Home » festive season
ఈ రిటర్న్ టికెట్ బుకింగ్కు 60 రోజుల ముందస్తు రిజర్వేషన్ పీరియడ్ రూల్ వర్తించదు.
దీపావళి పండుగ సీజనులో దేశంలో వైరల్ జ్వరాలు ప్రబలుతుండటం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. కరోనా వైరస్ బీఏ 2.86 సబ్ వేరియంట్ అయిన జేఎన్ 1 వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో జ్వరాల బారిన పడిన ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది.
రాబోయే పండుగల సీజన్ సందర్భంగా కోవిడ్ వ్యాప్తి జరగకూడదంటే అర్హులందరూ బూస్టర్ డోసు తీసుకోవాలని కేంద్రం సూచించింది. బూస్టర్ డోసులపై ప్రజలు ఎక్కువగా ఆసక్తి చూపకపోవడంపై కేంద్రం అసంతృప్తి వ్యక్తం చేసింది.
పండగల సీజన్ సమీపిస్తుండడంతోపాటు డెల్టా ప్లస్ కొత్త రకం కేసులు వెలుగుచూస్తుండడంతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో కోవిడ్ ఆంక్షలను మరోసారి పొడిగించింది.
కరోనా మహమ్మారి దృష్ట్యా పండుగల సీజన్ లో దేశ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఐసీఎంఆర్ హెచ్చరించింది. సామాజిక దూరం పాటించాలని, మాస్క్ లు తప్పనిసరిగా ధరించాలని సూచించింది.
వామ్మో.. ఉల్లి మళ్లీ ఘాటెక్కించబోతోంది.. అందుకే ఉల్లిని ముందే కొనేసి ఇంట్లో పెట్టుకోండి.. ఈ పండుగ సీజన్లో ఉల్లిపాయల ధరలు పెరగబోతున్నాయట..
దేశంలో కరోనావైరస్ మహమ్మారిపై కేంద్రం తాజాగా హెచ్చరికలు చేసింది. దేశంలో కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతోందని కేంద్రం తెలిపింది. వరుస పండుగల నేపథ్యంలో కీలక ప్రకటన చేసింది. ప్రజలను హెచ్చరి
Curfew to be imposed in Ahmedabad కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటంతో అహ్మదాబాద్ యంత్రాంగం కీలక నిర్ణయం తీసుకుంది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు సిటీలో రాత్రి 9గంటల నుంచి ఉదయం 6గంటల వరకు నైట్ కర్ఫ్యూ విధించాలని అహ్మదాబాద్ యంత్రాంగం నిర్ణయించింది. పండుగ సీజన్ లో ఒక్కస�
apple diwali offer : పండుగల సీజన్ వచ్చేస్తోంది. దసరా నుంచి ప్రారంభం కానున్న ఈ సీజన్ ను క్యాష్ చేసుకోవాలని వ్యాపారవర్గాలు ప్రణాళికలు రచిస్తున్నాయి. ప్రధానంగా సెల్ కంపెనీలు వివిధ ఆఫర్స్ తో ముందుకొస్తున్నాయి. Apple ఇండియా సైతం..తమ ఐ ఫోన్ అమ్మకాలపై ఆఫర్స్ ప్రక�
పండుగ సీజన్లో ప్రయాణికులకు రైల్వే వ్యవస్థ శుభవార్త ప్రకటించింది. ప్రత్యేకంగా 200రైళ్లను ఏర్పాటు చేసి 2500 సర్వీసులను పెంచుతున్నట్లు తెలిపింది. కొద్ది రోజుల ముందే రైల్వేతో ఆధాయం పెంచుకునే దిశగా రైల్వేలోనూ ప్రైవేటికరణ తీసుకొచ్చారు. దీంతో పాటు �