ఎన్నిసార్లు మంచి మాటలు చెప్పినా వినిపించుకోవడం లేదు. అలా చేయడం తప్పు అని నెత్తీ నోరు బాదుకున్నా పట్టించుకోవడం లేదు. అదే నిర్లక్ష్యం. ఇక లాభం లేదని డిసైడ్ అయిన
కొత్త మోటారు వాహనాల చట్టం 2019తో వాహనదారులు బెంబేలెత్తుతున్నారు. 2019, సెప్టెంబర్ ఒకటి నుంచి అమలులోకి వచ్చిన రూల్స్ తో దేశం గగ్గోలు పెడుతోంది. బండ్లు తీయాలంటే వణికిపోతున్నారు వాహనదారులు. భారీ చాలన్లతో ట్రాఫిక్ పోలీసులు హడలెత్తిస్తున్నారు.&nbs
ఆసుపత్రి బిల్లులు చెల్లించడంలో ఆలస్యం చేసిన బీమా కంపెనీకి భారీ జరిమానా విధించింది వినియోగదారుల హక్కుల ఫోరం. పాలసీ నిబంధనల ప్రకారం రూ. 2 లక్షల బిల్లు చెల్లించడంతోపాటు.. అతడిని మానసిక వేదనకు గురిచేసినందుకు గానూ మరో రూ. లక్ష చెల్లించాలంటూ ఆదేశ�
నైతికతకు, అహంకారానికి ఇదే తేడా అంటూ ప్రధాని నరేంద్రమోడీ, మాజీ ప్రధాని ఇందిరాగాంధీ వ్యక్తిత్వాలను పోలుస్తూ ఓ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా అయ్యింది. ప్రధాని మోడీ హెలికాఫ్టర్ తనిఖీ చేసిన IAS ఆఫీసర్ సస్పెండ్ అయ్యాడని, మాజీ ప్రధాని ఇందిరాగ
మూగ జీవులకు ఆహారం పెట్టి వాటి కడుపు నింపితే మొచ్చుకుంటాం..జంతువులపై ఎంత ప్రేమ అని ప్రశంసిస్తాం.
ప్రపంచంలో పాన్ నమిలే అలవాటు ఎక్కువగా భారతీయులకు ఉంటుందన్న విషయం అందరికీ తెలిసిందే.మనదేశంలో నివసించే పాన్ ప్రియులకు రోడ్లు,గోడలు అంటే ఎంత ప్రేమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.రోడ్లపై ఎక్కడపడితే అక్కడ పాన్ ఊసేయడం,గోడలపై పాన్ పెయింటింగ్ లు వే�
సినిమా ఆపడంపై పశ్చిమబెంగాల్ ప్రభుత్వానికి జరిమాన విధించింది సుప్రీంకోర్టు. సినిమాను ఆపే శక్తి ప్రభుత్వానికి లేదని..
రోజుకు 2వేల 500 ట్రక్కుల్లో 25 మీటర్ల లోతు వరకు అక్రమంగా ఇసుక తవ్వుతున్నారని కేంద్ర, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి నివేదిక ఇచ్చింది
కారు నంబర్ ప్లేట్ పై చౌకీదార్ అన్న బోర్డు పెట్టుకున్న ఓ బీజేపీ ఎమ్మెల్యేకు పోలీసులు షాక్ ఇచ్చారు.నంబర్ ప్లేట్ యాక్ట్ ని ఉల్లంఘించినందుకు ఎమ్మెల్యేకు ఫైన్ విధించారు.మధ్యప్రదేశ్ లో ఈ ఘటన జరిగింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ ‘మై భీ �
రంగుల కేళీ హోలీ వేడుకలకు దేశం సిద్ధమైంది. వేడుకల్లో ఉల్లాసంగా.. ఉత్సాహంగా పాల్గొనే సమయంలో ఆరోగ్య పరంగా జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తుంటే.. మహిళలపై రంగులు చల్లే విషయంలో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు పోలీసులు. ఒకరిపై ఒకరు