Home » fire broke out
కోల్కతాలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఓ హోటల్ లో జరిగిన అగ్నిప్రమాదంలో 14మంది మృతిచెందారు.
దేశ రాజధాని ఢిల్లీలోని షహ్దారా జిల్లా వివేక్ విహార్ ప్రాంతంలోని బేబీకేర్ సెంటర్ లో శనివారం అర్థరాత్రి సమయంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.
ఢిల్లీలోని షహ్దారా జిల్లా వివేక్ విహార్ ప్రాంతంలోని బేబీకేర్ సెంటర్ లో శనివారం అర్థరాత్రి సమయంలో అగ్నిప్రమదం చోటు చేసుకుంది.
ప్రాణాలతో భయంతో స్థానికులు అక్కడి నుంచి పరుగులు తీశారు. ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తోంది... Hyderabad Fire Breaks Out
కారులో డబ్బుల కట్టలు అక్రమంగా తరలిస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. పోలీసులు మంటలు అదుపుచేసి కారును పోలీస్ స్టేషన్ కు తరలించారు.
పొగకు మంటలకు భయపడి మహిళలు డోర్లు మూసివేయడంతో పొగ మొత్తం చుట్టుకుందన్నారు. ఆ పొగ పీల్చి ప్రాణాలు కోల్పోయారని తెలిపారు.
బజార్ ఘాట్ లో హిమాలయ హోటల్ ఎదురుగా ఉన్న నాలుగు అంతస్తుల అపార్ట్ మెంట్ లో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 9కి చేరింది.
అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్లతో మంటలార్పుతున్నారు. పోలీసులు కూడా ఘటనాస్థలానికి చేరుకున్నారు.
పెద్ద ఎత్తున మంటలు చెలరేగి, దట్టమైన పొగ అలుముకోవడంతో అందరూ ఒక్కసారిగా భయబ్రాంతులకు గురయ్యారు. తెల్లవారుజాము కావడంతో ప్రాణాపాయం తప్పింది.
సమాచారం అందిన వెంటనే ఫైర్ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు. మూడు ఫైర్ ఇంజన్లతో మంటలను ఆర్పి వేసేందుకు ప్రయత్నిస్తున్నారు.