Home » Forest officials
గత ఐదు రోజుల క్రితం శంషాబాద్ విమానాశ్రయంలోకి వచ్చిన చిరుత ఎట్టకేలకు బోనులో చిక్కింది.
గత ఐదు రోజుల క్రితం శంషాబాద్ విమానాశ్రయంలోకి వచ్చిన చిరుత ఎట్టకేలకు బోనులో చిక్కింది. ఎరగా వేసిన మేక పిల్లను తినడానికి శుక్రవారం తెల్లవారు జామున
దాన్ని బంధించేందుకు మొత్తం 5 బోన్లు, 25 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు.
Viral Video: దాన్ని చూసిన తల్లి ఏనుగు ఎంతగా ప్రయత్నించినప్పటికీ బయటకు తీసుకురాలేకపోయింది.
ఏనుగులను ఢీకొట్టే సమయంలో ఐచర్ వాహనం మితిమీరిన వేగంతో వెళుతున్నట్లు గుర్తించారు. ప్రమాదం తర్వాత డ్రైవర్ వాహనాన్ని వదిలి పరారయ్యారు. పలమనేరు నుంచి చెన్నైకు ఐచర్ వాహనం కూరగాయల లోడుతో వెళుతోంది.
గత రాత్రి రెండు ప్రాణాంతక ఏనుగులు చిత్తూరు జిల్లాలోకి ప్రవేశించాయి. వచ్చీ రాగానే కుప్పంలో ఓ మహిళను ఏనుగులు హతమార్చాయి.
సమాచారం అందుకున్న సూరారాం ఫారెస్ట్ సెక్షన్ అధికారి, బీట్ అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పులి పాదముద్రల ఆనవాళ్లను అధికారులు సేకరించారు.
చేపల కోసం వల వేస్తే.. భారీ మొసలి పడింది.. నీళ్లలో భారీగా కనిపించడంతో పెద్దచేపే పడింది అనుకున్నారు మత్య్సకారులు.. కానీ, వలను నీళ్లలోనుంచి బయటకు లాగి చూస్తే.. మొసలి చిక్కింది.
మహబూబాబాద్ జిల్లాలో పోడు మంటలు చల్లారడం లేదు. గూడురు మండలం బొల్లేపల్లిలో రైతులపై అటవీ అధికారులు దాడి చేశారు. మిర్చి పంటను పీకేస్తుండటంతో రైతులు వారిని అడ్డుకున్నారు.
రాష్ట్రంలోని పోడు రైతులకు రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందని సీఎం కేసీఆర్ అన్నారు. కేంద్రంతో కొట్లాడైనా వారికి న్యాయం చేయాలన్నారు. పోడు రైతులపై ఫారెస్ట్ అధికారులు దాడులు చేయొదన్నారు.