Home » Focus
విజయనగరం, పూసపాటి రాజవంశం అమ్మాయి సంచయిత. గ్రామ గ్రామం తిరుగుతోంది. ‘‘ఆడపిల్లల్ని బడికి పంపించండి’’ అని తల్లుల్ని కోరుతోంది.
తెలంగాణలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో అధికార టీఆర్ఎస్లో టికెట్ల సందడి మొదలైంది. ఎవరి వర్గానికి వారు టిక్కెట్లు దక్కించుకునేందుకు చేస్తున్న నేతల ప్రయత్నాలు గ్రూప్ తగాదాలకు తెరదీస్తున్నాయి.
తెలంగాణ మున్సిపల్ ఎన్నికలకు సిద్ధమంటోంది టీడీపీ. గత ఎన్నికల్లో చావు దెబ్బతినన్న ఈ పార్టీ.. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుని చతికిలపడింది. త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల కోసం వ్యూహాలు రచిస్తోంది. ఒంటరిగా బరిలోకి దిగా
తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మెపై గవర్నర్ తమిళిసై ఆరా తీశారు. సమ్మెపై పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ను గవర్నర్ కార్యాలయం కోరడం ప్రాధాన్యత సంతరించుకుంది. రవాణ శాఖ కార్యదర్శిని గవర్నర్ వద్దకు పం�
వైసీపీ అధినేత జగన్పై జాతీయ నేతలు గురి పెడుతున్నారా? ఎన్నికల ఫలితాల తర్వాత తమవైపు తిప్పుకోవాలని భావిస్తున్నారా? ఢిల్లీ స్థాయిలో జరుగుతున్న ప్రయత్నాలు ఇందుకు అద్దం పడుతున్నాయా? అదే నిజమైతే బీజేపీ, కాంగ్రెస్లో వైసీపీ మద్దతిచ్చేది
సార్వత్రిక ఎన్నికల సమరం కొనసాగుతున్న వేళ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి ఫెడరల్ ఫ్రంట్పై దృష్టి సారించారు. త్వరలోనే రాష్ట్రాల్లో పర్యటించి పార్టీల నేతలతో సమావేశం కానున్నారు. దీనికి సంబంధించి త్వరలోనే ప్రయాణం ఖరారు కానుంది. అసెంబ్లీ
ఖరీఫ్ రాబోతుండటంతో కేసీఆర్ ఇచ్చిన రుణమాఫీ హామీ అమలు అంశం తెరపైకి వచ్చింది. దీంతో రుణమాఫీ అమలు చేసేందుకు ఇప్పటికే కసరత్తు ప్రారంభించారు అధికారులు. లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని కేసీఆర్ మేనిఫెస్టోలో పేర్కొన్న మేరకు మాఫీకి �
మిషన్ 16.. ఇదే టీఆర్ఎస్ టార్గెట్. 16మంది ఎంపీలను గెలిపించుకోవడమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్న టీఆర్ఎస్.. ప్రచారంలో స్పీడ్ పెంచింది. అయితే.. కొత్తగా 9మంది లోక్సభ బరిలోకి దిగుతుండటంతో వారి నియోజకవర్గాలపై గులాబీ బాస్ కేసీఆర్ స్పెషల్ ఫోకస్ పెడుతు
తిరుగు లేని బలంతో దూసుకుపోతున్న టిఆర్ఎస్ ఇప్పటి వరకు ఆరు పార్లమెంట్ నియోజకవర్గాల్లో బోణీ కొట్ట లేదు.
ఖమ్మం జిల్లాలో పార్లమెంట్ ఎన్నికలకు అన్ని పార్టీలూ సిద్ధమవుతున్నాయి.