Home » found
ఓ ట్రక్కు కంటెయినర్ లో 39 మృతదేహాలు ఉన్నట్లు గుర్తించారు లండన్ పోలీసులు. బల్గేరియా నుంచి కంటెయినర్ వచ్చినట్లు బ్రిటీష్ పోలీసులు భావిస్తున్నారు. ఇదొక విషాద సంఘటన అని,పెద్ద సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయి ట్రక్కులో పడి ఉన్నారని ఎసెక్స్ పో�
హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 13లో దారుణం చోటు చేసుకుంది. ఓ శిశువు తల నడిరోడ్డుపై పడి వుండటం కలకలం రేపింది. మొండెం లేని శిశువు తలను చూసి
తూర్పుగోదావరి జిల్లాలోని ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ దగ్గరకు కొట్టుకొచ్చిన మూడు మృతదేహాలు కొట్టుకొచ్చాయి. కచ్చులూరు బోటు ప్రమాదంలో గల్లంతైన వారి మృతదేహాలుగా అనుమానిస్తున్నారు. పోలీసులు మృతదేహాలను రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరల�
బంగారమంటే అందరికీ మక్కువే. కొందరు బంగారాన్ని ఆభరణాలుగా మార్చి ఒంటిపై వేసుకుని మురిసిపోతే.. మరికొందరు కొని దాచుకుంటారు. ఇంకొందరు గోల్డ్పై పెట్టుబడులు పెట్టి వ్యాపారం చేస్తారు. ఇలా ఎవరికి తోచిన రీతిలో వారు బంగారాన్ని సొంతం చేసుకుంటారు. అయి�
తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన బోటు ప్రమాదం ఘటనలో కచ్చులూరు దగ్గర మరో మృతదేహం లభ్యం అయింది. ఘటనా స్థలానికి సమీపంలో ఐదేళ్ల బాలిక మృతదేహాన్ని వెలికి తీశారు. పోస్టుమార్టం కోసం అధికారులు మృతదేహాన్ని దేవీపట్నం తరలించారు. మృతురాలు విశాఖకు చెంది�
ఇండోనేషియా దేశంలోని బాలీ ఫ్రావిన్స్ లో రెండు తలల పాము కన్పించడంతో అందరూ షాక్ అయ్యారు. తబనాన్ ప్రాంతంలోని ఓ చిన్న గ్రామంలోని రోడ్లపై..చూడటానికి భయంకరంగా ఉండి రెండు తలలో తిరుగుతూ ఆ పాము అందరినీ హడలెత్తించింది. మొదటగా ఆ పామును చూసిన కొంతమంది
ఆధార్ కార్డు.. అన్నింటికీ ఆధారం ఇదే. ప్రతిదానికీ ఐడీ ఫ్రూఫ్ అయిపోయింది. ఆధార్ కార్డును ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి.. అవును.. ప్రతి ఒక్కరూ భద్రంగా పెట్టుకుంటున్నారు. అలాంటి ఆధార్ కార్డులు కుప్పలు కుప్పులు దొరికాయి. నది ఒడ్డున పడి ఉన్న కార్డులతో త�
హైదరాబాద్లో నేరాలు పెరిగిపోతున్నాయి. ఎక్కడో ఒకచోట దారుణ హత్యల ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. అభం..శుభం తెలియని చిన్నారులను సైతం దారుణంగా చంపేస్తున్నారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మే 08వ తేదీ బుధవారం దారుణం జరిగింది. పహాడీషరీఫ్ పీఎ
యాదాద్రి : తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన టెన్త్ క్లాస్ విద్యార్థిని శ్రావణి (14) హత్య కేసుని పోలీసు ఉన్నతాధికారులు సీరియస్ గా తీసుకున్నారు. ఈ కేసులో విచారణను స్పీడప్
కర్ణాటకలోని రాయిచూర్ లో ఇంజనీరింగ్ విద్యార్థిని మృతదేహం లభ్యం అయింది. ఆమె శరీరం దహనమైంది. ఈ ఘటన ఏప్రిల్ 16న చోటుచేసుకుంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని హత్యగా కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఒకరిని అరెస్టు చేశారు. మరోవైపు ఆత్