first phase

    ముగిసిన తొలిదశ : 55 శాతం పోలింగ్ 

    April 12, 2019 / 02:13 AM IST

    సార్వత్రిక ఎన్నికలలో భాగంగా 18 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 91 లోక్ సభ స్థానాలకు జరిగిన తొలిదశ ఎన్నికల పోలింగ్‌ ముగిసింది. లోక్‌సభతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిషా, అరుణాచల్‌ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీ స్థానాలకు కూడా ఎన్నికలు జరిగాయి. చెదు

    సార్వత్రిక సమరం : దేశవ్యాప్తంగా ప్రారంభమైన పోలింగ్

    April 11, 2019 / 12:48 AM IST

    దేశంలో సార్వత్రిక ఎన్నికల తొలి దశ పోలింగ్ ప్రారంభమైంది. 18 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల పరిధిలోని 91 లోక్ సభ స్థానాలకు గురువారం(ఏప్రిల్ 11) పోలింగ్ జరుగుతోంది. లోక్‌సభతోపాటే ఆంధ్రప్రదేశ్‌లోని  175, ఒడిశాలోని 28, సిక్కింలోని 32, అరుణాచల్ ప్రదేశ�

    ఏప్రిల్-11కు ఏర్పాట్లు పూర్తి….పోలింగ్ జరగనున్న స్థానాలివే

    April 10, 2019 / 10:00 AM IST

    సార్వత్రిక ఎన్నికల తొలిదశ పోలింగ్ కు ఈసీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.కేంద్రపాలిత ప్రాంతాలతో కలిపి 20 రాష్ట్రాలలోని 91 లోక్ సభ స్థానాలకు గురువారం(ఏప్రిల్-11,2019)పోలింగ్ జరుగనుంది.అదేవిధంగా ఆంధ్రప్రదేశ్,ఒడిషా,అరుణాచల్ ప్రదేశ్,సిక్కిం అసెంబ్లీ

    నోటిఫికేషన్ వచ్చేసింది.. నామినేషన్ వేయవచ్చు

    March 18, 2019 / 04:47 AM IST

    లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్‌ను ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ ఏప్రిల్ 11వ తేదీన ఏపీలో ఒకే దశలో 175 అసెంబ్లీ, 25 పార్లమెంటు స్థానాలకు జరిగే పోలింగ్‌కు నోటిఫికేషన్‌ను ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఏప్రిల్ 11న జరిగే ఎ

    నేటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం

    March 18, 2019 / 02:20 AM IST

    సాధారణ ఎన్నికలకు ఇప్పటికే ఎలక్షన్ కమీషన్ షెడ్యూల్ ప్రకటించగా.. ఇవాళ(18 మార్చి 2019) 10గంటలకు నోటిఫికేషన్‌జను విడుదల చేయనుంది. ఏపీ అసెంబ్లీతోపాటు 25 ఎంపీ, తెలంగాణలో 17 సహా మొత్తం 91 లోక్‌సభ స్థానాలకు తొలివిడత ఎన్నికలు జరగనుండగా.. నోటిఫికేషన్ విడుదలైన ర�

    ఆల్ రెడీ : రెండో పంచాయతీ సంగ్రామం

    January 24, 2019 / 01:50 PM IST

    హైదరాబాద్ : గ్రామ పంచాయతీ ఎన్నికల రెండో విడత పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. రేపు రాష్ట్రవ్యాప్తంగా 3,342 పంచాయతీలకు జరిగే పోలింగ్‌కు  తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ అన్ని ఏర్పాట్లు చేసింది. భారీ బందోబస్తు మధ్య జనవరి 25వ తేదీ ఉదయం 7 గంటల నుంచి మధ్

    కారు జోరు : పంచాయతీ ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ హవా

    January 21, 2019 / 11:52 AM IST

    తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగులేని మెజార్టీతో అధికారం కైవసం చేసుకున్న టీఆర్ఎస్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనూ సత్తా చాటింది. మొదటి విడత పంచాయతీ సమరంలో టీఆర్ఎస్ హవా కొనసాగింది.

    తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారానికి తెర

    January 19, 2019 / 12:37 PM IST

    తెలంగాణ రాష్ట్రంలో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారానికి తెర పడింది.

10TV Telugu News