first phase

    కశ్మీర్ లో ఎన్నికల సందడి…నేడే మొదటి దశ DDC పోలింగ్

    November 28, 2020 / 06:16 AM IST

    J&K DDC polls చాలా ఏళ్ల తరువాత జమ్మూ కశ్మీర్ లో ఎన్నికల సందడి మొదలైంది. నవంబర్-28 నుంచి డిసెంబరు-19 వరకు 8 దశల్లో జరుగనున్న జిల్లాభివృద్ధి మండలి (DDC) ఎన్నికల పోలింగ్ ఇవాళ నుంచి ప్రారంభం అవుతోంది. కఠినమైన కోవిడ్-సేఫ్టీ ప్రోటోకాల్స్ ప్రకారం ఉదయం 7 నుండి మధ్�

    బీహార్ మొదటి దశ పోలింగ్

    October 28, 2020 / 05:58 AM IST

    Bihar polls: In first phase : బీహార్ రాష్ట్రంలో మొదటి దశ పోలింగ్ కు ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. 71 అసెంబ్లీ స్థానాలకు 2020, అక్టోబర్ 28వ తేదీ బుధవారం పోలింగ్ జరుగనుంది. 1066 అభ్యర్థులు బరిలో ఉన్నారు. 2 కోట్ల మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఒ

    ముగిసిన బీహార్ మొదటి దశ ఎన్నికల ప్రచారం

    October 26, 2020 / 09:33 PM IST

    Bihar Election 2020: Campaign ends for first phase, polling on Oct 28 బీహార్ లో మొదటి దశ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం నేటితో ముగిసింది. ఇప్పటివరకు ప్రధానమోడీ మూడు ర్యాలీల్లో పాల్గొనగా…రాహుల్ గాంధీ రెండు ర్యాలీల్లో పాల్గొన్నారు. 243 స్థానాలున్న బీహార్ అసెంబ్లీకి మొత్తం 3దశల్లో ఎన్నికలు �

    ఏపీలో 30లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలు, తొలి దశలో 15లక్షల ఇళ్ల నిర్మాణానికి ప్రణాళిక

    August 9, 2020 / 11:22 AM IST

    కరోనా సంక్షోభం సమయంలోనూ, ఆర్థిక ఇబ్బందుల్లోనూ ఏపీ ప్రభుత్వం సంక్షేమ పథకాల విషయంలో వెనక్కి తగ్గడం లేదు. ఇచ్చిన ప్రతి హామీని సీఎం జగన్ నెరవేరుస్తున్నారు. 30లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తామని ప్రకటించిన జగన్, ఆ దిశగా ముందుకు వెళ్తున్నారు. ఇ

    నిమ్స్ ఆస్పత్రిలో మొదటి దశ క్లినికల్ ట్రయల్స్ సక్సెస్..14 రోజుల అబ్జర్వేషన్ తర్వాత రెండో డోస్

    July 21, 2020 / 05:32 PM IST

    హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో మొదటి దశ క్లినికల్ ట్రయల్స్ విజయవంతం అయ్యాయి. నిన్న ఇద్దరు వాలంటీర్లకు వ్యాక్సిన్ ఇచ్చిన వైద్యులు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకపోవడంతో డిశ్చార్జ్ చేశారు. ఇక 14 రోజుల అబ్జర్వేషన్ తర్వాత రెండో డోస్ ఇవ్వనున్నట్లు వైద�

    తొలి దశలో 1500 స్కూల్స్ అభివృద్ధి : మంత్రి  ఆదిమూలపు సురేశ్

    December 19, 2019 / 10:27 AM IST

    నాడు-నేడు కార్యక్రమం కింద తొలి దశలో 1500 స్కూల్స్ అభివృద్ధి చేస్తామని మంత్రి ఆదిమూలపు సురేశ్ అన్నారు.

    జార్ఖండ్ లో ముగిసిన పోలింగ్

    November 30, 2019 / 12:59 PM IST

    జార్ఖండ్‌ రాష్ట్రంలో జరుగుతున్న తొలివిడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. 62.87 శాతం పోలింగ్ నమోదైంది. ఈ రోజు 13 అసెంబ్లీ స్థానాలకు ఈసీ తొలివిడుత పోలింగ్‌ నిర్వహించింది.  రాష్ట్రంలోని మొత్తం 81 అసెంబ్లీ స్థానాలకు గాను ఇవాళ 13 స్థానాలకు పోలింగ

    పోలింగ్ డే : జార్ఖండ్ ఎన్నికలకు సర్వం సిద్ధం

    November 29, 2019 / 02:04 PM IST

    జార్ఖండ్ ఎన్నికలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. తొలి విడతలో భాగంగా ఆరు జిల్లాలోని 13 శాసనసభ నియోజకవర్గాల్లో 2019, నవంబర్ 30వ తేదీ శనివారం పోలింగ్ జరుగనుంది. మొత్తం 37 కోట్ల 83 లక్షల 055 మంది ఓటర్లున్నారు. ఇక్కడ ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉన్న సంగతి త�

    స్పాట్ లోన్: దేశవ్యాప్తంగా బ్యాంకుల రుణమేళా స్టార్ట్

    October 3, 2019 / 04:49 AM IST

    ఇవాళ(అక్టోబర్-3,2019)నుంచి నాలుగురోజుల పాటు దేశంలోని 250జిల్లాల్లో మొదటి ఫేస్ లో భాగంగా బ్యాంకులు రుణ మేళా నిర్వహిస్తున్నాయి. అన్ని బ్యాంకులు,ఎస్ బీఐ,పీఎన్ బీ,బీవోబీ,కార్పొరేషన్ బ్యాంకులు కూడా రుణమేళాలో పాల్గొంటున్నాయి.ఫెస్టివల్ సీజన్ డిమాండ్ న

    పరిషత్ పోరు : మొదలైన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్

    May 6, 2019 / 02:48 AM IST

    తెలంగాణ రాష్ట్రంలో జిల్లా, మండల పరిషత్ స్థానాలకు తొలి విడత పోలింగ్ ప్రారంభమైంది. సోమవారం (మే 6,219) ఉదయం 7 గంటలకు రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 5గంటలకు పోలింగ్ జరుగుతుంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సా.4గంటల వరకే పోలింగ్ జ

10TV Telugu News