Home » first time
Iam Back మళ్లీ రింగులోకి వస్తున్నానంటూ…54 ఏళ్ళ Mike Tyson ఘీంకరిస్తున్నాడు. దాదాపు 15 సంవత్సరాల తర్వాత..మళ్లీ ఆయన ఫైటింగ్ చేయబోతున్నారనే వార్త సోషల్ మీడియాను ఊపేస్తోంది. మరలా టైసన్ పంచ్ లు, ఫైటింగ్ చూడొచ్చని అభిమానులు ఆనంద పడుతున్నారు. వివాదాస్పద హెవీ వ�
బంగారం కొనుక్కొవాలని అనుకున్న వారు ఇంకా కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. ఎందుకంటే..ధరలు దిగి రావడం లేదు. దీంతో మహిళామణులు నిరుత్సాహానికి గురవుతున్నారు. ధరలు ఎప్పుడు తగ్గుతాయా అని ఎదురు చూస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం ధరలు 9 ఏళ్�
Poco M2 Pro సేల్స్ అమ్మకాలు ఇండియాలో ప్రారంభం కానున్నాయి. జులై 14వ తేదీ మంగళవారం నాడు జరిగే ఈ ఫోన్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కొన్ని ఆసక్తికరమైన ఫీచర్స్ అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. నాలుగు కెమెరాల సెటప్, ఆక్టాకోర్ ప్రాసెసర్, భారీ బ్యాటర�
వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. 108, 104 సర్వీసుల్లో పనిచేసే ఉద్యోగుల జీతాలు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. గుంటూరు జీజీహెచ్లో రాష్ట్ర ప్రభుత్వం, నాట్కో ట్రస్ట్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన క్యాన్సర్ కేర్ సెంటర్ను సీఎం ప�
భారత రైల్వే చరిత్రలో సరికొత్త అధ్యాయం. దేశంలోనే తొలిసారిగా మూడు గూడ్స్ రైళ్లను జత చేసి ఒకే రైలుగా విజయవంతంగా నడిపించి రికార్డు సృష్టించింది. బిలాస్ పూర్ డివిజన్ సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే జోన్ కు చెందిన మూడు గూడ్స్ రైళ్లను జత చేసి నడిపి నూత�
విరాట్ కోహ్లీ నేతృత్వంలోని భారత క్రికెట్ జట్టు ఐసిసి టెస్ట్ ర్యాంకింగ్స్లో మొదటి స్థానం కోల్పోయింది. విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో 2016 అక్టోబరులో అగ్రస్థానాన్ని చేజిక్కించుకున్న టీమిండియా.. ఆ తర్వాత ఇంటా బయటి వరుస విజయాలతో నెం.1 స్థానాన్ని కా�
ఎయిర్ పొల్యూషన్ కారణంగా దశాబ్దాల కాలంగా కనుమరుమైన ప్రకృతి అందాలను ఇప్పుడు లాక్ డౌన్ కారణంగా మళ్లీ చూడగలుగుతున్నారు ప్రజలు. కరోనా వ్యాప్తిని నిరోధించడంలో భాగంగా దాదాపు ప్రపంచదేశాలన్ని లాక్ డౌన్ లో ఉన్నాయి. లాక్ డౌన్ ల కారణం భారత్ సహా దాదాప�
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ లారెన్స్ చారిటబుల్ ట్రస్టుకు కోటిన్నర విరాళమిచ్చారు..
స్వచ్చమైన మనస్సు..ముద్దు ముద్దుగా పలికే మాటలు..వారి చిరునవ్వు..వారు చేసే చిలిపి చేష్టలు ఎంతో ముద్దుగా అనిపిస్తుంటాయి. కదా. అమాయకత్వంతో కూడిన వారి చూపులు ఇట్టే ఆకట్టుకుంటాయి. మూడు సంవత్సరాల చిన్నారి చేసిన కూని రాగాలకు నెటిజన్లు ఫిదా అయిపోతున�
విశాఖ చరిత్రలోనే తొలిసారి గణతంత్ర వేడుకలు జరగనున్నాయి. ఈ మేర ఏర్పాట్లను భారీ బందోబస్తుతో నిర్వహించనున్నారు. జనవరి 26న పరేడ్ చేయడం కోసం జనవరి 17నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారు. దీని కోసమే 17నుంచి 25వరకూ ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఉదయం 5న్నర నుంచి 11�