Home » Focus
GHMC elections : దుబ్బాక ఉప ఎన్నిక ఫలితంతో జీహెచ్ఎంసీ ఎన్నికలపై ఆసక్తి నెలకొంది. గ్రేటర్ ఎన్నికలు జరుగుతాయా లేదా అన్న దానిపై జోరుగా చర్చ జరుగుతోంది. దుబ్బాక ఎన్నికల ఫలితం జీహెచ్ ఎంసీపై ఎలా ఉంటుందన్నదానిపై టీఆర్ఎస్ నేతలు విశ్లేషణ చేస్తున్నారు. దుబ్బ�
కరోనా వైరస్ కేసులు ఎక్కువవుతున్న జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించి ఎక్కువ సంఖ్యలో పరీక్షలు చేయాలని ఏపీ సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.
కరోనా వైరస్ కేసులు ఎక్కువవుతున్న జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించి ఎక్కువ సంఖ్యలో పరీక్షలు చేయాలని ఏపీ సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న కర్నూలు, గుంటూరు, కృష్ణా, నెల్లూరు జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించ�
కరోనా విజృంభణ నేపథ్యంలో ఇళ్లకే పరిమితమవుతున్న అమెరికన్లు మానసిక, శారీరక ఆరోగ్య పరిరక్షణకు యోగాభ్యాసం వైపు మొగ్గుచూపుతున్నారు.
కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో లాక్ డౌన్ 2.0 దిశగా భారత్ ముందుకెళ్తుంది. లాక్ డౌన్ యొక్క తదుపరి దశకు భారత్ ఎలా ముందుకు వెళ్ళుంది అనే సందేహాలు చాలామందిలో నెలకొన్నాయి. రేపు మోడీ ప్రకటన గత నెలలో ప్రధాని ప్రకటించిన 21రోజుల దేశవ్యాప్త లాక�
భారతదేశంలో లాక్ డౌన్ కొనసాగుతుందా ? ఏప్రిల్ 14వ తేదీ వరకు కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. మూడు రోజుల్లో విధించిన గడువు ముగియనుంది. దీంతో కేంద్ర ప్రభుత్వం, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై ఉత్క
భారత్ దృష్టంతా కరోనాపై పెట్టడంతో TB, HIV రోగులు కొట్టుమిట్టాడుతున్నారు. కరోనావైరస్ పై దృష్టి కేంద్రీకరించినందుకు తాము ప్రస్తుతం ప్రభుత్వాన్ని నిందించలేము, కానీ ఇలాంటి ఇతర వ్యాధులపై దృష్టి పెట్టకపోవడం సరైంది కాదని పలువురు అంటున్నారు.
ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందితుడు, అమృత తండ్రి మారుతీ రావు ఆత్మహత్య తీవ్ర కలకలం రేపుతోంది. ఇప్పుడు వ్యవహారమంతా అతడి ఆస్తుల చుట్టే తిరుగుతోంది.
రోహింగ్యాలపై తెలంగాణ పోలీసులు దృష్టి సారించారు. వీరికి సహకరిస్తున్న ఏజెంట్లపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. హైదరాబాద్ ప్రాంతంలో దాదాపు 4 వేల మంది రోహింగ్యాలున్నట్లు అంచనా వేస్తున్నారు. వీరి వద్ద ఆధార్ కార్డు, ఓటర్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స�
ఢిల్లీ సీఎంగా మూడోసారి అరవింద్ కేజ్రీవాల్ గత ఆదివారం ప్రమాణస్వీకారం చేసిన విషయం తెలిసిందే. అయితే గతంలోలా ఈసారి కూడా కేజ్రీవాల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. 2015నుంచి ఉన్నట్లుగా మరోసారి ఏ మంత్రిత్వ శాఖ బాధ్యతలు స్వీకరించకూడదని కేజ్రీవాల్ ని�