Home » Free Bus Travel
ఈ నెల 18 నుంచి పని దినాలు కావడంతో మహిళా ఉద్యోగులు పెద్దఎత్తున ప్రయాణించే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. (Free Bus Travel)
ఏపీ ఎస్ ఆర్టీసీకి చెందిన 74శాతం బస్సుల్లో ఈ స్కీమ్ వర్తించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఇందుకోసం రూ.1950 కోట్లు ఖర్చు అవుతుందని మంత్రి రాంప్రసాద్ తెలిపారు.
జీరో ఫేర్ టికెట్ ను ఎలా జారీ చేయాలో ఆర్టీసీ సిబ్బందికి శిక్షణ ఇవ్వనున్నారు అధికారులు.
ఈ పథకం ఆర్టీసీకి భారం కాకుండా ఆదాయ మార్గాలు అన్వేషించాలని అధికారులతో చెప్పారు ముఖ్యమంత్రి చంద్రబాబు.
అయితే దీనికి షరతులు వర్తిస్తాయని కూడా చెప్పుకొచ్చారు.
ఆంధ్రప్రదేశ్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడంపై ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించనున్నారు.
ఈ పథకం అమలు చేస్తున్న తెలంగాణ, కర్ణాటకకు వెళ్లి అధికారులు అధ్యయనం చేశారు.
Free Bus Scheme : నెల రోజుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం..!
ఎన్నికల్లో ఇచ్చిన హామీ విధంగానే ఆంధ్రప్రదేశ్ లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం స్కీమ్ ను అతి త్వరలో అమలు చేస్తాం.