Home » Friends
స్నేహం ఓ మధురమైన అనుభూతి. వయస్సుతో నిమిత్తం లేకుండా ఆటపాటలాడే బాల్యం నుంచి వృద్ధాప్యం వరకు అందరిలోను స్నేహ భావం ఉంటుంది. స్నేహానుభూతిని అనుభవిస్తేనే తెలుస్తుంది. ఒక్కోసారి కుటుంబసభ్యులతో కూడా చెప్పుకోలేని సమస్యలను ఈ ఆత్మీయ స్నేహితులతో చ�
డబ్బు మీద ఆశ.. బంధాలు, అనుబంధాలను కనుమరుగు చేస్తోంది. ఆస్తి మీద వ్యామోహం మనిషిని హంతకుడిగా మారుస్తోంది. ఆస్తి దక్కించుకోవడానికి రక్త సంబంధీకులను కూడా కడతేరుస్తున్న రోజులివి. ఒడిశా రాష్ట్రంలో అలాంటి దారుణం ఒకటి జరిగింది. ఆస్తి కోసం ఆ వ్యక్తి
జీవితాంతం తోడుగా ఉంటానన్నాడు. ఎలాంటి కష్టం రాకుండా చూసుకుంటానన్నాడు. అన్ని సమయాల్లో అండగా
కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి ప్రభుత్వాలు లాక్ డౌన్ ను పటిష్టంగా అమలు చేస్తున్నాయి. అయినా కానీ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. వీటిలో ఇతర ప్రాంతాలకు వెళ్లి వచ్చిన వారి వల్ల ఎఫెక్ట్ అయిన వాళ్లు ఇప్పుడు బయట పడుతున్నారు. వీటికి సంబంధ
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి వణికిస్తోంది. ప్రపంచదేశాల్లో భారతదేశం సహా చాలా దేశాలు లాక్ డౌన్ విధించాయి. కరోనా నియంత్రణకు ప్రపంచమంతా సామాజిక దూరం పాటిస్తున్నాయి. అందరూ ఇంటికే పరిమితమవుతున్నారు. అంతటా లాక్ డౌన్ విధించడంతో ఎవరూ బయట�
హైదరాబాద్ ఎస్ ఆర్ నగర్ లో వ్యక్తి దారుణ హత్యకు గావించబడ్డాడు. స్నేహితుడు అతని గొంతుకోసి హత్య చేశాడు.
దావోస్ సభకువెళ్లేందుకు పాక్ ప్రధానికి తన స్నేహితులు సాయం చేశారని ఆయనే స్వయంగా చెప్పారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్లో పాల్గొనేందుకు ఖర్చులు ప్రభుత్వం భరించలేని పక్షంలో స్నేహితులైన వ్యాపారవేత్తలు షెహగల్, ఇమ్రాన్ చౌదరి ఆ ఖర్చులు కేటాయించినట�
ఇద్దరు స్నేహితుల మధ్య వాదన ప్రాణాలు తీసుకునేంత వరకూ వెళ్లింది. దానికి పెద్ద కారణాలు కూడా లేవు. కేవలం ఒరేయ్.. అని పిలిచాడని ఇద్దరు స్నేహితులు గొడవపడ్డారు. వాదనపెరిగి స్నేహితుణ్ని హత్య చేసిన ఘటన కూకట్పల్లి స్టేషన్ పరిధిలో మంగళవారం తెల్లవార�
తన సన్నిహిత పెట్టుబడిదారీ మిత్రులతోనే బడ్జెట్ పై ప్రధాని మోడీ సంప్రదింపులు జరుపుతున్నారని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. రైతులు, విద్యార్థులు, మహిళలతో కాకుండా కేవలం కేవలం క్రోనీ క్యాపటలిస్టులు, బడా పారిశ్రామిక వేత్తలతోన
మహారాష్ట్రలో ప్రతిపక్ష బీజేపీకి దిమ్మతిరిగే షాక్ ఇచ్చేందుకు శివసేన రెడీ అవుతున్నట్లు కన్పిస్తోంది. బీజేపీకి చెందిన అనేకమంది ఎమ్మెల్యేలు ఉద్దవ్ ఠాక్రే నేతృత్వంలోని మహా వికాస్ అఘాడి ప్రభుత్వానికి ఫ్రెండ్స్ అవబోతున్నారంటూ బీజేపీకి అలర్ట�