Home » foundation
ఫలితాల కోసం వెబ్సైట్ icai.nic.in ఓపెన్ చేయండి.
పునాదులు తీస్తుంటే పురాతన వస్తువులు బయటపడటం చూసాం. ఇక మరికొన్ని చోట్ల బంగారం, వెండి వస్తువులు దొరికాయని విని ఉంటాం.
కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. చాన్సు చిక్కితే చాలు అమాయకులను దోచుకోవడానికి రెడీ అయిపోతున్నారు. ప్రముఖుల పేర్లతో వసూళ్లకు పాల్పడుతున్నారు. తాజాగా ప్రజలంతా దేవుడిగా భావించే మానవతా వాది సోనూసూద్ ని కేటుగాళ్లు వదల్లేదు. ఆయన పేరుతో డబ్బు వసూళ�
పిల్లల ఇంటి భాష, పాఠశాలలో నేర్చుకునే భాష ఒకేలా ఉండాలని, తద్వారా పిల్లలు సులభంగా నేర్చుకోవచ్చని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు.ప్రస్తుతం, ఐదవ తరగతి వరకు పిల్లలకు ఈ సౌకర్యం లభిస్తుందన్నారు. దేశ నూతన జాతీయ విద్యా విధానంపై ప్రధాని నరేంద్రమోదీ ప్ర
అయోధ్యలో రామ మందిర భూమి పూజకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. 2020, Aug 05వ తేదీ బుధవారం నాడు జరిగే ఈ భూమి పూజకు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో సహా..మరికొంత మంది మాత్రమే..హాజరు కానున్నారు. భూమ పూజ జరిగే వేదికపై ప్రధాని మోడీ, మరో నలుగురికి మాత్రమే చోటు �
అయోధ్యలో రామాలయ నిర్మాణ శంకుస్థాపనకు సంబంధించిన వైదిక, పూజా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. రెండో రోజూ(మంగళవారం, ఆగస్టు 4,2020) పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఆలయ నిర్మాణానికి బుధవారం(ఆగస్టు 5,2020) శంకుస్థాపన జరగనున్న విషయం తెలిసిందే. ఆలయ నిర�
ఇందిరాపార్క్ నుంచి వీఎస్టీ వరకు మొదటి దశలో నిర్మించే ఎలివేటెడ్ కారిడార్ స్టీల్ బ్రిడ్జి నిర్మాణానికి మంత్రి కేటీఆర్ శనివారం(జూలై 11,2020) శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్రెడ్డి, మంత్రి తలసాని శ్రీనివాస్, మేయర్ రామ్మ
కరోనా మహమ్మారి ప్రపంచదేశాలను వణికిస్తోంది. భారత్ తోపాటు పాకిస్తాన్ లో కరోనా విజృంభిస్తుండటంతో ప్రజలు విలవిలలాడుతున్నారు.
రాయలసీమ ప్రజల కల సాకారం కానుంది... ఎన్నో ఏళ్లుగా ఉక్కు పరిశ్రమ కోసం ఎదురు చూస్తున్న సీమ ప్రజల ఆశ నెరవేర నుంది.. కడప ఉక్కు- రాయలసీమ హక్కు అన్న
శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తున్న ఏపీ సీఎం జగన్.. పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఏడాది కాలంలో చేయబోయే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై ఎవరు ఊహించని విధంగా క్యాలెండర్ ను ప్రకటించి సంచలనం సృష్టించారు జగన్. విశాఖ నుంచి హెలికాప్టర్లో