Home » first time
Did Pawan kalyan clap for caste politics? : ఏపీ రాజకీయాల్లో జనసేనది ఓ భిన్నమైన సిద్ధాంతం. కుల మతాలతో సంబంధం లేని రాజకీయాలు చేయడమే తమ లక్ష్యమని… పాతికేళ్ల భవిష్యత్ కోసమే తాను రాజకీయాలు చేస్తున్నట్లు పవన్ ఎప్పుడూ ప్రకటిస్తుంటారు. అయితే ఇప్పుడు జనసేనాని తన రూట్ మార�
Lisa Montgomery : గర్భవతిగా ఉన్న ఓ మహిళ కడుపును కోసి పసికందును బయటకు తీసి అత్యంత దారుణానికి పాల్పడిన లీసా మోంట్ గోమేరి (Lisa Montgomery) మరణశిక్ష అమలు చేసింది అమెరికా ప్రభుత్వం. లీసాకు విషపూరిత ఇంజక్షన్ ఇచ్చి చంపేశారు. అధ్యక్ష పదవి నుంచి కొద్ది రోజుల్లో వైదొలగను
arrogant govt in power నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో అన్నదాతలు చేస్తోన్న ఆందోళనలు ఆరో వారానికి చేరుకున్న సమయంలో ఇవాళ(జనవరి-3,2021)కేంద్రప్రభుత్వంపై కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. రైతుల కష్టాలను పట్టిం�
woman to drive a passenger bus in Jammu and Kashmir first time : జమ్ముకశ్మీర్లో తొలిసారి ఓ మహిళ ప్రయాణికుల బస్సును నడిపారు. కథువా జిల్లాకు చెందిన పూజా దేవి అనే మహిళ గురువారం జమ్ము నుంచి కథువా మార్గంలో తొలిసారి ప్రయాణికుల బస్సును నడిపారు. బస్సు డ్రైవర్ కావాలన్నది తన కోరికని ఈ స�
Central Banks Sell Gold: సెంట్రల్ బ్యాంకులు బంగారం అమ్మకందారులుగా మారిపోయాయి. గత పదేళ్ల కాలంలో ఇలా జరగడం ఇదే మొదటిసారి. కరోనా కష్టకాలం నుంచి గట్టెక్కేందుకు సెంట్రల్ బ్యాంక్లు ఈ మార్గాన్ని ఎంచుకున్నట్టుగా నిపుణులు అంచనా వేస్తున్నారు. కోవిడ్ మహమ్మారి దె�
జపాన్ లో ఎగిరే కారు రెడీ అయిపోయింది. టెస్టు డ్రైవ్ సక్సెస్ అయినట్లు జపనీస్ కంపెనీ ప్రకటించింది. స్కైడ్రైవ్ అనే సంస్థ ఈ వాహనాన్ని రూపొందించింది. ఆగస్టు 25వ తేదీన ప్రజల సమక్షంలో ఈ పరీక్ష జరిపినట్లు, ఓ వ్యక్తి నడిపిన ఈ కారు అమాంతం గాల్లోకి లేచింద�
ఏపీ సీఎం జగన్ రేపు శ్రీశైలం వెళ్లనున్నారు. సీఎం హోదాలో జగన్ తొలిసారి శ్రీశైలం ప్రాజెక్టును సందర్శించనున్నారు. ఈ నెల 25న జరిగే అపెక్స్ కౌన్సిల్ భేటీపై కూడా అధికారులతో సమీక్షించే అవకాశం ఉంది. పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపు, టెండర్ల ప్రక్రియ, త�
శిశువును ముట్టుకోవడానికి ఓ తల్లి 20 రోజుల పాటు వెయిట్ చేయాల్సిన పరిస్థతి ఏర్పడింది. జన్మనిచ్చిన తర్వాత..తన పసికందు ఎలా ఉందో..ముట్టుకోవడానికి కూడా ఇన్ని రోజులు వేచి ఉండడం భరించరానిదని తల్లి Figueroa వెల్లడించారు. Figueroa మహిళ గర్భవతి అయ్యింది. కానీ పరీక�
మెగాస్టార్ చిరంజీవి 65వ బర్త్ డేను ఇండియాలోనే ఎవరూ చేసుకోనంత స్పెషల్ గా చేసుకుంటున్నారు. ఆగష్టు 22న జరుపుకోనున్న బర్త్డేకు సంబంధించిన కామన్ డీపీ మరియు మోషన్ పోస్టర్ను 65 మంది సెలబ్రిటీలు విడుదల చేయనున్నారు. ఈ మేరకు ఫ్యాన్స్ ఇప్పటి నుంచే సోష�
స్వతంత్రం వచ్చి 70 ఏండ్లు కావొస్తోంది. అప్పటి నుంచి కరెంటు లేక చీకట్లో మగ్గిన ఆ గ్రామ ప్రజలు ప్రస్తుతం ఫుల్ ఖుష్ అవుతున్నారు. కొన్ని ఏళ్ల తర్వాత..బల్బు జిగేల్ చూసి ఎంతో ఆనంద పడుతున్నారు. స్విచ్చాన్ చేయడంతో బల్బు వెలుగులతో తమ ఇళ్లు ఉండడం చూసిన గ