డెన్మార్క్ రాజధాని కోపెన్హాగన్లోని ఓ షాపింగ్ మాల్లో కాల్పుల కలకలం చెలరేగింది. దీంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. ఈ కాల్పులకు పాల్పడింది ఉగ్రవాదులేనన్న అనుమానాలు తలెత్తుతున్నాయి.
పెళ్లి వేడుక అనంతరం నిర్వహించిన బరాత్లో బంధుమిత్రులు అందరూ ఎంతో ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తూ గడుపుతోన్న సమయంలో పెళ్లి కొడుకు తుపాకీతో గాల్లోకి కాల్పులు జరిపాడు.
రైల్వే స్టేషన్ లో ఇంధన డిపో, ఇంజన్లకు మంటలు వ్యాపించి ఉంటే తీవ్ర విధ్వంసం చోటుచేసుకుని ఉండేదన్నారు. ప్రమాదాన్ని నివారించడానికే ఆర్పీఎఫ్ కాల్పులు జరిపిందని స్పష్టం చేశారు.
తెలంగాణలో భూ వివాదంలో మరో సారి కాల్పుల కలకలం చెలరేగింది. సిధ్దిపేట జిల్లా తొగుట మండలం వెంకట్రావుపేట్ - జప్తిలింగారెడ్డిపల్లి శివారులో దుబ్బాక మండలం చెల్లాపూర్ గ్రామానికి చెంది
కశ్మీర్లో సాధారణ ప్రజలను లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు కాల్పులకు తెగబడుతున్నారు. ఇప్పటికే సుమారు పదిమంది ఉగ్రవాదుల దాడిలో మరణించగా సోమవారం మరో వ్యక్తి మరణించాడు.
పెంటగాన్(అమెరికా రక్షణశాఖ ప్రధాన కార్యాలయం బిల్డింగ్)వద్ద కాల్పుల కలకలం రేగింది.
వివాదాస్పద అసోం-మిజోరాం బోర్డర్ లో ఇవాళ హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి.
హైదరాబాద్ బషీర్బాగ్లో కాల్పుల కలకలం చెలరేగింది. ఓ సెక్యూరిటీ గార్డ్ తోటి సిబ్బందిపైనే కాల్పులకు తెగబడ్డాడు.
దేశ రాజధానిలో కాల్పులు కలకలం సృష్టించాయి. ఉత్తర ఢిల్లీలోని బడా హిందూరావ్ ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు 20 నుంచి 25 రౌండ్లు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు.
రష్యాలోని ఓ పాఠశాలపై దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. కజాన్ మేయర్ ఎనిమిది మంది చనిపోయారని చెబుతుంటే..రష్యా మీడియా మాత్రం 11మంది అని చెబుతోంది. ఈ కాల్పుల్లో మరో 17మంది తీవ్రంగా గాయపడ్డారు.