Home » Fighter Jets
నింగిని చీల్చుకుంటూ.. గగనతలంలో భారత్ సత్తా చాటేందుకు.. మరికొద్ది రోజుల్లో తేజస్ ఫైటర్ జెట్స్ దూసుకురానున్నాయ్. ఈ మేర 83 యుద్ధవిమానాలను కొనుగోలు చేయాలని కేంద్రం ఒప్పందం కుదుర్చుకుంది. తేజస్కే ఎందుకు అంత ప్రాధాన్యత? వాటి స్పెషాలిటీస్ ఏంటి…? �
సోమవారం ఫ్రాన్స్లోని మారిగ్నాక్ వైమానిక స్థావరం నుంచి భారత్కు బయలుదేరిన ఐదు రాఫెల్ యుద్ధ విమానాలు బుధవారం(జులై-29,2020)హర్యానాలోని అంబాలా వైమానిక స్థావరానికి చేరుకున్నాయి. మొత్తం 36 రాఫెల్ యుద్ధవిమానాలకు 2016 సెప్టెంబర్లో భారత్ రూ. 60వేల �
సరిహద్దుల్లో కయ్యానికి కాలు దువ్వుతున్న చైనాకు బుద్ధి చెప్పేందుకు భారత్ సిద్ధమౌతోంది. బోర్డర్ లో డ్రాగెన్ కుట్రలను చిత్తు చేసేందుకు ఎయిర్ ఫోర్స్ రంగంలోకి దిగింది. ఇండో- చైనా బోర్డర్ లోని ఫార్వర్డ్ ఎయిర్ ఫోర్స్ యుద్ధ విమానాలను దించింది భార
వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ తిరిగి విధుల్లో చేరేందుకు సిద్ధమవుతున్నారు. త్వరలోనే IAF కంబాట్ పైలట్గా బాధ్యతలు చేపట్టబోతున్నారు. బెంగళూరుకు చెందిన ఏరోస్పేస్ మెడిసిన్ ఇన్స్టిట్యూట్… మరికొద్ది వారాల్లో ఆయనకు తుది పరీక్షలు జరిపి క్లియ�
పాక్ లోని ఉగ్రశిబిరాలపై వాయుసేన మెరుపుదాడులపై ప్రతిపక్షాలను తీరుని ప్రధాని మోడీ తప్పుబట్టారు. రాఫెల్ యుద్ధవిమానాలు మన దగ్గర లేకపోవడం వల్లే యావత్ దేశం భాధపడుతుందని అన్నారు. శనివారం(మార్చి-2,2019) ఢిల్లీలో నిర్వహించిన �
దాయాది దేశంపై భారత్ చేసిన తీవ్ర ఒత్తిడుల ఫలించాయి. భారత ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ అభినందన్ను విడుదల చేస్తున్నట్లుగా పాకిస్తాన్ ప్రభుత్వం ప్రకటించింది. కమాండర్ను శుక్రవారం(మార్చి 1) విడుదల చేయనుండగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారులు మీడియా
బెంగళూరులోని యలహంక ఎయిర్ ఫోర్స్ స్టేషన్ లో ఏరో ఇండియా-2019 బుధవారం(ఫిబ్రవరి-20-2019) ఘనంగా ప్రారంభమైంది. మంగళవారం వైమానిక ప్రదర్శన సన్నాహాల్లో సూర్య కిరణ్, జెట్ విమానం ఒకదానినొకటి ఢీకొన్న ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన సూర్య కిరణ్ ఏరోబేటిక్ బృం
ఢిల్లీ: బీజేపీకి జాతీయ భద్రతే ముఖ్యమని కేంద్ర రక్షణమంత్రి నిర్మలాసీతారామన్ చెప్పారు. దేశభద్రతను దృష్టిలో ఉంచుకుని అవసరమైన ఒప్పందాలు కుదుర్చుకుంటామని ఆమె తేల్చి చెప్పారు. పొరుగుదేశాలు ఆయుధ సంపత్తిని పెంచుకుంటూ పోతుంటే చూస్తూకూర్చోమని ఆ�