found

    11రోజుల తర్వాత MiG-29 పైలట్ మృతదేహం లభ్యం

    December 7, 2020 / 05:21 PM IST

    Body of missing MiG-29 pilot found 11 రోజుల క్రితం అదృశ్యమైన మిగ్-29 పైలట్ కమాండర్ నిశాంత్ సింగ్ మృతదేహం లభ్యమైనట్లు సోమవారం(డిసెంబర్-7,2020)నేవీ అధికారులు తెలిపారు. నవంబర్-26న MIG-29K శిక్షణ విమానం అరేబియా సముద్రంలో కూలిన విషయం తెలిసిందే. దేశీయ ఏకైక ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్

    తమిళనాడులో 42 ఏళ్ల క్రితం చోరీ అయిన విగ్రహాలు లండన్ లో లభ్యం

    November 22, 2020 / 12:13 PM IST

    Statues of stolen found in London : తమిళనాడులో 42 ఏళ్ల క్రితం చోరీ అయిన విగ్రహాలు లండన్ లో లభ్యం అయ్యాయి. నాగపట్నం జిల్లా అనంతమంగళం రాజగోపాలస్వామి ఆలయంలో 1978 లో దుండగులు మూడు విగ్రహాలను చోరీ చేశారు. 15 వ శతాబ్ధానికి చెందిన రాముడు, సీత, లక్ష్మణ, ఆంజనేయుడి విగ్రహాలను చోర�

    ఇసుక అక్రమ తవ్వకాల్లో బయటపడిన మృతదేహాలపై దర్యాప్తు ముమ్మరం… 10టీవీ కథనాలకు స్పందించిన అధికారులు

    November 19, 2020 / 12:47 PM IST

    investigation on dead bodies : కరీంనగర్ జిల్లా రామడుగు మండలం పరిధిలోని వాగులో మృతదేహాలు బయపడ్డాయి. ఇసుక అక్రమ తవ్వకాల్లో శవాలు వెలుగు చూశాయి. ఇసుక తవ్వకాల్లో మృతదేహాలు బయటపడటంపై 10టీవీ ప్రత్యేక కథనాన్ని ప్రసారం చేసింది. దీంతో అలర్ట్ అయిన అధికారులు, పోలీసులు ఇస

    వామ్మో.. జనాల్లో స్వేచ్ఛగా తిరుగేస్తున్న భారీ మెుసలి… Viral video

    November 17, 2020 / 12:38 PM IST

    In Florida a huge crocodile found video viral : మెుసలిని చూస్తే చాలు భయపడిపోతాయం. నీళ్లల్లోకి దిగేముందు ఆ ప్రాంతంలో మెసళ్లు ఉన్నాయోమోనని తెలుసుకుంటాం.లేదంటే అంతే సంగతులు…తెలీకుండా నీటిలోకి దిగామా..మనల్ని గుటుక్కుమనిపించేస్తుంది. మొసళ్లు నీళ్లలోనే ఎక్కువగా ఉంటాయి. �

    వైరల్ ఫోటో: Wow.. అరుదుగా కనిపించే పసుపు తాబేలు!

    October 31, 2020 / 12:28 PM IST

    Rare yellow turtle : ఈ సృష్టిలో ప్రతిదీ చూడటానికి ఒక అద్భుతంగానే కనిపిస్తుంది. కొన్ని వింత ఆకారంలో ఉండే జంతువులు, మరికొన్ని ఉండాల్సిన రంగులో కంటే ప్రత్యేక రంగులో కనిపించి కనువిందు చేస్తుంటాయి. తాజా బెంగాలో పసుపు రంగులో ఉండే తాబేలు చెరువులోంచి బయటపడిన ద

    ఇది ‘ప్లాస్టిక్’​ను తింటుంది

    September 20, 2020 / 06:32 PM IST

    సాధారణంగా మనకు కీటకాలు అనగానే పంటపొలాలను నాశనం చేసే రక్కసి పురుగులే గుర్తొస్తాయి. వాస్తవానికి చాల కీటకాలు ప్రకృతిని కాపాడడంలోనూ కీలక పాత్ర పోషిస్తుంటాయి కూడా. అంతేకాకుండా పూల పరాగ రేణువులను ఓ మొక్క నుంచి మరో మొక్కకు మోసుకెళ్లి పంటసాగులో ఎ

    మరో టెన్షన్.. కరోనా రోగులలో డెంగ్యూ, మలేరియా లక్షణాలు

    September 6, 2020 / 12:41 PM IST

    ఇప్పటికే దేశం కరోనా కారణంగా అతలాకతలం అయిపోతూ ఉంది. కరోనా వైరస్ మహమ్మారి తీవ్ర రూపం దాల్చడంతో పరిస్థితులు దారుణంగా తయారయ్యాయి. భారతదేశంలో కరోనావైరస్ కేసులు ఇప్పటికే నలభై లక్షలు దాటిపోగా.. కరోనా వైరస్ రోగుల సంఖ్య రికార్డు స్థాయిలో బ్రెజిల్‌�

    శ్రీశైలం పవర్ హౌజ్ అగ్ని ప్రమాదం… ఆరుగురి మృతదేహాలు లభ్యం

    August 21, 2020 / 04:55 PM IST

    శ్రీశైలం పవర్ హౌజ్ లో సెర్చ్ ఆపరేషన్ ముమ్మరంగా జరుగుతోంది. పవర్ హౌజ్ ప్రమాద ఘటనలో ఆరుగురు మృతదేహాలు లభ్యమయ్యాయి. మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఆరుగురి మృతదేహాలను రెస్క్యూ టీమ్ బయటకు తీసుకొచ్చింది. చనిపోయిన వారిలో అధికారు�

    సింధూజారెడ్డిని మింగేసిన వాగు..కర్నూలు బ్రిడ్జీ దగ్గర మృతదేహం లభ్యం

    July 27, 2020 / 09:45 PM IST

    జోగులాంబ గద్వాల జిల్లా కలుగొట్ల వాగులో గల్లంతైన సింధూజారెడ్డి కథ విషాదాంతం అయింది. తుంగభద్ర నది పరివాహక ప్రాంతంలో కర్నూలు బ్రిడ్జీ దగ్గర సింధూజ మృతదేహాన్ని గుర్తించారు. శుక్రవారం బెంగుళూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న కారు వాగులో కొట్టుకుప

    Lockdown లో బిర్యానీకే ప్రజల ఓటు..ఫుడ్ ఛార్ట్ లో టాప్ ప్లేస్

    July 25, 2020 / 07:48 AM IST

    కరోనా సమయంలో విధించిన లాక్ డౌన్ సమయంలో ఎక్కువ మంది బిర్యానికే ప్రిపేర్ ఇచ్చినట్లు నివేదిక వెల్లడిస్తోంది. ఫుడ్ డెలివరి చేసే సంస్థల్లో ఒకటైన Swiggy, నుంచి StatEATistics రిపోర్టు వచ్చింది. అందులో భారతీయులు తాము అభిమానిచే రెస్టారెంట్ల నుంచి బిర్యానీ తెప్�

10TV Telugu News