Home » Free Sand Policy
మహిళలపై జరిగే అరాచకాలను కూడా సహించేది లేదని చెప్పారు.
3 నెలలు వర్షాల వల్ల ఇబ్బందులు తలెత్తాయని, ఇకపై అలా ఉండకూడదని మంత్రులతో తేల్చి చెప్పారు.
నూతన ఇసుక పాలసీపై 2019 సెప్టెంబర్ 4న జగన్ ప్రభుత్వం జీవో 70, 70 జారీ చేసింది. దాని ప్రకారం టెండర్లు నిర్వహించి ఇసుక విక్రయాలకు ఒక విధానాన్ని తీసుకొచ్చారు.
ఏపీ ప్రభుత్వం ఉచిత ఇసుక పాలసీలో భాగంగా ఎన్టీఆర్ జిల్లాలో ప్రజలకు ఉచితంగా ఇసుకను పంపిణీ చేయబోతున్నామని కలెక్టర్ సృజన తెలిపారు.
రోజుకు ఒక్కొక్కరికి సగటున 20 టన్నుల ఇసుక మాత్రమే సరఫరా చేయాలని విధివిధానాల్లో పొందుపరిచారు. ప్రజలే నేరుగా డిపో వద్దకు లారీ, ట్రాక్టర్, ఎడ్లబండి వంటి వాహనాలు తీసుకొచ్చి ఇసుకను తీసుకెళ్లవచ్చు.
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పాలనలో తనదైన మార్క్ చూపిస్తున్నారు.
ఈ మేరకు చర్యలు చేపట్టాలని మంత్రి కొల్లు రవీంద్రకు ఆదేశాలు జారీ చేశారు.
ఇసుకపై ప్రస్తుతం ఏడాదికి రూ.765 కోట్లు ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. గతంలో ఈ డబ్బులు ఎవరి జేబుల్లోకి వెళ్లాయి? Sajjala Ramakrishna Reddy