Home » financial assistance
స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఈ ఏ దశాబ్ధాల్లో భారత్ ఇంకా అభివృద్ధి చెందాల్సి ఉందని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. దేశానికి కొత్త అజెండా కావాలని.. అందులో భాగంగానే అందరినీ...
దేశవ్యాప్తంగా కేసీఆర్కు ప్రజాదరణ పెరుగుతోంది. వారణాసిలో, రాంచీలో కేసీఆర్ భారీ కటౌట్లు దర్శనమిస్తుండడం..జాతీయ రాజకీయాల్లో...
అగ్రవర్ణ పేద మహిళలకు మెరుగైన జీవనోపాధి, ఆర్థిక సాధికారతే లక్ష్యంగా ఈ పథకాన్ని అమలు చేస్తున్నట్లు సీఎం జగన్ చెప్పారు. రాజ్యాంగ స్ఫూర్తిని అనుసరిస్తూ అడుగులు వేస్తున్నామని తెలిపారు.
సీఎం జగన్ ఈ స్కీమ్ను తాడేపల్లి క్యాంపు కార్యాయలం నుంచి ప్రారంభిస్తారు. ఈ పథకం ద్వారా ఒక్కో మహిళకు ఏటా 15 వేలు చొప్పున మూడేళ్లలో 45 వేలు ఆర్థికసాయం అందించనున్నారు.
అగ్రవర్ణాల్లోని నిరుపేద మహిళలకు ఆర్థికంగా చేయూత ఇచ్చేందుకు ఈ నెల 25 నుంచి ఈబీసీ నేస్తం పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు మంత్రి పేర్ని నాని తెలిపారు. ఇందుకోసం రూ.580 కోట్లు..
పరిశ్రమలు స్ధాపించేందుకు, వ్యాపారాలు అభివృధ్ది చేసుకునేందుకు బ్యాంకులు లోన్లు ఇస్తున్న సంగతి తెలిసిందే. వాటిని సక్రమంగా వినియోగించుకుంటున్నవాళ్లు ఉన్నారు.
సిద్దిపేట జిల్లాలో ఆత్మహత్యకు పాల్పడిన రైతు చింతల స్వామి కుటుంబానికి వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రూ.50 వేల ఆర్థిక సాయం అందించారు. రైతు కుటుంబాన్ని ఆమె పరామర్శించారు.
'జగనన్న తోడు' పథకం కింద లబ్దిదారులకు వడ్డీ సొమ్మును బ్యాంకు ఖాతాల్లోకి జమ చేయనున్నారు. రేపు(అక్టోబర్ 20,2021) ఉదయం సీఎం జగన్ తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయం నుంచి రూ. 16.36
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లఖింపూర్ ఖేరీ జిల్లాలో ఆదివారం కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కాన్వాయ్లోని ఒక వాహనం దూసుకెళ్లిన ఘటనతోపాటు అనంతరం జరిగిన ఆందోళన మరణించిన
దళితుల జీవితాల్లో వెలుగులు నింపడమే లక్ష్యంగా పైలట్ ప్రాజెక్టుగా స్టార్ట్ అయ్యింది దళిత బంధు పథకం. తెలంగాణా దళిత బంధు పేరుతో సూచనాత్మక ఆర్థికాభివృద్ధి పథకాల జాబితాను సిద్ధం చేసింది ప్రభుత్వం