Home » former MP
ఆదిలాబాద్ మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ కన్నుమూశారు.
అదిలాబాద్ మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ కన్నుమూశారు. శుక్రవారం అర్థరాత్రి ఊట్నూర్ లోని తన నివాసంలో అస్వస్థతకు గురికావడంతో ఆయన్ను ...
ప్రధాని మోదీకి మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు లేఖ రాశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమే పోలవరం ప్రాజెక్టు దుస్థితికి కారణమని కేవీపీ లేఖలో ప్రస్తావించారు.
Kalvakuntla Kavitha To Take Oath As MLC : పెద్దల సభలోకి కల్వకుంట్ల కవిత ఎంటర్ కానున్నారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా విజయం సాధించిన కవిత…2020, అక్టోబర్ 29వ తేదీ గురువారం శాసన మండలి సభ్యులుగా పదవీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. శాసనమండలి దర్బార్ హాల్లో ఆమె…ప్రమాణ స్�
మధ్యప్రదేశ్లో తలెత్తిన రాజకీయ సంక్షోభం కోసం బీజేపీ కాచుకుని కూర్చున్నట్లుగా ఉంది ప్రస్తుతం పరిస్థితి. రాష్ట్రంలో తలెత్తిని రాజకీయ సంక్షోభాన్ని బీజేపీ తనకు అనుకూలంగా మార్చుకోవటానికి పావులు కదుపుతున్నట్లుగా ఉంది. ప్రస్తుతం ఉన్న పరిస్థి
ప్రముఖ బెంగాలీ నటుడు, తృణమూల్ కాంగ్రెస్ మాజీ ఎంపీ తపస్ పాల్(61) గుండెపోటుతో మరణించారు. తపస్ పాల్ తన కుమార్తెను చూడటానికి ముంబైకి వెళ్లగా, కోల్కతాకు తిరిగి వచ్చే సమయంలో విమానాశ్రయంలో అతనికి గుండెనొప్పి రావడంతో జుహులోని ఆసుపత్రికి తరలించారు. �
మాజీ ఎంపీ, టీడీపీ నేత రాయపాటి సాంబశివరావుపై సీఐబీ కేసు నమోదు అయింది. రాయపాటి ఇంట్లో సీబీఐ సోదాలు నిర్వహించింది. రాయపాటి ఆఫీసులో అధికారులు తనిఖీలు చేపట్టారు.
తూర్పుగోదావరి : మాజీ ఎంపీ..వైఎస్ జగన్ బాబాయ్ అయిన వైఎస్ వివేకానంద రెడ్డి మృతిపై పలు వివాదాలు తలెత్తుతున్న క్రమంలో కాంగ్రెస్ మాజీ ఎంపీ హర్షకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ గతంలో వివేకాపై రెండు సార్లు చేయి చేసుకున్నారనీ..ఈ సంగతి తనతో పాటు ఆ �
జమ్మలమడుగు : ఎన్నికల వేళ ప్రజలు చైతన్యవంతులవుతున్నారు. తమ సమస్యలు పరిష్కరించకుండా మరోసారి ఓటు అడిగేందుకు వస్తున్న నేతలకు ప్రజలు అడ్డుకుంటున్నారు..నిలదీస్తున్నారు..ఏం మొఖం పెట్టుకుని ఓట్లు అడిగేందుకు వస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. ఈ
అమరావతి : ఏపీలో మరోసారి ప్రత్యేక హోదా హీట్ పెరిగింది. అసెంబ్లీ..పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికలు రానున్న క్రమంలో మరోసారి పార్టీలన్నీ విభజన హామీల సాధనకు ఆందోళన బాట పట్టాయి. ఈ క్రమంలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అధ్యక్షతను అఖిలపక్షం సమా�