-
Home » Food Safety Officers
Food Safety Officers
ఆహార కల్తీ హత్యాయత్నమే.. ప్రజారోగ్యంతో చెలగాటం ఆడితే కఠిన చర్యలు- సీపీ వార్నింగ్
ఆహార కల్తీని నియంత్రించడమే లక్ష్యంగా ఈ బృందాలు పని చేయనున్నాయి. వ్యాపారులు కచ్చితంగా నాణ్యతా ప్రమాణాలు పాటించాలని తేల్చి చెప్పారు. CP Sajjanar
వామ్మో.. ఈ నెయ్యి తింటే చావే..! విశాఖలో దారుణం.. నెయ్యిని ఎలా కల్తీ చేస్తున్నారో చూడండి.. వీడియో..
ఈ కల్తీ నెయ్యిని రెస్టారెంట్లు, క్యాటరింగ్ ఏజెన్సీలు, బేకరీలు, స్వీట్ షాపులకు అమ్ముతున్నట్లు తెలిపారు.
కాకినాడ సుబ్బయ్య హోటల్లో దారుణం.. భోజనంలో ఏం వచ్చిందంటే..
కిచెన్ లో పరిశుభ్రతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వంట చేసే విధానంపైనా సందేహాలు వస్తున్నాయి.
హైదరాబాద్లో కొనసాగుతున్న ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
హైదరాబాద్లో కొనసాగుతున్న ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
సందీప్ కిషన్ రెస్టారెంట్లో తనిఖీలు.. వెలుగులోకి విస్తుపోయే నిజాలు
హోటల్స్, రెస్టారెంట్లు నిబంధనలు పాటించకుండా కుళ్లిన ఆహార పదార్ధాలతో కసమర్ల అనారోగ్యానికి కారణం అవుతున్నాయని అధికారులు చెప్పారు. పలు హోటళ్లు, రెస్టారెంట్లకు అధికారులు నోటీసులు జారీ చేశారు. మరికొన్నింటికి భారీగా జరిమానా విధించారు.
ఫిష్ల్యాండ్ కిచెన్లో ఎలుకలు.. ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Fish Land Kitchen : హైదరాబాద్లోని పలు హోటళ్లలో దారుణమైన పరిస్థితులు కనిపిస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. అప్రమత్తంగా ఉండాలని పలు రోజుల నుంచి అధికారులు సూచనలు చేస్తున్నారు.
తెలంగాణలో వరుస దాడులు జరుగుతున్నా మారని రెస్టారెంట్ల తీరు
Food Safety Officers : తెలంగాణలో వరుస దాడులు జరుగుతున్నా మారని రెస్టారెంట్ల తీరు
కుళ్లిన కూరగాయలు, పురుగులు పట్టిన పదార్ధాలు... హోటల్స్లో బయటపడుతున్న దారుణాలు
చాలారోజులుగా ఫ్రిడ్జ్ లో నిల్వ ఉంచిన వెజిటబుల్స్ ఉన్నాయి. కిచెన్ లోనూ అపరిశుభ్ర వాతావరణం ఉంది.
ఇది ఆహారం కాదు కాలకూట విషం..! ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న రెస్టారెంట్లు, హోటళ్లు
గడిచిన నెల రోజులుగా హైదరాబాద్ లో హోటల్స్ లో వరుసగా అధికారులు చేస్తున్న తనిఖీల్లో దిమ్మతిరిగిపోయే దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి.
పురుగులు, ఎలుకలు, కుళ్లిన ఆహార పదార్ధాలు.. హైదరాబాద్ హోటల్స్లో దారుణాలు
మైదాపిండి, చింత పండు బ్యాగుల్లో పురుగులు పుష్కలంగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు.