Home » found
శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం జర్జంగిలో పాపను గుర్తించారు. కవిటి మండలం వరకకు చెందిన మాదిన రాజేష్కుమార్, మాదిన లక్ష్మి, మరో మహిళ పసిపాపను కారులో తరలిస్తుండగా గుర్తించారు.
మధ్యప్రదేశ్ లోని బడవానీ అడవిలో పది డైనోసార్ రాతి గుడ్లను కొనుగొన్నారు. సెంధ్వా జిల్లాలోని వర్ల గ్రామం ఈ ఆసక్తికరమైన వార్తకు కేంద్రంగా మారింది.
దేశంలో కొత్తగా 12 ఒమిక్రాన్ కేసులు నమోదు అయ్యాయి. మధ్యప్రదేశ్ లో 8, ఒడిశాలో 4 కేసులను గుర్తించారు. ఒడిశాలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య మొత్తం 8కి చేరింది.
తెలంగాణలోకి కూడా కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రవేశించింది. హైదరాబాద్ లో ఒమిక్రాన్ బాధితుడి ఆచూకీ లభ్యం అయింది. నగరంలోని బంజారాహిల్స్ పారమౌంట్ కాలనీలో బాధితుడిని కనుగొన్నారు.
నెల్లూరు జిల్లాలోని బీరాపేరు వాగులో ఆటో కొట్టుకు పోయిన ఘటనలో గల్లంతైన వారికోసం ఎన్డీఆర్ఎఫ్ సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. గల్లంతైన ఐదుగురిలో ముగ్గురి మృతదేహాలు లభ్యమయ్యాయి.
హైదరాబాద్ లోని హయత్నగర్ లో మహిళ మృతదేహం కలకలం రేపింది. స్థానికంగా ఉన్న బాతల చెరువు సమీపంలో ఇద్దరు యువకులు మహిళ మృతదేహాన్ని బ్లాంకెట్లో చుట్టి తరలిస్తుండగా స్థానికులు గమనించారు.
వజ్రాల కోసం 15 ఏళ్లుగా అన్వేషిస్తున్న వారికి ఫలితం దక్కింది. మధ్యప్రదేశ్లో వజ్రాల వేట కొనసాగిస్తున్న నలుగురు కార్మికులకు 8.22 క్యారెట్ల వజ్రం లభ్యమైంది.
విజయవాడ నడిబొడ్డున కారులో మృతదేహం కలకలం రేపుతోంది. తాడిగడపకు చెందిన రాహుల్ మృతిలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
ఏడు వేల సంవత్సరాల క్రితం నాటి హైనాల స్థావరాన్ని ఓ గుహలో పురావస్తు పరిశోధకులు కనుగొన్నారు. ఈ గుహ మొత్తం ఎముకలతో నిండిపోయి ఉంది.ఎక్కడ చూసినా గుట్టల కొద్దీ ఎముకలు చూసేవారిని భయాన్ని కలిగిస్తున్నాయి. కొన్ని వేల ఏళ్లనాడు ఈ గుహలో హైనాల ‘డిన్నర్ స
ప్రపంచంలో మూడవ అతిపెద్ద వజ్రం ఆఫ్రికా దేశం బోట్స్వానాలో 1,098 క్యారెట్ల వజ్రం లభించింది. ప్రపంచంలో మొదటి అతిపెద్ద వజ్రం ఆఫ్రికాలోనే లభించగా.. రెండోది అక్కడే లభించింది. ఇప్పుడు మూడో అతి పెద్ద వజ్రం కూడా అక్కడే దొరకటం విశేషం.