Home » Focus
తెలంగాణను సెకండ్ వేవ్ భయపెడుతుందా? కోవిడ్ రోగులకు బెడ్స్ కొరత ఉందా? బెడ్స్ను పెంచడానికి ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుంటోంది?
విశాఖపై ఏపీ సర్కార్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఉక్కు నగరానికి మరిన్ని హంగులు అద్దేందుకు అన్ని చర్యలు తీసుకుంటోంది.
SEC focuses on municipal elections : మున్సిపోల్స్పై ఏపీ ఎన్నికల కమిషనర్ ఫోకస్ పెట్టారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా ఎసీఈసీ నిమ్మగడ్డ రమేశ్కుమార్ చర్యలు ప్రారంభించారు. ప్రాంతాల వారీగా సమావేశాలు నిర్వహించేందుకు నిమ్మగడ్డ రమేష్ కుమార్ సిద్ధమయ్యారు. ఇవాళ్టి
CM KCR focus on Dharani e-portal issues : ధరణి సమస్యలపై సీఎం కేసీఆర్ మరింత ఫోకస్ పెట్టారు. ధరణి ఈ-పోర్టల్లో భూముల రిజిస్ట్రేషన్ల సందర్భంగా వచ్చే సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. ఇందులో భాగంగా ధరణిపై ఇవాళ ప్రగతి భవన్లో కలెక్టర్లు, అధికారులతో సీఎం సమావేశం క
Illegals in Indrakeeladri : ఇంద్రకీలాద్రిలో ఇంటి దొంగలపై ఏసీబీ ఫోకస్ చేసింది. అమ్మవారి సొమ్మును అడ్డంగా దోచుకున్న అధికారుల లిస్ట్ రెడీ చేసింది. మూడ్రోజుల సోదాల్లో నాలుగేళ్ల ఫైల్స్ను తవ్వి తీసిన ఏసీబీ టీమ్స్… గత పాలకమండలి హయాంలో వచ్చిన ఆరోపణలపైనా రిప
municipal and corporation elections : ఏపీలో మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలపై రాజకీయ పార్టీలు ఫోకస్ పెట్టాయి. సార్వత్రిక ఎన్నికల తర్వాత పార్టీ గుర్తుతో జరుగనున్న తొలి ఎన్నికలు కావడంతో సర్వత్రా ఆసక్తికరంగా మారాయి. ఎలాగైనా గెలవాలని రాజకీయ పార్టీలు ఎత్తులకు పై ఎత్
Budget to focus on job creation, : మౌలిక సదుపాయాలకు, కొత్త ఉద్యోగాల కల్పనకు పెద్ద పీటవేస్తూ మూడో బడ్జెట్ ప్రవేశపెట్టారు కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్. కరోనా వ్యాక్సినేషన్కు, రైల్వేల అభివృద్ధికి, రోడ్ల నిర్మాణానికి అధిక ప్రాధాన్యం ఇచ్చారు. రైల్వేల ప్ర
SEC Nimmagadda Ramesh Focus on AP Panchayat Elections : ఏపీ పంచాయతీ ఎన్నికలపై ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్కుమార్ దూకుడు మీదున్నారు. ఎన్నికలు సజావుగా సాగేందుకు కావాల్సిన అన్ని హంగులను సమకూర్చుకుంటున్నారు. ఎన్నికల నిర్వహణపై ఎస్ఈసీ స్పెషల్ ఫోకసే పెట్టారు. మరి నిమ్మగడ్డ తీసుక
Sankranthi Kodi Pandalu : సంక్రాంతి వస్తోంది.. ఏపీలో పందెం రాయుళ్లు రెడీ అయిపోయారు. హైకోర్టు హెచ్చరించినా పట్టింపు చేయడం లేదు.. దీంతో కృష్ణా జిల్లాలో కోడిపందాలపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఎక్కడికక్కడ బరులు ధ్వంసం చేసి.. పందెం రాయుళ్లను అదుపులోకి తీసుకుంటు�
Telangana government’s focus on corona new strain : తెలుగు రాష్ట్రాల్లో కరోనా కొత్త స్ట్రెయిన్ కలకలం సృష్టిస్తోంది. కరోనా న్యూ స్ట్రెయిన్పై తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. కరోనా కొత్త రూపంతరం నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ ఉన్న