Home » Food
ఐరన్ రక్తహీనత సమస్యకు చెక్ చెప్పవచ్చు. ఒక ఉడకబెట్టిన కోడిగుడ్డు, ఒక గ్లాసు పాలకు సమానమైన ప్రొటీన్స్ పల్లీలలో దొరుకుతాయి. పల్లీల్లో బి కేటగిరీ విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి.
రోజుకి రెండు కప్పుల టీ తాగడం వల్ల చిగుళ్లలో క్యావిటీస్ ని అరికడుతుంది. పుదీనా, గ్రీన్ టీ తాగడం వల్ల అలర్జీల నుంచి తొందరగా ఉపశమనం లభిస్తుంది.
బచ్చలికూరలో విటమిన్ సి, ఎ, ఇ, కె మరియు సి పుష్కలంగా ఉంటాయి. బచ్చలికూరలో ఉండే విటమిన్ ఎ అధికంగా ఉంటుంది. దీంతో కంటి చూపు మెరుగు పడుతుంది.
ఉలవల కషాయం తీసుకుంటే దగ్గు, ఉబ్బసం క్రమేపి తగ్గుతాయి. జ్వరంతో ఇబ్బంది పడుతున్నవారు ఉలవల కషాయంతో తయారుచేసుకున్న పెసరకట్టును కలిపి తీసుకోవాలి.
పోలాల్లో , పచ్చిక బయళ్ళల్లో తిరుగుతూ ఉండే పాలల్లో ఎక్కువ పోషక విలువలు ఉంటాయి. నీడపటున ఉండే పాడి గేదెల్లో పోషక విలువలు తక్కువనే చెప్పాలి.
దాహాన్ని తీర్చటంలో సోంపు గింజలతో చాలా మంది షర్బత్ తయారు చేసుకుని తాగుతారు. ముఖ్యంగా వేసవి కాలంలో సోంపు షర్బత్ చేసుకుని తాగటం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది.
వేడి నీళ్ళు తాగుతుండడం, వేడి నీటి స్నానం చేయడం వంటివి చేయాలి. పెరుగుకు బదులుగా మజ్జిగ ఎంతో మేలు చేస్తుంది. అందులోను వెన్నతీసిన పాలతో తయారై మజ్జిగ తీసుకోవటం వల్ల అనవసరమైన కొవ్వులు చేరకుండా చూసుకోవచ్చు.
స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి అందులో వాము , మెంతులను వేసి బాగా మరిగించాలి. ఇలా బాగా మరిగించి ఆ నీటిని వడగట్టి ఒక గ్లాసులోకి తీసుకోవాలి. ఇందులో ఒక చెంచా తేనె కలుపుకొని తాగితే జలుబు, దగ్గు నుంచి ఉపశమనం లభిస్తుంది.
మధుమేహంతో బాధపడేవారు పసుపును పరిమితంగా తీసుకోవాలి. చక్కెర వ్యాధిగ్రస్తుల రక్తంలో చక్కెరను నియంత్రించడానికి మందులువాడే వారు, రక్తాన్ని పలుచన చేసే మందులు తీసుకునేవారు పసుపును అధికంగా
యాపిల్స్ ను రోజువారిగా తీసుకోవటం మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఇందులో పోషకాలు అధికంగా ఉంటాయి. ప్రతిరోజూ ఒక యాపిల్ తింటే డాక్టర్ వద్దకు కూడా వెళ్ళాల్సిన పనికూడా ఉండదంటారు.