Home » food safety
తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలను బర్డ్ ఫ్లూ వైరస్ భయాందోళనకు గురిచేస్తోంది. తాజాగా ఏలూరు జిల్లాలో ఓ వ్యక్తికి బర్డ్ ప్లూ సోకినట్లు వైద్యులు నిర్దారించారు.
కోళ్లు చనిపోతున్న వేళ అధికారులు పలు సూచనలు చేశారు.
హ్యాపీగా బిర్యానీ తిందామని పోతే.. ఆరోగ్యం దెబ్బతినడంతో పాటు ఆసుపత్రి ఖర్చులు లక్ష రూపాయలు అయ్యాయి.
ఎఫ్ఎస్ఎస్ఏఐ అంటే భారతదేశంలోని మొత్తం ఆహార వ్యాపారాన్ని పర్యవేక్షించి నియంత్రించే సంస్థ. భారత ప్రభుత్వంలోని ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ కింద
మీరు భోజన ప్రియులా? బిర్యానీ లొట్టలేసుకుంటూ లాగించేస్తారా? మీకు మటన్ బిర్యానీ అంటే మహా ఇష్టమా? అయితే, బయట కాకుండా ఇంట్లోనే చేసుకోని తినండి. హోటల్స్, రెస్టారెంట్ల వైపు వెళ్లకండి. మీ
పాలు ఆరోగ్యానికి మంచిది అని తెలుసు. పాలు తాగితే బలం వస్తుందని చెబుతారు. కానీ, ఆ పాలు తాగితే బలం సంగతి ఏమో కానీ రోగం రావడం ఖాయం. ఏకంగా కేన్సర్ రావొచ్చు.. ఏంటి.. షాక్ అయ్యారా?