Home » found
కోవిడ్ -19 యొక్క వ్యాప్తికి సంబంధించిన ముక్కు మరియు నోటి నుండి వైరల్ నిండిన బిందువులను బయటకు రాకుండా ట్రాప్ చేయడానికి ఇంట్లో తయారుచేసిన ఫేస్ మాస్క్లు… వివిధ పొరల(Multiple Layers) ఫాబ్రిక్ నుండి తయారు చేయాలని ఓ స్టడీ కనుగొంది. ఆస్ట్రేలియాలోని శాస్త్�
అనంతపురం జిల్లా వజ్రకరూరులో ఓ వ్యక్తిని అదృష్టం వరించింది. అతడికి పొలంలో విలువైన వజ్రం దొరికింది. ఓ వజ్రాల వ్యాపారి రూ.8లక్షల నగదు, 6 తులాల బంగారం ఇచ్చి ఆ వజ్రాన్ని ఆ వ్యక్తి నుంచి కొనుగోలు చేశాడు. వజ్రం దొరికిందనే వార్త బయటకు రావడంతో స్థానికు�
ఢిల్లీ పోలీస్ విభాగానికి చెందిన మహిళా కానిస్టేబుల్ అనుమానాస్పద స్తితిలో మరణించింది. ఇటీవలే ఆమెకి తీహార్ జైలు దగ్గర పోస్టింగ్ ఇచ్చారు. ఇంతలోనే దారుణం జరిగిపోయింది. తన ఇంట్లో ఆమె చనిపోయి కనిపించింది. సౌత్ ఢిల్లీలోని పాలమ్ జిల్లాలో బుధవారం(జ�
తమిళనాడులో భార్యతో గొడవపడి ఇంటి నుంచి బయటికెళ్లిన వ్యక్తి, 9 నెలల తర్వాత బావిలో ఎముకల గూడుగా కనిపించాడు.
కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ప్రపంచ దేశాలన్ని వణికిపోతున్నాయి. అయితే ఈ మహమ్మారి కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకు 27 వేల మందికి పైగా చనిపోయారు. కరోనా వైరస్ అనేది ఇప్పటివరకు మనుషులకే రావటం చూస్తున్నాం. తాజాగా బెల్జియంలోని ఓ పెంపుడు పిల్లి
కేరళ రాష్ట్రం ఆ చిన్నారి క్షేమంగా ఉండాలని వేడుకుంది. వందలాది మంది చిన్నారి కోసం గాలించారు. ఈ చిన్నారి ఎక్కడైనా ఉంటే..ఆచూకీ చెప్పాలంటూ..సోషల్ మీడియాలో చిన్నారి ఫొటోను తెగ షేర్ చేశారు. తల్లిదండ్రులతో పాటు వేలాది మంది చేసిన ప్రార్థనలు ఫలించలేద�
ఇదేదో సినిమా అనుకోకుండి. అవును మీరు వింటున్నది నిజమే. ఓ ఇంజనీర్ బిక్షమెత్తుకుంటున్నాడు. రిక్షా కార్మికుడితో ఘర్షణ పెట్టుకున్న అనంతరం పీఎస్లో ఆ వ్యక్తి రాసిన లేఖ చూసిన పోలీసులు షాక్ తిన్నారు. స్పష్టమైన ఇంగ్లీషు భాషలో రాసి ఉంది. దీంతో అతను గ�
తెలంగాణ పోలీస్ శాఖలో ఇటీవలే ఉద్యోగాల్లో చేరిన వారికి సంబంధించి షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. పోలీస్ ఉద్యోగాల్లో చేరిన 300మంది క్రిమినల్స్ అని తేలింది. వారికి నేర
కలియుగ వైకుంఠ దైవం వేంకటేశ్వరుడు కొలువుదీరిన పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో పెద్ద పులి కలకలం రేపింది. తిరుమల అడవుల్లో పెద్ద పులి కనిపించింది. తిరుమల అడవుల్లో పులి
కర్ణాటక మాజీ మంత్రిపై చీటింగ్,చెక్ బౌన్స్ కేసు ఫైల్ చేసిన మహిళ ఆత్మహత్య చేసుకుంది. బెంగళూరులోని చంద్రా లేఅవుట్ లో నాలుగు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 2015లో కర్ణాటక టెక్స్ టైల్ మినిస్టర్ గా ఉన్న,ప్రస్తుతం బీజేపీ నాయక�