Home » found
1938లో పురావస్తు శాస్త్రవేత్త ఎన్.పీ.చక్రవర్తి చివరి సారిగా ఇక్కడ పరిశోధనలు చేశారు. ఇక, తాజాగా బయటపడ్డ కట్టడాల గురించి పురావస్తు శాఖకు చెందిన సీనియర్ అధికారి ఒకరు మాట్లాడుతూ బంధావ్గఢ్కు కొంత దూరంలో ఉన్న కౌశమి, మధుర, పావట, వేజబరడ, సపటనాయిరికా �
ఇజియం సమీపంలోని అటవీ ప్రాంతంలో ఒక గొయ్యిలో 440 మృతదేహాలు వెలుగు చూశాయట. కొదరికి తుపాకీ గాయాలు కనిపించగా.. మరికొందరు క్షిపణులు, వైమానిక దాడుల కారణంగా మరణించి ఉంటారని అంటున్నారు. ఇదే ప్రాంతంలో ఒక చోట 17 మంది ఉక్రెయిన్ సైనికుల మృతదేహాలు ఉన్నట్లు ఒ�
గుంటూరు జిల్లా పొన్నూరులో మద్యం సీసాలో పాము పిల్ల రావడం స్థానికంగా కలకలం రేపింది. పొన్నూరుకు చెందిన కొంతమంది యువకులు.. బాపట్ల బస్టాండ్లోని ప్రభుత్వ మద్యం షాప్లో ఫుల్బాటిల్ కొనుగోలు చేశారు. అయితే బాటిల్ను ఓపెన్ చేసి చూస్తే..ఓ పాము పిల�
నల్లగొండ జిల్లాలో ఘోర విషాదం చోటు చేసుకుంది. అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లో ముగ్గురు ఫార్మసీ విద్యార్థులు గల్లంతయ్యారు. ఈతకు దిగి రిజర్వాయర్లో మునిగిపోయారు. ఈ విషయం తెలియడంతో పోలీసులు ఈజ ఈతగాళ్ల సాయంతో గాలించగా.. ఇద్దరి మృతదేహా�
యూపీలో తలలేని బాలిక మృతదేహం కలకలం రేపింది. మీరట్లో రోడ్డుపై తలలేని ఓ బాలిక మృతదేహం లభ్యం అయింది. నగరంలోని లఖిపుర ప్రాంతంలో శుక్రవారం బాలిక మృతదేహం కనిపించింది. ఈ ఘటన లిసారి గేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిందని పోలీసులు
పసిఫిక్ మహాసముద్రంలో శాస్త్రవేత్తలు కొన్ని అరుదైన జీవులను గుర్తించారు. వాటిలో ఒకటి ‘తొక్క తీసిన అరటిపండు’లా ఉంటే..మరొకటి తులిప్ పుష్పం లా ఉంది. ఇలా ఎన్నో అరుదైన జీవుల్ని గుర్తించారు శాస్త్రవేత్తలు.
అనకాపల్లి జిల్లా పూడిమడక బీచ్లో గల్లంతైన విద్యార్థుల ఆచూకీ కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. నిన్న ఒక విద్యార్థి మృతదేహం ఒడ్డుకు కొట్టుకువస్తే ఇవాళ సముద్రంలో మరొకరి మృతదేహాన్ని రెస్క్యూ టీమ్స్ గుర్తించాయి. మరొకరు ఆసుపత్రిలో చికిత్�
కేరళలో సముద్రంలో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులకు అనుకోని అదృష్టం వరించింది. చేపల కోసం వేట సాగిస్తుండగా.. మత్స్యకారులకు కోట్ల రూపాయల విలువైన తిమింగలం వాంతి దొరికింది. ఆ మత్స్యకారులకు లభించిన తిమింగలం వాంతి బరువు 28 కిలోల 400 గ్రాములు కాగా.. మార�
సముద్రాల్లో కొండలుంటాయి. పర్వతాలు ఉంటాయి. అగ్నిపర్వతాలు కూడా ఉంటాయి. కానీ ‘పంచదార పర్వతాలు’ ఉంటాయా?! అంటే ఉన్నాయని చెబుతున్నారు పరిశోధకులు.ప్రపంచ ప్రఖ్యాత మాక్స్ ప్లాంక్ ఇన్ స్టిట్యూట్ పరిశోధకులు అత్యంత ఆసక్తికర అంశాన్ని వెల్లడించారు. మహా
మృతదేహాలు పడి ఉన్న ప్రదేశంలో స్కూటీ ఉండటంతో యువతీయువకులు ఇక్కడి వచ్చి ఆత్మహత్య చేసుకున్నారా అన్న అనుమానాలు కల్గుతున్నాయి.