home » fear
ఇటలీలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. చైనా తర్వాత కరోనా మరణాలు ఎక్కువగా నమోదైన దేశం ఇటలీనే. కరోనా కారణంగా ఇటలీకి వెళ్లే పర్యాటకుల సంఖ్య పూర్తిగా పడిపోయింది. ఇటలీ కూడా కరోనాను కంట్రోల్ చేసేందుకు కఠిన చర్యలు చేపడుతోంది. కరోనా వ్యాప�
తెలంగాణను కరోనా భయం పట్టుకుంది. ఐటీ ఉద్యోగికి కరోనా లక్షణాలు కనిపించడంతో ఐటీ సెక్టార్లో కలకలం చెలరేగింది. మరోవైపు ప్రభుత్వం కరోనా నియంత్రణకు చర్యలు చేపట్టింది. ప్రైవేట్ ఆస్పత్రుల్లోనూ కరోనా వైద్యానికి చర్యలు తీసుకుంటోంది. కరోనా రహిత తె�
కరోనావైరస్ భయంతో మైండ్ స్పేస్ ను ఖాళీ చేయించడం సరైనది కాదని ఐటీ నిపుణులు కిరణ్ చంద్ర తెలిపారు. ఈ వ్యాధి వ్యాప్తి లక్షణాల్లో దాన్ని నియంత్రించే మంచి అవకాశాన్ని మిస్ హ్యాడింల్ చేశారని చెప్పారు.
అమెరికా, ఆప్ఘనిస్తాన్ తాలిబన్ల మధ్య శనివారం(ఫిబ్రవరి-29,2020) చారిత్రాత్మక శాంతి ఒప్పందం కుదిరింది. ఏళ్ల తరబడి అఫ్గానిస్తాన్ లో నెలకొన్న యుద్ధ వాతావరణాన్ని చల్లార్చేందుకు రెండేళ్లుగా తాలిబన్లతో చర్చలు జరిపిన అమెరికా, ఈమేరకు శాంతి ఒప్పందాన్న�
యూరప్ లో కూడా కరోనా(కోవిడ్-19) విజృంభన కొనసాగుతోంది. కరోనా వైరస్ దెబ్బకి ఇటలీ ప్రజలు భయపడుతున్నారు. ఇటలీలో కరోనా వైరస్ సోకి ఇప్పటివరకు ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. సోమవారం(ఫిబ్రవరి-24,2020) 5వ కరోనా మరణం సంభవించినట్లు అధికారులు తెలిపారు. 5వ మృతుడ
చైనాలోనే కాకుండా ఇతర దేశాల్లోని చైనీయులకు కూడా కరోనా వైరస్ శాపంగా మారింది. చైనా దేశస్థులు ఎక్కడ కనిపించినా స్థానికులు వారిపై దాడులకు దిగుతున్న ఘటనలు ప్రపంచదేశాల్లో జరుగుతున్న విషయం తెలిసిందే. కాలిఫోర్నియాలోని చైనాటౌన్ మెట్రో స్టేషన్లో
తమకు ఇక్కడ భయం భయంగా ఉంది..ఇక్కడి నుంచి వెళ్లిపోతాం..పోలీసులు ఇష్టమొచ్చినట్లు కొడుతున్నారంటూ..స్టూడెంట్స్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న తమపై లాఠీఛార్జీ చేయడం, టియర్ గ్యాస్ ప్రయోగించడం కరెక్టు కాదంటున్నారు.
ఢిల్లీలో వరుసగా అగ్నిప్రమాదాలు జరుగుతున్నాయి. ముంద్క ప్రాంతంలోని ఓ గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ ఫారెస్ట్ డివిజన్లో పెద్దపులి సంచారం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. ఒకసారి రహదారిమీద, ఇంకోసారి పంటచేల వద్ద, మరోసారి గ్రామ సమీపంలో పెద్దపులి భయ పెడుతోంది.. ఆ రహదారిమీద వెళ్లే ప్రయాణికులను హడలెత్తిస్తో
బాబోయ్ మెట్రో అంటున్నారు నగర వాసులు. అమీర్ పేట మెట్రో స్టేషన్లో పెచ్చులూడి ఓ యువతి ప్రాణాలు కోల్పోవడంతో ప్యాసింజర్లు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఎక్కడ ఏమి జరుగుతుందోనన్న టెన్షన్ వారిలో నెలకొంది. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ప్రయాణ�