Home » flood
విపత్తు నిర్వహణ సంస్థ ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తోంది. ముంపు ప్రాంతంలో ఉండే వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు. (River Godavari)
మదాపూర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, అమీర్ పేట, ఎస్ ఆర్ నగర్, కూకట్ పల్లి, నిజాంపేట, నాంపల్లి, బషీర్ బాగ్, ఖైరతాబాద్, లక్డీకాపూల్, హిమాయత్ నగర్, అబిడ్స్, కోఠి, బేగంబజార్, చిక్కడపల్లి, బాగ్ లింగంపల్లిలో వర్షం పడింది.
ముఖ్యంగా హైదరాబాద్ లోని ఓల్డ్ సిటీ చార్మినార్ జోన్, శేరిలింగంపల్లి జోన్ పరిధిలో అధికంగా వర్షపాతం నమోదు అయింది. దాంతో పాటు సికింద్రాబాద్ జోన్ పరిధిలో ఉండే అంబర్ పేట్ లో వర్షం కురిసింది. ఉరుములు మెరుపులతో కూడిన వాన పడింది.
ఉత్తరాఖండ్ లో వర్షాలు, వరదలు భీభత్సం సృష్టిస్తున్నాయి. తాజాగా ఓ బస్సు వరదనీటిలో కొట్టుకుపోతుంటే అలర్టైన అధికారులు ప్రయాణికులను ప్రాణాలతో కాపాడారు. ఇక నిలుపుదల లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా స్ధానిక ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు.
నైజీరియాలో ఘోర ప్రమాదం జరిగింది. నైగర్ నదిలో పడవ మునిగి 76 మంది జల సమాధి అయ్యారు. మరి కొంతమంది గల్లంతయ్యారు. నైగర్ నదికి ఒక్కసారిగా వరద పోటెత్తడంతో బగ్బారూ ప్రాంతంలో పడవ మునిగిపోయింది.
వర్ష ప్రభావంతో వరద నీళ్లలో కొట్టుకుపోయింది కారు. దీంతో అందులోని ఇద్దరు మరణించారు. మరో ఇద్దరిని స్థానికులు రక్షించారు. ఈ ఘటన రాజన్న సిరిసిల్లా జిల్లాలో జరిగింది.
Death Valley లో అత్యంత భారీ వర్షాలు కురిశాయి. దీంతో ఆ ప్రాంతాన్ని వరదలు ముంచెత్తాయి. ఈ వరదలకు డెత్ వ్యాలీలో 1000మంది చిక్కుకుపోయారు.
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం జులై 26వ తేదీన కోనసీమ జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తారు. గోదావరి వరదల వల్ల దెబ్బతిన్న ప్రాంతాల్లో పర్యటించి, బాధితులతో నేరుగా మాట్లాడతారు.
తెలుగు రాష్ట్రాల మధ్య ఐదు గ్రామాల రగడ రగులుతూనేవుంది. తెలంగాణలో కలపాలంటూ ఏపీలోని ఐదు గ్రామాల ప్రజలు మరోసారి ఆందోళనకు దిగారు. ఒకే చోట వంటావార్పుకు ఐదు గ్రామాల ప్రజలు పిలుపిచ్చారు. ముంపు గ్రామాల ప్రజల ఆందోళనను ఏపీ సర్కార్ సీరియస్గా తీసుకు�
వర్షాలకు రాజన్న సిరిసిల్ల జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అడవిలో మేతకు వెళ్లిన 140 ఆవులు చనిపోయాయి. మరో 89 ఆవులు గల్లంతు అయ్యాయి.