Home » Formula E Race Case
HMDW ఖాతా నుండి FEO కంపెనీకి నిధుల మళ్లింపుపై తన ప్రమేయం లేదన్నారు అరవింద్ కుమార్.
ప్రస్తుతం ఆయన విదేశాల్లో ఉన్నారు. కూతురి కాన్వకేషన్ కోసం అరవింద్ కుమార్ యూరప్ వెళ్లారు.
నాలుగు గోడల మధ్య కాదు నాలుగు కోట్ల మధ్య చర్చిద్దామని అసెంబ్లీలో అడిగితే పారిపోయారు.
నీకు ధైర్యముంటే వెంటనే నిర్ణయం తీసుకో. డేట్ నువ్వే చెప్పు, టైమ్ నువ్వే చెప్పు, ప్లేస్ నువ్వే చెప్పు. నిజాయితీగా నా చెయ్యి ఇస్తా.
వారు ఇచ్చిన కొన్ని సమాధానాలపైన కూడా ఈడీ అధికారులు కేటీఆర్ ను ప్రశ్నించినట్లు సమాచారం.
విచారణకు హాజరవడానికి మీకు అభ్యంతరం ఏంటి అని హైకోర్టు ప్రశ్నించింది.
లీగల్ ఫైట్ చేస్తానని కేటీఆర్ చెబుతుండడంతో ఈ కేసు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందనే ఉత్కంఠను రేపుతోంది.
"పచ్చకామెర్ల వారందరికీ లోకమంతా పచ్చగానే కనపడుతుంది. కక్ష సాధింపు కేసు అని తెలిసినప్పటికీ ఏసీబీ విచారణకు హాజరయ్యాను" అని అన్నారు.
తాను దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ను హైకోర్టు కొట్టివేయడంతో ఈ తీర్పును సవాల్ చేస్తూ కేటీఆర్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ కేసు రాజకీయ లబ్ధి కోసం కాదని, వ్యవస్థ ప్రకారమే ప్రభుత్వం వెళుతుందని పొంగులేటి తెలిపారు.