Home » first time
జేమ్స్ వెబ్ టెలిస్కోపు... గురు గ్రహానికి సంబంధించిన ఆసక్తికర దృశ్యాలను లోకానికి అందించింది. అత్యంత శక్తిమంతమైన ఈ స్పేస్ క్రాఫ్ట్... గురు గ్రహాన్ని మునుపెన్నడూ చూడని రీతిలో ఆవిష్కరించింది. బృహస్పతి చుట్టూ వలయాలు ఉన్న సంగతిని జేమ్స్ వెబ్ టెలి�
సీఎస్ఐఆర్ డైరెక్టర్గా అయ్యేందుకు మార్గం సుగమం చేసిందని అంటున్నారు. ఆమె ఇదే సంస్థలో ఎంట్రీ లెవెల్ శాస్త్రవేత్తగా తన ప్రయాణాన్ని ప్రారంభించారు. ఎలక్ట్రో కెమికల్ సిస్టమ్స్ మీద ఆమెకు 25 ఏళ్ల అనుభవం ఉంది. లిథియం, లిథియం బ్యాటరీలు, సూపర్ కెపాసి�
వీరంతా పుణెకు చెందినవారని.. వారందరినీ హోం ఐసోలేషన్లో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు డాక్టర్లు చెబుతున్నారు. జీనోమ్ సీక్వెన్సింగ్ ద్వారా.. మహారాష్ట్ర వైద్యులు ఒమిక్రాన్ కేసులుగా గుర్తించారు.
తిరుమల కొండ కిక్కిరిసింది. ఓ వైపు పిల్లలకు వేసవి సెలవులు.. మరోవైపు వీకెండ్ కావడంతో తిరుమల భక్తజన సంద్రమైంది. భక్తుల తాకిడి అనూహ్యంగా పెరిగిపోయింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయి బయట కిలోమీటర్ల మేర భక్తులు
మార్చి 26న సూర్యుడికి అతి దగ్గరగా వెళ్లిన సోలార్ ఆర్బిటార్... మునుపెన్నడూ చూడని సూర్యుడి దక్షిణ ధృవాన్ని చిత్రీకరించింది.
దేశ చరిత్రలోనే తొలిసారిగా ఒక న్యాయమూర్తి వాట్సప్ ద్వారా కేసు విచారించి తీర్పు చెప్పిన ఘటన తమిళనాడులోని చెన్నై హైకోర్టులో చోటు చేసుకుంది.
ఆర్థిక సంక్షోభం దెబ్బకు పాకిస్థాన్ చరిత్రలో తొలిసారి పెట్రోల్ ధర రూ.150 దాటుతుందని చెబుతున్నారు.
సంక్రాంతి ఖచ్చితంగా రావాలనుకున్న రాధేశ్యామ్ కరోనాతో వెనక్కు తగ్గాడు. ఇప్పుడు కరోనా తగ్గుముఖం పట్టడంతో ఈసారి కొత్త డేట్ తో వచ్చేందుకు సిద్దమయ్యాడు. మార్చి 11న ప్రపంచ వ్యాప్తంగా..
ఐపీఎల్-2021 తర్వాత యూఏఈ, ఒమన్లో అక్టోబర్ 17వ తేదీ నుంచి ప్రతిష్టాత్మక టీ20 ప్రపంచకప్ ప్రారంభం కానుంది.
దశాబ్ధపు స్నేహాన్ని ముగించుకున్నట్లుగా నాగ చైతన్య-సమంత ప్రకటించారు.