fear

    బైక్‌లో పాము.. డ్రైవింగ్‌లో హడల్

    September 3, 2019 / 07:11 AM IST

    హైదరాబాద్ లో రోడ్డుపై ప్రయాణిస్తుండగా స్కూటీలో ఉన్న పాము ఒక్కసారిగా బయటకు వచ్చి వాహనం నడుపుతున్న వ్యక్తిని భయబ్రాంతులకు గురి చేసింది. నాంపల్లిలో నివసిస్తున్న ఎఫ్‌సీఐ ఉద్యోగి రాములు బైక్ నడుపుతుండగా పాము అతని చేతికి చుట్టుకునే ప్రయత్నం చ

    పోలీసు కేసు నమోదయిందన్న భయంతో యువకుడు ఆత్మహత్య

    August 28, 2019 / 10:25 AM IST

    వరుస ఏటీఎంల ధ్వంసం ఘటనలో తనపై కేసు నమోదయిందనే భయంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో చోటుచేసుకుంది.

    భయపెడుతున్న‘వెదురు పూలు’ : ఆందోళనలో గ్రామస్థులు 

    May 14, 2019 / 04:24 AM IST

    ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌ జిల్లా పరిసర ప్రాంతాలల్లోని అటవీప్రాంతమంతటా ‘వెదురు పూత’ వెల్లి విరిసింది. ఈ పూలను చూసిన గ్రామస్తులు ఒక వైపు ఉత్సాహం..మరోవైపు ప్రమాదాలకు సంకేతమని భావిస్తు ఆందోళన పడుతున్నారు. వెదురుపూలు విరగబూసిన సమయంలో కరువు సం�

    విశాఖలో క్రాస్ ఓటింగ్ : JD గెలుస్తారా

    April 18, 2019 / 01:23 PM IST

    ఎన్నికలు ముగిశాయి.. ప్రజలు తీర్పు ఇచ్చేశారు.. ఇక ఎవరు గెలుస్తారు అనేదీ మరి కొద్ది రోజుల్లో తేలనుంది. అయితే అనూహ్యంగా పెరిగిన ఓటింగ్ తమకంటే తమకు మేలు చేస్తుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఇదే సమయంలో అనూహ్యంగా జరిగిన క్రాస్ ఓటింగ్ ఎవ్వరిన�

    సెలవులు, టూర్లు, ఎన్నికలు : అభ్యర్థుల గుండెల్లో రైళ్లు..

    April 10, 2019 / 08:16 AM IST

    దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. ఈ క్రమంలో కర్ణాటకలో కర్ణాటకలో మొత్తం 14 స్థానాలకు గాను లోక్‌సభకు రెండవ దశలో పోలింగ్‌ జరుగనుంది.

    మోడీ మళ్లీ ప్రధాని అయితేనే కశ్మీర్ సమస్యకు పరిష్కారం

    April 10, 2019 / 07:34 AM IST

    నరేంద్రమోడీ మరోసారి భారత ప్రధాని కావాలని కోరుకుంటున్నానన్నారు పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్.

    ఓటు కంటే టూరే : పోలింగ్ పై లాంగ్ వీకెండ్ ప్రభావం

    April 2, 2019 / 09:10 AM IST

    తెలంగాణ రాష్ట్రంలో లోక్ సభ పోలింగ్‌కు రోజులు దగ్గర పడుతున్నాయి. పార్టీల్లో ఒకటే టెన్షన్. అభ్యర్థుల్లో ఆందోళన. ఎందుకంటే ఎన్నికల సమయంలో వరుస సెలవులు రావటమే కారణం.

    రెబల్స్‌ రచ్చ : ఎవరి కొంప ముంచుతారో

    March 18, 2019 / 04:05 PM IST

    నిన్నటి వరకూ టికెట్‌ వస్తుందని ఆశపడ్డారు. తామే అభ్యర్ధిగా బరిలో నిలుస్తామని ఉత్సాహపడ్డారు. కానీ అధినేతల దృష్టిలో వారు పడకపోవడంతో .. ఇప్పుడు నేతలు నిరాశలో మునిగిపోతున్నారు. ఏళ్లతరబడి పార్టీ కోసం కష్టపడి.. జెండా మోసిన తమకు టిక్కెట్‌ ఇవ్వకపోవడ

    పాక్ షెల్ దాడులు : నరకం చూస్తున్న సరిహద్దు గ్రామాలు

    March 5, 2019 / 04:43 AM IST

    పాకిస్తాన్ ది వ్రకబుద్ధి అనడంలో ఏ మాత్రం సందేహించాల్సిన అవసరం లేదు. భారత వింగ్ కమాండర్ ను పాక్ విడిచిపెట్టడం, పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ శాంతి వచనాలు పలకడం, ఇవన్నీ చూసిన కాశ్మీర్ ప్రజలు ఇక సరిహద్దుల్లో హాయిగా జీవించవచ్చని ఆశపడ్డారు. తాము శా

10TV Telugu News