Home » Food
ఆఖరి దుక్కిలో ఎకరాకు 4-5 టన్నుల పశువుల ఎరువు, 20 కిలోల నత్రజని, 30 కిలోల భాస్వరం మరియు 20 కిలోల పొటాష్ వేసుకోవాలి.
పుదీనా ఆకుల్ని గ్లాసుడు నీళ్లతో మరిగించి, ఆ కషా యాన్ని సేవిస్తే, జ్వరం తగ్గిపోవడమే కాక కామెర్లు, ఛాతిమంట, కడుపులో మంట, మూత్ర సంబంధవ్యాధులు సమసిపోతాయి.
జీవక్రియలు సక్రమంగా ఉండటానికి నిద్రకూడా చాలా ముఖ్యమైనది. రాత్రిపూట రోజుకి 6-7 గంటలు నిద్రపోవటం ఆరోగ్యానికి ఎంతో మంచిది.
మసాల పదార్ధాలు అధికంగా తీసుకునే వారిలో ఈ తరహా దుర్వాసనలు వస్తుంటాయి. అంతే కాకుండా నోటిలో తడి ఆరిపోతున్న వ్యక్తుల్లో , లాలాజలం సరిగా ఊరని వారిలో సైతం నోటి దుర్వాసనలు వస్తాయి.
సాధారణంగా పుట్టగొడుగుల పెంపకం సరైన యాజమాన్య పద్ధతులతో పెంచితే ఎటువంటి వ్యాధులు రావు. సరైన పరిశుభ్రత చర్యలు పాటించకుంటే పుట్టగొడుగుల్లో ప్రధానంగా మెత్తటి బూజు
చాలా మంది పురుషుల్లో 40ఏళ్లు దాటాక బీపీ, మధుమేహం వంటి వ్యాధులు వచ్చే అవకాశాలు అధికంగా ఉంటాయి. ఈ వ్యాధుల వల్ల శరీరంలో గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఏర్పడుతుంది.
డ్రై ఫ్రూట్స్లో షుగర్ ఎక్కువగా ఉంటుంది. వాటిలో ఉండే ఫ్రక్టోజ్ కారణంగా రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది. అదే విధంగా చక్కెర స్ధాయి అకస్మాత్తుగా తగ్గిపోతుంది.
పచ్చి అరటికాయను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల శరీరానికి మంచి బ్యాక్టీరియా అందుతుంది.
జుట్టుకు పోషణనిచ్చు బయోటిన్ ఇందులో ఉంటుంది. దీనిని తీసుకోవటం వల్ల జుట్టు ఊడిపోవటం వంటి సమస్యలు తగ్గిపోతాయి. పొన్నగంటి కూరను తినడం వల్ల పలు రకాల క్యాన్సర్లు రాకుండా చూసుకోవచ్చు.
తల తిరగడం, కడుపులో గడబిడలాంటి వాటిని కొబ్బరినీళ్లు బాగా తగ్గిస్తాయి. గుండె జబ్బులు గల వారికి కొబ్బరి నీరు. హార్ట్ ఫెయిల్యూర్ రిస్కును తగ్గించగలదని పరిశోధనలు తెలియజేస్తున్నాయి.