first time

    నిజాంపేట్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో తొలిసారి హిజ్రా పోటీ

    January 10, 2020 / 07:43 AM IST

    హైదరాబాద్‌ శివారు నిజాంపేట్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో తొలిసారి హిజ్రా పోటీకి దిగుతున్నారు. బాచుపల్లి గ్రామానికి చెందిన ఐశ్వర్య అనే హిజ్రా నిజాంపేట్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో పోటీ చేస్తోంది.

    పొలిటికల్ రౌండప్ 2019 : దేశ రాజకీయాల్లో మొదటిసారి జరిగిన విశేషాలు

    December 31, 2019 / 10:54 AM IST

    2019లో భారత రాజకీయాల్లో చాలా మార్పులు జరిగాయి. ముఖ్యంగా మొదటిసారిగా జరిగిన విశేషాలు చాలానే ఉన్నాయి. అమిత్ షా కేంద్ర హోంమంత్రి అవడం నుంచి ఉద్దవ్ ఠాక్రే సీఎం అవడం దాకా. గతంలో లేని విధంగా మొదటిసారి భారత రాజకీయాల్లో 2019లో జరిగిన విశేషాలను ఇప్పుడు చూ

    సీఆర్డీఏ పరిధిలో మొదటిసారి రివర్స్ టెండరింగ్ నోటిఫికేషన్

    December 15, 2019 / 06:34 AM IST

    ఏపీ ప్రభుత్వం సీఆర్డీఏ పరిధిలో మొదటిసారి రివర్స్ టెండెరింగ్ నోటిఫికేషన్ జారీ చేసింది. హ్యాపీ నెస్ట్ ప్రాజెక్ట్‌కు రివర్స్ టెండెరింగ్ నోటిఫికేషన్ విడుదలైంది.

    బ్రహెయిన్ సందర్శించిన మొదటి ప్రధాని కావడం అదృష్టం

    August 24, 2019 / 03:55 PM IST

    బహ్రెయిన్ రాజధాని మనామాలో ఆ దేశ ప్రధానమంత్రి ప్రిన్స్ ఖలీఫా బిన్ సల్మాన్ అల్ ఖలీఫాతో భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ సమావేశమయ్యారు. ఓ భారత ప్రధానమంత్రి బహ్రెయిన్ లో పర్యటించడం ఇదే మొదటిసారి. బహ్రెయిన్-భారత్ ల మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేత

    ఫస్ట్ టైమ్..వార్ మెమోరియల్ ను సందర్శించిన రాష్ట్రపతి

    April 8, 2019 / 02:05 PM IST

    ఢిల్లీలోని ఢిల్లీలోని ఇండియా గేట్ దగ్గర 40 ఎకరాల్లో నిర్మించిన నేషనల్ వార్ మెమోరియల్ ను మొదటిసారిగా రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ సోమవారం(ఏప్రిల్-8,2019) సందర్శించారు.అమరవీరులైన జవాన్లకు ఈ సందర్భంగా కోవింద్ నివాళులర్పించారు.కేంద్ర రక్షణశాఖ మంత

    నిజామాబాద్ లోక్‌సభ ఎన్నికలు : దేశంలో తొలిసారి ఎం-3 ఈవీఎంల వినియోగం

    April 4, 2019 / 02:14 AM IST

    నిజామాబాద్ : నిజామాబాద్‌ లోక్‌సభ సెగ్మెంట్ ఎన్నిక చరిత్ర సృష్టించబోతోంది. ఈవీఎంల ద్వారానే ఇక్కడ పోలింగ్ జరపాలని డిసైడైన ఎన్నికల అధికారులు… ఇందుకోసం అత్యాధునిక ఈవీఎంలను వాడబోతున్నారు. సరికొత్త చరిత్రకు నాంది పలికేలా ప్రపంచంలోనే తొలిసార

    చరిత్రలో ఫస్ట్ టైం : పరేడ్ లో మహిళల అద్భుత విన్యాసాలు

    January 26, 2019 / 11:41 AM IST

    70వ రిపబ్లిక్ డే వేడుకల్లో భాగంగా ఢిల్లీ రాజ్ పథ్ లో శనివారం(జనవరి 26, 2019)  జరిగన పరేడ్ లో మహిళా శక్తి స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. పూర్తి మహిళా బృందంతో పాటు పలు బృందాలకు మహిళలు నాయకత్వం వహించి నారీ శక్తిని ప్రతిబింబించారు. పూర్తిగా మహిళలతో �

10TV Telugu News