Home » film
ప్రపంచ ఓటీటీ దిగ్గజం స్ట్రీమింగ్ ప్లాట్ ఫాం నెట్ ఫిక్స్ కరోనా కష్టాల్లో ముందుకొచ్చింది. భారతదేశంలో కరోనా సంక్షోభంతో అల్లాడిపోతున్న ఎంటర్ టైన్మెంట్ ఇండస్ట్రీలోని రోజువారీ కూలీలకు అండగా నిలిచింది. ప్రొడ్యుసర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా (PGI) రిలీఫ్
సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజినీకాంత్.. ఆయన సినిమా వస్తుందంటే అభిమానులకు పండగే. కబాలి, కాలా, 2.O, పేటా వంటి వరుస సినిమాల తరువాత రజనీకాంత్ నటించిన సినిమా దర్బార్. రజనీకాంత్, నయనతార, నివేదా థామస్, బాలీవుడ్ నటులు సునీల్ శెట్టి, దిలీప్ తాహిల్ నటించిన ఈ చ�
హైదరాబాద్ కూకట్ పల్లిలో షాకింగ్ ఘటన జరిగింది. సమయానికి సినిమా వేయలేదని ఆగ్రహించిన ప్రేక్షకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు ఆ థియేటర్ పై కేసు
ప్రపంచవ్యాప్తంగా 5 వేల థియేటర్స్, 6 వేలకుపైగా స్ర్కీన్స్పై సైరా విడుదలైంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 12 వందల 60 థియేటర్స్లో సైరా రిలీజైంది. నైజాంలో 420, సీడెడ్లో 360, ఆంధ్రాలో 480 థియేటర్స్లో సైరా సందడి చేస్తోంది. ఇక తమిళనాడులో 360, కర్ణాటకలో 370, కేర
ప్రధాని నరేంద్రమోడీ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘పీఎం నరేంద్ర మోడీ’ సినిమాకు కేంద్ర ఎన్నికల సంఘం బ్రేక్ వేసింది.
నయనతార..ఈమె సినిమాపై భారీ అంచనాలు ఉంటాయి. ఎందుకంటే ఆమె ఎంచుకున్న కథలు అలా ఉంటాయి. హీరోయిన్గా నటిస్తూనే లేడీ ఓరియెంటెండ్ సినిమాలపై మక్కువ చూపిస్తున్నారు నయన్. తమిళనాటే కాకుండా సౌత్ ఇండియాలోనే భారీ అంచనాలు ఉంటాయి. తాజాగా డబుల్ రోల్ పోషించిన �
ఎన్నికల టైంలో సినిమాలు విడుదల చేయొద్దు అంటూ దాఖలు అయిన పిటిషన్లను కొట్టివేసింది హైకోర్టు. లక్ష్మీస్ ఎన్టీఆర్, ‘లక్ష్మీస్ వీరగ్రంథం’ సినిమాల విడుదలను ఆపాలని లంచ్ మోషన్ పిటిషన్ దాఖలైంది. సత్యనారాయణ అనే వ్యక్తి కోర్టుకెక్కారు. మార్చి 19�
డైరెక్టర్ బోయపాటి శ్రీను, హీరో బాలకృష్ణ కాంబినేషన్ లో మూవీ తెరకెక్కనుంది. సార్వత్రిక ఎన్నికల తర్వాత చిత్రాన్ని రూపొందించనున్నారు.
ముంబై : గత కొంత కాలంలో అనారోగ్యంతో బాధ్యపడుతున్న బాలీవుడ్ సీనియర్ నటుడు ఖాదర్ ఖాన్ తన 81 సంవత్సరాల వయస్సులో కన్నుమూశారు. ప్రస్తుతం కెనాడాలో నివాసహంటున్న ఖాదర్ ఖాన్ శ్వాసకోశ సమస్యలతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ డిసెంబర్ 31..సాయంత్రం 6 గ�