Home » flood
భారీ వర్షాల నేపథ్యంలో మాన్ సూన్ ఎమర్జెన్సీ బృందాలు రంగంలోకి దిగాయి.
రాజస్థాన్ రాష్ట్రంలో కొద్దిరోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం అజ్మేర్లో గంటపాటు కుండపోత వర్షం కురిసింది.
జలదిగ్బంధంలో అనంతపురం
బయట దేశాల్లో కూడా ఇండియన్స్ ఉన్నచోట వినాయకచవితి ఘనంగా చేస్తారని తెలిసిందే.
ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో వరద భీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే.
చింతూరు వద్ద శబరి నది 45 అడుగుల వద్ద ప్రవహిస్తుంది. కూనవరంలోని శబరి, గోదావరి సంగమం వద్ద 50 అడుగుల వద్ద ప్రమాదకర స్థాయి దాటి వరద నీరు ప్రవహిస్తుంది.
తుంగభద్ర డ్యామ్ 19వ గేటు శనివారం రాత్రి ఊడిపోయింది. డ్యామ్ ఇన్ ఫ్లో తగ్గడంతో రాత్రి డ్యామ్ గేట్లు మూసివేసేందుకు ప్రయత్నించారు.
తుంగభద్ర డ్యాం 19వ గేటు కొట్టుకుపోవడంతో తాత్కాలిక గేట్ ద్వారా నీటి విడుదల ఆపగలమా లేదా అనేదానిపై నిపుణులు సమాలోచనలు జరుపుతున్నారు.
భారీ వర్షం ధాటికి రోడ్లపై నీరు వరదను తలపించింది. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. పలు చోట్ల కార్లు, బైక్ లు, ఇతర వాహనాలు కొట్టుకుపోయాయి.
Hyderabad Rain : వామ్మో.. ఇదేం వాన..! హైదరాబాద్ను వణికించిన వర్షం