-
Home » Forest officials
Forest officials
హమ్మయ్య చిరుత చిక్కింది
గత ఐదు రోజుల క్రితం శంషాబాద్ విమానాశ్రయంలోకి వచ్చిన చిరుత ఎట్టకేలకు బోనులో చిక్కింది.
హమ్మయ్య చిరుత చిక్కింది..! శంషాబాద్ విమానాశ్రయం వద్ద బోనులో చిక్కిన చిరుత
గత ఐదు రోజుల క్రితం శంషాబాద్ విమానాశ్రయంలోకి వచ్చిన చిరుత ఎట్టకేలకు బోనులో చిక్కింది. ఎరగా వేసిన మేక పిల్లను తినడానికి శుక్రవారం తెల్లవారు జామున
4 రోజులుగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ వద్ద చిరుత సంచారం.. బోన్ వరకు వచ్చి మళ్లీ వెళ్లిపోతూ..
దాన్ని బంధించేందుకు మొత్తం 5 బోన్లు, 25 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు.
తొండం ఎత్తి థ్యాంక్స్ చెప్పిన ఏనుగు.. హృదయాన్ని ద్రవింపజేస్తున్న వీడియో
Viral Video: దాన్ని చూసిన తల్లి ఏనుగు ఎంతగా ప్రయత్నించినప్పటికీ బయటకు తీసుకురాలేకపోయింది.
Chittoor Road Accident : చిత్తూరు జిల్లాలో వాహనం ఢీకొని మూడు ఏనుగులు మృతి.. రోడ్డు దాటుతుండగా ప్రమాదం
ఏనుగులను ఢీకొట్టే సమయంలో ఐచర్ వాహనం మితిమీరిన వేగంతో వెళుతున్నట్లు గుర్తించారు. ప్రమాదం తర్వాత డ్రైవర్ వాహనాన్ని వదిలి పరారయ్యారు. పలమనేరు నుంచి చెన్నైకు ఐచర్ వాహనం కూరగాయల లోడుతో వెళుతోంది.
Elephants Attack : కుప్పంలో ఏనుగుల దాడిలో ఒకే రోజు ఇద్దరు మృతి
గత రాత్రి రెండు ప్రాణాంతక ఏనుగులు చిత్తూరు జిల్లాలోకి ప్రవేశించాయి. వచ్చీ రాగానే కుప్పంలో ఓ మహిళను ఏనుగులు హతమార్చాయి.
Tiger : హైదరాబాద్ పరిసరప్రాంతం దుండిగల్ లో పులి సంచారం
సమాచారం అందుకున్న సూరారాం ఫారెస్ట్ సెక్షన్ అధికారి, బీట్ అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పులి పాదముద్రల ఆనవాళ్లను అధికారులు సేకరించారు.
Juvenile Crocodile : చేపల కోసం వల వేస్తే.. మొసలి పడింది..!
చేపల కోసం వల వేస్తే.. భారీ మొసలి పడింది.. నీళ్లలో భారీగా కనిపించడంతో పెద్దచేపే పడింది అనుకున్నారు మత్య్సకారులు.. కానీ, వలను నీళ్లలోనుంచి బయటకు లాగి చూస్తే.. మొసలి చిక్కింది.
Mahabubabad : కాళ్లు పట్టుకున్నా కనికరించలేదు.. రైతులపై అటవీ అధికారుల దాడి
మహబూబాబాద్ జిల్లాలో పోడు మంటలు చల్లారడం లేదు. గూడురు మండలం బొల్లేపల్లిలో రైతులపై అటవీ అధికారులు దాడి చేశారు. మిర్చి పంటను పీకేస్తుండటంతో రైతులు వారిని అడ్డుకున్నారు.
CM KCR : పోడు రైతులపై ఫారెస్ట్ అధికారులు దాడులు చేయొద్దు : సీఎం కేసీఆర్
రాష్ట్రంలోని పోడు రైతులకు రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందని సీఎం కేసీఆర్ అన్నారు. కేంద్రంతో కొట్లాడైనా వారికి న్యాయం చేయాలన్నారు. పోడు రైతులపై ఫారెస్ట్ అధికారులు దాడులు చేయొదన్నారు.