Home » Food
దక్షిణాది రాష్ట్రాల్లో టమాటా ధరలు రెండు వారాల్లోగా తగ్గే అవకాశం ఉందని కేంద్రం అంచనా వేసింది. టమాటా ధరల పెరుగుదల అంశంపై కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ దృష్టి సారించింది.
కీరదోసకాయ, టేబుల్ స్పూన్ పంచదార తీసుకోవాలి. కీర దోస కాయ పొట్టు తొలగించి పేస్ట్ లా చేసుకోవాలి. దీనికి టేబుల్ స్పూన్ పంచదార కలిపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొద్ది సేపు ఫ్రిజ్ లో పెట్టుకోవాలి. చల్లగా అయిన తరువాత దానిని ముఖంపై అప్లై చేసుకోవాలి.
నైజీరియాలోని చర్చిలో జరిగిన తొక్కిసలాటలో 31 మంది మరణించారు. మరో ఏడుగురు గాయపడ్డారు. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం దక్షిణ నైజీరియాలోని పోర్ట్ హార్కోర్ట్ సిటీలో ఉన్న కింగ్స్ అసెంబ్లీ అనే చర్చిలో శనివారం ఉదయం ఆహారంతోపాటు, బహమతులు ప�
ముఖ్యంగా వివిధ రకాల పని ఒత్తిడులతో గడిపే వారు సపోటా పండ్లు తినటం వల్ల ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. నరాలకు సంబంధించి ఒత్తిడులు, ఆందోళన వంటి వాటికి మంచి ఉపశమనం కలిగిస్తాయి.
వ్యాయామం తరువాత తక్షణ శక్తి కోసం అరకప్పు ఉడికించిన ఓట్సిని కాని, ఎండు ద్రాక్ష, జీడిపప్పు, బాదంపప్పుతో కలిపి తీసుకోవచ్చు. ఒక అరటి పండు, ఒక గ్లాసు పాలు తీసుకోవటం వల్ల తక్షణ శక్తి లభిస్తుంది.
ప్రతి రోజు మన శరీరానికి శారీరక శ్రమ అనేది అవసరం. వృత్తిరీత్యా అది వీలయ్యే వారిని పక్కకి పెడితే, మిగతావారు మాత్రం రోజులో తప్పనిసరిగా ఒక గంట సేపు శరీరానికి ఏదో ఒక రకమైన శ్రమను కలిగించాలి.
సోడియం తక్కువగా, పొటాషియం ఎక్కువగా కలిగిన ఆహారమైనందున గుండె జబ్బులతో బాధపడే వారు కూడా పుట్టగొడుగులను తినవచ్చు. పుట్టగొడుగుల వల్ల రోగ నిరోధక శక్తి కూడా పెరగుతుంది.
ఉదయం సమయంలో అల్పాహారం కాస్త ఎక్కువ మోతాదులో తీసుకోవటం ఆరోగ్యానికి మంచిదని నిపుణులు సూచిస్తుంటారు. అయితే ఈ సలహాను తీసుకుని చాలా మంది మసాలా, నూనె కలిపిన వేపుళ్లు, ఆహారపదార్ధాలను ఉదయం అల్పాహారంగా లాగించేస్తుంటారు.
భోజనం చేసిన తరువాత స్నానం చేసే అలవాటు కొందరిలో ఉంటుంది. భోజనానికి ముందు స్నానం చేయటం మంచిది. ఎందుకంటే భోజనం చేసిన తరువాత స్నానం చేయటం వల్ల కాళ్లు, చేతుల్లోకి రక్తప్రసరణ పెరుగుతుంది.
సమయానికి ఆహారం తీసుకోవాలి. దీని వల్ల జీర్ణ శక్తి సక్రమంగా ఉంటుంది. గ్యాస్, అల్సర్స్ వంటి సమస్యలు దరి చేరవు. రాత్రి పొద్దు పోయే వరకు నిద్రలేకుండా మేల్కోవటం వంటివి చేయరాదు. కంటికి సరిపడ నిద్ర అందించటం మంచిది.