found

    చెత్తలో రూ.5 కోట్లు : 19 కిలోల బంగారం సీజ్

    April 6, 2019 / 11:41 AM IST

    ముంబై : బంగారం స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు. అధికారులు ఎంత నిఘా పెడుతున్నా.. ఏదో విధంగా స్మగ్లింగ్ చేస్తున్నారు.

    పోస్టర్ల కలకలం : ఎన్నికలను మావోలు టార్గెట్ చేశారా

    March 31, 2019 / 01:46 AM IST

    పార్లమెంట్ ఎన్నికలను మావోయిస్టులు టార్గెట్ చేశారా… చత్తీస్‌గఢ్‌ దండకారణ్యంతో పాటు.. తెలంగాణలోని ప్రధాన పట్టణాల్లో తమ కార్యకలాపాలు విస్తరించేందుకు ప్రయత్నిస్తున్నారా.. అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఓవైపు భారీగా బలగాలు మోహరిస్తున్�

    మిస్టరీ ఏంటీ : ఎన్నారై డెంటిస్ట్ ప్రీతిరెడ్డి హత్య.. ఆ తర్వాత అతను కూడా

    March 6, 2019 / 06:18 AM IST

    ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఆదివారం ఉదయం  అకస్మాత్తుగా మాయమైన భారత సంతతికి చెందిన డెంటిస్ట్ ప్రీతిరెడ్డి(32) శవమై కన్పించింది.

    మేఘాలయ మైనర్ల ఘటన : మరొకరి మృతదేహం లభ్యం

    February 27, 2019 / 04:18 PM IST

    మేఘాలయ మైనర్ల ఘటనలో మరో గుర్తుతెలియని బాడీని రెస్కూ టీం బుధవారం(ఫిబ్రవరి-27,2019) బయటకు తీసింది. తూర్పు జయంతియా హిల్స్ లోని లైటిన్ నది దగ్గర్లోని శాన్ దగ్గర ఉన్న గని నుంచి  మృతదేహాన్ని బయటకు తీశారు. 2018 డిసెంబర్-13న తూర్పు జయంతియా జిల్లాలోని లుంతరీ

    మిస్టరీ ఉందా : మలయాళ దర్శకురాలు నయన్ మృతి

    February 25, 2019 / 09:44 AM IST

    యువ మళయాల దర్శకురాలు నయన్ సూర్యన్ (28) అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. తిరువనంతపురంలోని ఆమె నివాసంలోని బెడ్ రూమ్ లో సోమవారం(ఫిబ్రవరి-25,2019) ఉదయం శవమై కనిపించింది. నయన్ స్వస్థలం అలప్పాడ్. కూతురు ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో త

    మీకు తెలుసా.. లవర్ ఉంటే డాక్టర్ అవసరమే రాదట!

    February 12, 2019 / 06:39 AM IST

    ప్రేమలో పడ్డారా..ఇక మీ పని అయిపోయినట్టే అంటూ మన స్నేహితులను ఆటపట్టిస్తాం. కానీ..ప్రేమలో పడితే ఆ అనుభూతి ఎంతో మధురం. ప్రేమలో ఉన్నప్పుడు ఎన్ని పనులున్నా సరే మనం ప్రేమించే వారిని కలవాలని ఆరాటపడుతుంటాం. ఆ క్షణం ఎంతో అందంగా ఉంటుంది. కలిసిన తర్వాత వ�

    మేఘాలయ మైనింగ్ ఘటన : 35 రోజుల్లో ఒకరి మృతదేహం గుర్తింపు

    January 17, 2019 / 08:19 AM IST

    ఎట్టకేలకు మేఘాలయ బొగ్గుగనిలో చిక్కుకుపోయిన కార్మికుల్లో 35 రోజుల తరువాత ఒకరి మృతదేహం లభించింది.

10TV Telugu News