-
Home » foundation
foundation
అనంత్ అంబానీ పుట్టిన రోజు.. ఘనంగా వంతారా యూనివర్సిటీ శంకుస్థాపన..
April 10, 2026 / 04:46 PM ISTనేడు ముకేశ్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ పుట్టిన రోజు సందర్భంగా గుజరాత్ జామ్ నగర్ లో వంతారా గ్లోబల్ వైల్డ్లైఫ్ రెస్క్యూ అండ్ కన్జర్వేషన్ సెంటర్ వద్ద వంతారా యూనివర్సిటీకి శంకుస్థాపన చేసారు.…
చార్టర్డ్ అకౌంటెన్సీ ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల.. అదరగొట్టిన తెలుగు విద్యార్థులు..
March 4, 2025 / 01:53 PM ISTఫలితాల కోసం వెబ్సైట్ icai.nic.in ఓపెన్ చేయండి.
Hundred Snakes: ఒకే చోట వంద పాములు
June 13, 2021 / 12:47 PM ISTపునాదులు తీస్తుంటే పురాతన వస్తువులు బయటపడటం చూసాం. ఇక మరికొన్ని చోట్ల బంగారం, వెండి వస్తువులు దొరికాయని విని ఉంటాం.
Fake Sonu Sood : చివరికి సోనూసూద్ని కూడా వదల్లేదు.. ఆయన పేరుతో వసూళ్లు
May 17, 2021 / 07:29 PM ISTకేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. చాన్సు చిక్కితే చాలు అమాయకులను దోచుకోవడానికి రెడీ అయిపోతున్నారు. ప్రముఖుల పేర్లతో వసూళ్లకు పాల్పడుతున్నారు. తాజాగా ప్రజలంతా దేవుడిగా భావించే మానవతా వాది సోనూసూద్ ని కేటుగాళ్లు వదల్లేదు. ఆయన పేరుతో…
మాతృభాషతోనే విద్యార్థుల్లో వికాసం..కొత్త భారతదేశానికి “నూతన విద్యా విధానం”పునాది
August 7, 2020 / 03:22 PM ISTపిల్లల ఇంటి భాష, పాఠశాలలో నేర్చుకునే భాష ఒకేలా ఉండాలని, తద్వారా పిల్లలు సులభంగా నేర్చుకోవచ్చని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు.ప్రస్తుతం, ఐదవ తరగతి వరకు పిల్లలకు ఈ సౌకర్యం లభిస్తుందన్నారు. దేశ నూతన…
జై శ్రీరామ్..అయోధ్యలో భూమి పూజ..మోడీ షెడ్యూల్
August 5, 2020 / 06:41 AM ISTఅయోధ్యలో రామ మందిర భూమి పూజకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. 2020, Aug 05వ తేదీ బుధవారం నాడు జరిగే ఈ భూమి పూజకు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో సహా..మరికొంత మంది…
అయోధ్య రామజన్మభూమిలో రెండో రోజు వైదిక కార్యక్రమాలు
August 4, 2020 / 01:10 PM ISTఅయోధ్యలో రామాలయ నిర్మాణ శంకుస్థాపనకు సంబంధించిన వైదిక, పూజా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. రెండో రోజూ(మంగళవారం, ఆగస్టు 4,2020) పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఆలయ నిర్మాణానికి బుధవారం(ఆగస్టు 5,2020) శంకుస్థాపన జరగనున్న విషయం తెలిసిందే. ఆలయ…
తీరనున్న ట్రాఫిక్ కష్టాలు, ఇందిరా పార్క్-వీఎస్టీ మధ్య భారీ స్టీల్ బ్రిడ్జి నిర్మాణానికి మంత్రి కేటీఆర్ శంకుస్థాపన
July 11, 2020 / 12:29 PM ISTఇందిరాపార్క్ నుంచి వీఎస్టీ వరకు మొదటి దశలో నిర్మించే ఎలివేటెడ్ కారిడార్ స్టీల్ బ్రిడ్జి నిర్మాణానికి మంత్రి కేటీఆర్ శనివారం(జూలై 11,2020) శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్రెడ్డి, మంత్రి తలసాని శ్రీనివాస్,…
ఆఫ్రిది ఫౌండేషన్ కు సాయంపై కామెంట్స్ : విమర్శకులపై యువరాజ్ ఆగ్రహం
April 1, 2020 / 08:00 PM ISTకరోనా మహమ్మారి ప్రపంచదేశాలను వణికిస్తోంది. భారత్ తోపాటు పాకిస్తాన్ లో కరోనా విజృంభిస్తుండటంతో ప్రజలు విలవిలలాడుతున్నారు.
నెరవేరనున్న రాయలసీమ వాసుల చిరకాల కోరిక : సీఎం చేతుల మీదుగా నేడే శంకుస్థాపన
December 23, 2019 / 02:05 AM ISTరాయలసీమ ప్రజల కల సాకారం కానుంది... ఎన్నో ఏళ్లుగా ఉక్కు పరిశ్రమ కోసం ఎదురు చూస్తున్న సీమ ప్రజల ఆశ నెరవేర నుంది.. కడప ఉక్కు- రాయలసీమ హక్కు అన్న