Home » February
WhatsApp accounts ban : Whatsapp పలు భారతీయ అకౌంట్లపై నిషేధం విధించింది. నిబంధనలను ఉల్లంఘించారనే కారణంతో ఫిబ్రవరి 2022లో 14.26 లక్షల భారతీయ వాట్సాప్ అకౌంట్లను బ్యాన్ చేసింది.
కరోనా నేపథ్యంలో గత కొన్ని నెలలుగా టీటీడీ.. శ్రీవారి దర్శన టికెట్లను ఆన్లైన్లోనే విడుదల చేస్తోంది. అంతేకాకుండా పరిమిత సంఖ్యలో మాత్రమే టికెట్లను రిలీజ్ చేస్తుంది.
ఇండియన్ రిచెస్ట్ లీగ్.. ఐపీఎల్ మెగా వేలం రెండు రోజుల పాటు ఫిబ్రవరి నెలలో నిర్వహించేందుకు ప్లాన్ చేస్తుంది భారత క్రికెట్ నియంత్రణ మండలి
FASTag mandatory from February 15 : ఫాస్టాగ్..ఇప్పుడు దీనిపైనే చర్చ నడుస్తోంది. ఎందుకంటే..ఫిబ్రవరి 15వ తేదీ నుంచి నగదు రహిత చెల్లింపు విధానం అమల్లోకి రానుంది. చివరి తేదీ అంటూ..ప్రకటిస్తున్న కేంద్రం గడువు పొడిగిస్తూ వస్తోంది. తొలుత ఈ ఏడాది జనవరి ఒకటో తేదీ నుంచి ఈ విధా�
IPL auction : ఐపీఎల్ 2021 ఆటగాళ్ల వేలం ప్రక్రియ వాయిదా పడింది. ఫిబ్రవరి 11న ఆటగాళ్ల వేలం ప్రక్రియను నిర్వహించాలని బీసీసీఐ తొలుత భావించింది. అయితే ఆటగాళ్ల వేలం ఫిబ్రవరి 18న జరిగే అవకాశం ఉందని బీసీసీఐ అధికారి శుక్రవారం పీటీఐకి తెలిపారు. అయితే, వేదిక ఎక్కడన�
covid:దేశంలో సగం జనాభాకు వచ్చే ఫిబ్రవరి నాటికి Covid Positive వస్తుందట. వైరస్ వ్యాప్తిని తగ్గించే క్రమంలో కేంద్ర ప్రభుత్వ కమిటీ సోమవారం కీలక ప్రకటన చేసింది. ఇండియాలో ఇప్పటివరకూ 7.55 మిలియన్ కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. యునైటెడ్ స్టేట్స్ తర్వాత ఇండియానే �
Covid Peak Over, Can be Controlled Early Next Year కరోనా పీక్ స్టేజ్ ని భారత్ ఇప్పటికే దాటేసిందని, వచ్చే ఏడాది ఫిబ్రవరి చివరి నాటికి దేశంలో మహమ్మారి కంట్రోల్ కి వస్తుందని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ స్పష్టం చేసింది. కరోనా అంతమయ్యే 2021 ఫిబ్రవరి చివరి నాటికి దేశవ్యాప్తంగా �
ఫిబ్రవరి నెల ఆఖరులో సినీ ప్రముఖులతో సీఎం కేసీఆర్ భేటీ అయ్యే అవకాశం ఉంది. సినీ పరిశ్రమ డిమాండ్స్ పై చిరంజీవి, నాగార్జునతో ఇప్పటికే మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చర్చించారు.
తెలంగాణ రాష్ట్రంలో మరోసారి ఎన్నికల నగారా మ్రోగించేందుకు ప్రభుత్వం సిద్ధం అయ్యింది. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ గ్రేటర్ ఎన్నికలు మినహా ఇప్పటివరకు అన్ని ఎన్నికలు ముగిసినట్లే. ఇటీవల జరిగిన కార్పోరేషన్ ఎన్నికలతో దాదాపు ముఖ్యమైన ఎన్నికలు మ�
మంగళవారం(జనవరి 28,2020) సచివాలయంలో 'స్పందన'పై ఏపీ సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఫిబ్రవరి 1 నుంచి 54.64 లక్షల మందికి పెన్షన్లు ఇస్తామన్నారు. ఇంటికే